NewsOrbit
రాజ‌కీయాలు

హైపవర్ కమిటీకి రాయలసీమ నేతల లేఖ

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

కర్నూలు: ఏపి రాజధానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ నేతలు మంగళవారం  లేఖ రాశారు. కమిటీలో 16మంది ఉండగా గ్రేటర్ రాయలసీమకు చెందిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారని అన్నారు. తెలుగు వారి ఐక్యత కోసం గ్రేటర్ రాయలసీమ వాసులు ఎన్నో త్యాగాలు చేశారనీ, ఇప్పుడు మళ్లీ త్యాగాన్ని చేయలేరని అన్నారు. రాజధాని రాయలసీమ వాసుల సెంటిమెంట్ అని గుర్తించాలన్నారు. గ్రేటర్‌ రాయలసీమకు రాజధానిని సిఫార్సు చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నిర్మాణానికి 80 వేల ఎకరాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా త్యాగం చేసిన విషయాన్ని రాయలసీమ నేతలు గంగుల ప్రతాప్‌రెడ్డి, మైసూరారెడ్డి, శైలజానాథ్‌, చెంగారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

Leave a Comment