మహేష్, త్రివిక్రమ్ సినిమాకు అప్పుడే బేరాలు మొదలు.. రూ.100 కోట్లకు ఓటీటీ రైట్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది....