కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుండి అయిదు రోజుల పాటు పూజా కార్యక్రమాలకు భక్తులకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే...
పంజాబ్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్పద సీఏఏను రద్దు చేయాలని పంజాబ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ...
తిరువనంతపురం, జనవరి 25: శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని 50సంవత్సరాలలోపు మహిళలు 17మంది మాత్రమే దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం తాజాగా మరో నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. అన్ని వయస్సుల వారు శబరిమల అయ్యప్ప...
తిరువనంతపురం,(కేరళ): కేరళ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు ప్రవేశించారని సుప్రీ కోర్టులో సమర్పించిన నివేదిక వివాదాస్పదంగా మారింది. కోర్టు సమర్పించిన పేర్ల జాబితాలో 42 ఏళ్ల మహిళ తమిళనాడుకు చెందిన (పురుషుడు)...
శబరిమల, జనవరి 19: శబరిమల అయ్యప్ప దర్శనానికి తాజాగా బయలుదేరిన ఇద్దరు మహిళలను పోలీసులు వెనక్కు పంపించారు. పంబ వద్ద నిరసనకారుల ఆందోళన కొనసాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికతో నిలక్కల్బేస్ క్యాంప్ నుండి ఇద్దరు మహిళలు...
ఢిల్లీ, జనవరి 18: శబరిమల అయ్యప్పను ఇద్దరు కాదు…51మంది మహిళలు దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం నివేదిక అందజేసింది. తొలి సారి అయ్యప్పను దర్శించుకుని రికార్డు...