Breaking: అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే… Read More
Breaking: అనంతపురం జిల్లా టీడీపీ నేతలు జేసి బ్రదర్స్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈడీ అధికారులు శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే… Read More
Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ఇంతకు… Read More
Breaking: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో చేరారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో… Read More
Breaking: తెలంగాణలో నిరుద్యోగులకు కేసిఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందజేసింది. ఇప్పటికే 35,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్..మరో 1,433 ప్రభుత్వ ఉద్యోగాలకు… Read More
Breaking: కర్ణాటకల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. గోవా నుండి హైదరాబాద్ వస్తున్న టూరిస్ట్ బస్సు కర్ణాటకలోని… Read More
Breaking: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తొంది. కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకూ కొత్తగా 3,712 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క రోజే అయిదుగురు… Read More
Breaking: ప్రముఖ సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడు గ్రాండ్… Read More
Breaking: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ని మినీ వ్యాన్ ఢీ కొట్టడంతో ఏడుగురు మృతి చెందగా మరో పది… Read More
Breaking: ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా (28) హత్యకు గురైయ్యారు. ఆదివారం మాన్సా జిల్లాలోని జవహర్ కీ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు… Read More
Breaking: హైదరాబాద్ నానక్ రాంగూడలోని బావర్చి హటల్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ రెండవ అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు రెండవ అంతస్తు… Read More
Breaking: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె పరిధిలోని పుంగనూరు రోడ్డులో మొరవపల్లె వద్ద కారు కల్వర్టును ఢీకొట్టి చెరువులో పడింది. ఈ దుర్ఘటనలో కారులో… Read More
Breaking: వైసీపీ ఎమ్మెల్యే అనంత ఉదయ్ భాస్కర్ బాబు (ఆనంత బాబు) పై పార్టీ వేటు వేసింది. తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత… Read More
Breaking: గ్యాస్ సిలెండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని షరతు విధించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన… Read More
Breaking: దేశంలో గత కొద్ది నెలలుగా పెట్రో ధరలు పైపైకి దూసుకువెళుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ లీటర్ ధర రూ.120, డీజిల్ లీటర్ రూ.105 లకు పైగా… Read More
Breaking: దాదాపు 30ఏళ్ల క్రితం నాటి కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు… Read More
Breaking: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వరుస పరాజయాలతో కూనారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం… Read More
Breaking: గ్రీన్ కార్డుల జారీపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆరు నెలల్లో గ్రీన్ కార్డు ధరఖాస్తులను పూర్తి చేయాలని నిర్ణయించారు.… Read More
Breaking: దేశ ద్రోహం చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ సెక్షన్ కింద కేంద్ర,… Read More
Road Accident: ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఘోర ప్రమాదానికి గురైన దారుణ ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ టెంపో వాహనం లారీని… Read More
Breaking: కర్నూలు జిల్లా హోలగుందలో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీస్ స్టేషన్ ముందే ఈ రోజు ఇరువర్గాలు మోహరించాయి. అక్కడే ఇరువర్గాల మధ్య ఘర్షణ… Read More
Breaking: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. వాయువ్య డిల్లీలోని జహాంగీర్ పుర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ఉరేగింపు… Read More
Breaking: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం బాతువా సమీపంలో సాంకేతిక లోపంతో గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు… Read More
Breaking: శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేశారు. తీవ్ర ఆర్ధిక సంక్షోభం… Read More
Breaking: ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త జిల్లా ఏర్పాటు అవ్వనున్నది. ఇప్పటికే ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కొత్త… Read More
Breaking: తీవ్ర ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.ఇటీవల పెరిగిన ధరలు, నిత్యవసరాల కొరత, విద్యుత్… Read More
Breaking: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీ ఎత్తున నగదు పట్టుబడటం తీవ్ర సంచలనం రేకెత్తించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద… Read More
Breaking: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. పెద్దవడుగూరు మండలం… Read More
Breaking: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ గ్రామ శివారులో ఆర్ టీసీ బస్సు - కారు ఢీకొన్నాయి.… Read More
Breaking: ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యవసాయ కార్మికులతో పాటు మరో వ్యక్తి మృతి చెందగా మరో… Read More
Breaking: సికింద్రాబాద్ బోయిగూడ ప్రాంతంలోని టింబర్ డిపో లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరోకరు… Read More
Breaking: తెలంగాణలో మే 6 నుండి 24 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు మొదలు కావాల్సి ఉండగా జేఈఈ మెయిన్… Read More
Breaking: జంగారెడ్డిగూడెం ఘటనపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న క్రమంలో 11 మంది టీడీపీ సభ్యులను ఒక్క రోజు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. టీడీపీ… Read More
Breaking: ఏపి అసెంబ్లీ నుండి అయిదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై చర్చ జరగాలంటూ టీడీపీ సభ్యులు నేటి సభలో… Read More
Breaking: ఏపిలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కొత్త… Read More
Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఈ కారణంగా కేసిఆర్ యాదాద్రి పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో… Read More
Breaking: ఈ నెల 11న (శుక్రవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఏపి కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో శుక్రవారం ఉదయం… Read More
Breaking: ఏపిలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇంటర్ విద్యార్ధులకు వారు చదువుతున్న కాలేజీలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్… Read More
Shane Warne: అది 1992.. ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఏలుతున్న రోజులు.. మెల్బోర్న్ లో జరిగిన టెస్టులో రెండో ఇన్నింగ్స్లో వెస్ట్ ఇండీస్ 358… Read More
Breaking: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న తరుణంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత యుద్దం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు… Read More
Breaking: ఏపి సర్కార్ 8 మంది సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న… Read More
Breaking: కేంద్ర పర్యావరణ శాఖ తీరుపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీ నేడు విచారణ జరిపింది. కౌంటర్… Read More
Breaking: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు విచారణ పులివెందుల కోర్టు నుండి కడప జిల్లా కోర్టుకు… Read More
Breaking: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితులపై నేరం నిరూపణ అవ్వడంతో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38… Read More
Breaking: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం మరో కీలక పోస్టింగ్ ఇచ్చింది. గౌతమ్ సవాంగ్ ను ఏపిపీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు… Read More
Breaking: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరో రాష్ట్రంలో కేసు నమోదు కావడం రాజకీయంగా సంచలన వార్తే. ఈ ఘటన తెలంగాణలో జరిగింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్… Read More
Breaking: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్మణాలు తీసుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా కీలక అధికారుల బదిలీలు జరగడం రాష్ట్రంలో హాట్ టాపిక్… Read More
Breaking: టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబును గురువారం అర్ధరాత్రి ఏపి సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అశోక్ బాబు అరెస్టు నేపథ్యంలో ఆయనను… Read More
Breaking: ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జివోలను సవాల్ చేస్తూ .. దాఖలైన పిటిషన్… Read More
Breaking: ట్రెజరీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరై జీతాల బిల్లలను… Read More