విజయవాడ: ఏపీ రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ‘మాపై ఎందుకు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతి ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు గురువారం ఉదయం నుంచి బంద్ నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ దగ్గర రైతులు రిలే దీక్షలకు దిగారు. రాజధానిలోని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకు వెనుకాడమని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు.రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేయాలని అమరావతి...