ఒక రోజు కాదు రెండురోజులు కాదు ఏకంగా 12 రోజులు పాటు 3 పూటలా అరటి పండ్లనే ఆహారంగా తీసుకుంది ఆమె అలా ఎందుకు తీసుకుంది? దానివల్ల ఏంజరిగిందో తెలుసుకుందామా … యూలియా అనే మహిళ 12 రోజులు కేవలం అరటి పండ్లను మాత్రమే తినడం వల్ల ఆమె శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ ఒక్కసారిగా మొత్తం బయటకు పోయాయట.
రోజంతా ఆమె తన పనులను ఇంతకు ముందు కన్నా ఎంతో చురుకుగా చేసుకునేదట. ఏ పనినైనా ఏకాగ్రత శక్తితో చేసేదృష్టి పెరిగిందట. మనస్సు కూడా చాల ప్రశాంతగా మారిపోయిందట. మెదడు చురుగ్గా ఉండడం తో రోజంతా ఎంతో ఉత్సహంగా ఉండేదట. రోజంతా ఎంత ఎక్కువ పని చేసిన నీరసం లాంటిది లేదు అంటా. చర్మం లో కూడా ఎన్నో మార్పులు కనిపించాయట.
ఇంతకు ముందుకంటే కూడా ప్రకాశవంతం గా మారిందటా. ఎంతటి ఎత్తయిన పర్వతాల ని కూడా సులభంగా ఎక్కేయగలదట. శరీరంలోని అన్ని అవయవాలు మరింత ఫ్లెక్సిబుల్ గా మారిపోయేదట. ఇంతకు ముందుకంటే కూడా ఆమె బరువులో మార్పులు వచ్చాయట. ప్రతి రోజు 3 పూటలా కావలసినన్ని అరటిపళ్ళు తింటూ నీరు తగినన్ని త్రాగుతూ సమయా ని కి నిద్రపోతూ వ్యాయామం చేస్తూ 12 రోజుల పాటు యూలియా బనానా డైట్ను చేసారు. మీకు కూడా వీలైతే 12 రోజులపాటు బననా డైట్ ను చేసి చూడండి. అరటి పళ్ళు అందరికి అందుబాటులోనే ఉంటాయి కూడా..అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.యూలియా పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు మీకు కూడా ఉన్నట్టు అయితే అవి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.. !