ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందింది. ఇక అధికారికంగా మూడు రాజధానులు వచ్చేశాయి. కానీ ఇది రాజకీయ దుమారానికి తెర లేపింది. రాష్ట్రంలో రాజకీయ దుమారాలను పక్కన పెట్టి, మీ వాస్తవిక అభిప్రాయం మాతో పంచుకోండి.!
ఏపీ మూడు రాజధానులు ఉండడం మంచిదేనా..? లేదు అమరావతినే కొనసాగించాలా..?? పాలనా వికేంద్రీకరణతో ఏపీకి ప్రయోజనం ఉంటుందా..? అమరావతిని కొనసాగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందా..?
ఇది చంద్రబాబు ముద్ర పోగొట్టడానికి జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయం అని టీడీపీ చెప్తుండగా… లేదు అమరావతిలో అవినీతి.., భూ వ్యాపారం జరిగింది కాబట్టి వికేంద్రీకరణ అవసరమని వైసీపీ అంటుంది..!! మీ అభిప్రాయం ఏంటి..? ఓట్ వేయండి.
[yop_poll id=”9″]