ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి కేంద్రంగా ఓ భారీ కార్యక్రమానికి త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా ఉన్న తరణంలో సీఎం… Read More
Supreme Court: సుప్రీం కోర్టులో రాజధాని అమరావతి రైతులకు నిరాశ ఎదురైంది. ఆర్ 5 జోన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు… Read More
ఏపి రాజధాని అమరావతి కేసును మెన్షన్ లిస్ట్ లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు రిజిస్టార్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల… Read More
AP High Court: ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలపై రైతులు దాఖలు చేసిన లంచ్… Read More
Supreme Court: అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉందని భావించారు. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని… Read More
అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఇవేళ విచారణ జరిపే అవకాశం ఉంది. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్… Read More
అమరావతి రాజధాని అంశంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించాలంటూ ఏపి హైకోర్టు తీర్పు ఇంతకు ముందు తీర్పు ఇచ్చిన… Read More
ఏపీ బీజేపీ నాయకత్వంపై రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే బీజేపీలో మరో సంచలనం చోటుచేసుకుంది. బీజేపీ, జనసేన పొత్తు… Read More
Amaravati Clarity: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ఇంకా ఎటూ తేలలేదు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మంత్రులు అదే విధంగా ప్రకటనలు… Read More
అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమరావతి నుండి అరసవెల్లికి వరకూ అమరావతి రైతులు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల… Read More
AP CRDA: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కౌలు డబ్బులను ఏపి సీఆర్ డీఏ జమ చేసింది. మొత్తం 24 వేల మంది రైతులకు రూ.270 కోట్లు… Read More
Chalo Delhi: అమరావతి రాజధాని ప్రాంత రైతులు మరో సారి ఢిల్లీ బాటపట్టారు. ఏపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రక్రియ గురించి మాట్లాడినప్పటి… Read More
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్… Read More
Amaravati JAC: అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమం రేపటికి 800వ రోజుకు చేరుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల… Read More
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఈరోజు అమరావతి రైతుల వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు రోజుల్లో మొత్తం వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు… Read More
రైతులకు ఊరట..పక్కా వ్యూహాత్మకంగా నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయాలని ఆదేశాలు అమరావతి నుంది పరిపాలనా రాజధాని విశాఖలకు తరలించేందుకు ముహూర్తాలు సిద్దం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో… Read More
అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం 59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక,… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా… Read More
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ… Read More
అమరావతి: రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్ అయినట్లే కనబడుతోంది. ఓ పక్క అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో పక్క హైకోర్టులో అమరావతి రైతులు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఛైర్మన్ నిర్ణయం అమలు విషయంలో అనిచ్ఛితి కొనసాగుతూనే ఉంది. ఛైర్మన్… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ దారి మారిపోయిందన్న వాదు క్రమంగా బలపడుతోంది. వైసిపితో లోపాయకారీ అవగాహన ఉన్న బిజెపి అమరావతి విషయంలో… Read More
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం… Read More
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు… Read More
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి… Read More
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం వెలగపూడిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకున్నది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 54 రోజులుగా అమరావతి గ్రామాలలో… Read More
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా… Read More
హైదరాబాద్: ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేపట్టారు. అమరావతికి, రాజధాని రైతుల… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు పలువురు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు తరలి వెళ్లి ప్రత్యేక… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో అయిదింటిని ఆ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవా? జనాభా లెక్కల సేకరణ… Read More
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ… Read More
గుంటూరు: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. అమరావతికి… Read More
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు.… Read More
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: అసైన్డ్ ల్యాండ్స్ జోలికి ప్రభుత్వం వస్తే సహించేది లేదనీ, ఉద్యమం తీవ్రతరం చేసి సత్తా చూపుతామనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… Read More
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని… Read More
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 50వ రోజుకి చేరుకున్నాయి. నేడు రాజధాని గ్రామాల్లో టిడిపి అధినేత నారా… Read More
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి,… Read More
అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్… Read More
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది.… Read More
అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆచార్య నాగార్జున యూనివర్సీటీ యాజమాన్యం ఎట్టకేలకు నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. హాస్టల్ నుండి విద్యార్థులను సస్పెండ్… Read More