NewsOrbit

Tag : kerala govt

న్యూస్

శబరిమల వెళుతున్నారా..? ఈ మార్గదర్శకాలు తెలుసుకోండి..!!

sharma somaraju
  కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుండి అయిదు రోజుల పాటు పూజా కార్యక్రమాలకు భక్తులకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే...
టాప్ స్టోరీస్

కేరళ దారిలో పంజాబ్.. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

Mahesh
పంజాబ్: పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్ప‌ద సీఏఏను ర‌ద్దు చేయాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ...
న్యూస్

51మంది కాదు 17మందే

sharma somaraju
తిరువనంతపురం, జనవరి 25:  శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని 50సంవత్సరాలలోపు మహిళలు 17మంది మాత్రమే దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం తాజాగా మరో నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. అన్ని వయస్సుల వారు శబరిమల అయ్యప్ప...
న్యూస్

వివాదాస్పదమైన కేరళ ప్రభుత్వ జాబితా !

Siva Prasad
తిరువనంతపురం,(కేరళ): కేరళ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు ప్రవేశించారని సుప్రీ కోర్టులో సమర్పించిన నివేదిక వివాదాస్పదంగా మారింది. కోర్టు సమర్పించిన పేర్ల జాబితాలో 42 ఏళ్ల మహిళ తమిళనాడుకు చెందిన (పురుషుడు)...
న్యూస్

వెళ్లలేరు…వెనక్కువెళ్లండి

sharma somaraju
శబరిమల, జనవరి 19: శబరిమల అయ్యప్ప దర్శనానికి తాజాగా బయలుదేరిన ఇద్దరు మహిళలను పోలీసులు వెనక్కు పంపించారు. పంబ వద్ద నిరసనకారుల ఆందోళన కొనసాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికతో నిలక్కల్‌బేస్ క్యాంప్ నుండి ఇద్దరు మహిళలు...
టాప్ స్టోరీస్ న్యూస్

అయ్యప్పను దర్శించింది ఇద్దరు కాదు 51మంది

sharma somaraju
ఢిల్లీ, జనవరి 18: శబరిమల అయ్యప్పను ఇద్దరు కాదు…51మంది మహిళలు దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం నివేదిక అందజేసింది. తొలి సారి అయ్యప్పను దర్శించుకుని రికార్డు...