ముజఫర్నగర్ అల్లర్లకు నిరసనగా లక్నోలో ప్రదర్శన చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు. file photo ముజఫర్ నగర్లో 2013వ సంవత్సరంలో జరిగిన అల్లర్ల సందర్భంగా 100 మందిపై పెట్టిన 38 కేసుల...
ముందుగా కొన్ని విషయాల గురించి స్పష్టత అవసరం. ప్రభుత్వం ఏమైనా పేరు పెట్టుకోని కానీ ఇది మధ్యంతర బడ్జెట్ కాదు. వ్యయం, పన్నుల విభాగంలో ప్రకటించిన భారీ మార్పులు ...
ఆగస్ట్ 28 వ తారీఖున పూణే పోలీసులు ఐదుగురు సామాజిక కార్యకర్తల ఇళ్ళల్లో సోదాలు జరిపి, వారి మీద ‘అర్బన్ నక్సల్స్’ అని ముద్ర వేసి వారి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు జప్తు చేసి,...
నిరంకుశపు పోకడలతో అధికారం చెలాయించే ప్రభుత్వాలన్నీ కూడా తమకు ప్రత్యామ్నాయం అనేది లేదని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. అది సర్వసాధారణమే. ఇప్పుడున్న పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. పాలకపక్షం అనుసరిస్తున్న ఈ...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారతరత్నతో గౌరవించడం ద్వారా బిజెపి ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వదలచుకొన్నది? చాలా దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్నందుకు, అనేక పదవులను ప్రతిభావంతంగా నిర్వహించినందుకు ప్రణబ్దాకు మోదీ ప్రభుత్వం...
సెకెండ్ టేక్ : తండ్రి జీవిత చరిత్రను కుమారుడు తెరకెక్కిస్తే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇక ఆ కుమారుడే తండ్రి పాత్రను పోషిస్తే? ఆ తండ్రి సినీ నటుడు, పెద్ద హీరో! ఆ పైన...
భారతదేశంలో సైన్స్ కాంగ్రెస్ వార్తలకు మీడియా మొదటినుంచీ చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన సైంటిఫిక్ టెంపర్మెంట్కు కనీసం ఆ సీజన్లో గౌరవం దక్కుతూ వచ్చింది. కొద్ది సంవత్సరాలుగా, ఇంకా...
ప్రధాని నరేంద్ర మోదీ ఎఎన్ఐ వార్తా సంస్థ ఎడిటర్కు ఇచ్చిన ఇంటర్వ్యూను కాంగ్రెస్ పార్టీ ‘ఫిక్సింగ్’గా అభివర్ణించింది. చాలకాలం తర్వాత ప్రధాని ఓ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఇంత...
యోగీ ఆదిత్యనాథ్కు చట్టం అంటే గౌరవం ఎప్పుడూ లేదు. ఆయన అవడానికి యోగి. కానీ ఆయన మార్గం హింసాయుతం. మతంతో పెనవేసుకుపోయిన జీవితం ఆయనది. మతం మానవ కల్యాణమే కోరేదయితే ఆయన మతం అందుకు...
రాజకీయాల్లో నేరచరితుల గురించి, వారి పాత్రను అరికట్టాల్సిన అవసరం గురించీ జరుగుతున్న చర్చ ఇప్పటిది కాదు. ఎంతో కాలంగా ఎంతో చర్చ జరిగింది. నేర చరితులను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలన్న మాటను వ్యతిరేకించే...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందంటే… టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరామ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ జాగృతి, తెలంగాణ సమాజం, ఇతర రాజకీయ పార్టీలు కలసి కట్టుగా పోరాటం...
మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అంటూ ఓ కవి… నేటి సమాజంలో పాదుకుంటున్న పెడ ధోరణిలను అద్దం పట్టేలా తన పాట ద్వారా చూపాడు. కొన్ని సంఘటనలు చూస్తే.. ఈ...