NewsOrbit

Tag : TSRTC

టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ కు కామ్రేడ్ల షాక్!

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్న కామ్రేడ్లు.. తమ మద్దతును...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ లో మద్దతుపై పునరాలోచన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 1న టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన...
న్యూస్

‘ఆర్‌టిసిలో ‘మేఘా’ పథక రచన!’

sharma somaraju
హైదరాబాద్: ‘మేఘా’ ప్రణాళికతోనే కెసిఆర్ ఆర్‌టిసిని ప్రైవేటీకరించేందుకు పథక రచన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిఎస్ ఆర్‌టిసి నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని...
టాప్ స్టోరీస్

సిఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో సమ్మె చేస్తున్న 48 వేల మంది ఆర్టీసీ కార్మికులనూ, ఉద్యోగులనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క దెబ్బతో డిస్మిస్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులకు మరో ఛాన్స్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఈ నిర్ణయంపై మరోసారి సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు రాబోమని భీష్మించుకు కూర్చున్న...
టాప్ స్టోరీస్

తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రైవేట్ పరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం ఇందుకు బలం చేకూరుస్తోంది. మూలిగే...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి సమ్మెపై హైకోర్టులో పిటిషన్

sharma somaraju
హైదరాబాద్:  ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఓయూ విద్యార్థి సంఘం నేత సురేంద్ర సింగ్‌ దాఖలు చేశారు. అయితే ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో...
న్యూస్

పండగ వేళ.. ఆర్టీసీ కష్టాలు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ యూనియన్ సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు రాకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకే మొగ్గు చూపాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి బస్సులన్ని డిపోలకే పరిమితం కానున్నాయి. 50...