Tag : amaravati farmers

అమరావతి కేంద్రంగా త్వరలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ .. ఆ భారీ కార్యక్రమానికి శ్రీకారం

అమరావతి కేంద్రంగా త్వరలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ .. ఆ భారీ కార్యక్రమానికి శ్రీకారం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి కేంద్రంగా ఓ భారీ కార్యక్రమానికి త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా ఉన్న తరణంలో సీఎం… Read More

May 18, 2023

Supreme Court: సుప్రీం కోర్టులో అమరావతి రైతులకు దక్కని ఊరట

Supreme Court: సుప్రీం కోర్టులో రాజధాని అమరావతి రైతులకు నిరాశ ఎదురైంది. ఆర్ 5 జోన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు… Read More

May 15, 2023

అమరావతి కేసు పై ఫిబ్రవరి 23న సుప్రీం కోర్టులో విచారణ .. త్వరగా విచారించాలని కోరిన ఏపి సర్కార్

ఏపి రాజధాని అమరావతి కేసును మెన్షన్ లిస్ట్ లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు రిజిస్టార్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల… Read More

February 6, 2023

AP High Court: ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో షాక్.. అమరావతి మాస్టర్ ప్లాన్ సవరణలపై హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court:  ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలపై రైతులు దాఖలు చేసిన లంచ్… Read More

November 11, 2022

Supreme Court: అమరావతి రాజధాని కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు .. విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా

Supreme Court:  అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉందని భావించారు. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని… Read More

November 4, 2022

అమరావతి రాజధాని పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ .. ట్విస్ట్ ఏమిటంటే..?

అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఇవేళ విచారణ జరిపే అవకాశం ఉంది. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్… Read More

November 4, 2022

రాజధాని అమరావతిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ

అమరావతి రాజధాని అంశంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించాలంటూ ఏపి హైకోర్టు తీర్పు ఇంతకు ముందు తీర్పు ఇచ్చిన… Read More

October 31, 2022

బీజేపీపై పవన్ వ్యాఖ్యల దుమారం చల్లారకముందే సంచలన కామెంట్స్ చేసిన కన్నా

ఏపీ బీజేపీ నాయకత్వంపై రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే బీజేపీలో మరో సంచలనం చోటుచేసుకుంది. బీజేపీ, జనసేన పొత్తు… Read More

October 19, 2022

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Amaravati Clarity: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ఇంకా ఎటూ తేలలేదు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మంత్రులు అదే విధంగా ప్రకటనలు… Read More

September 14, 2022

అమరావతి రైతుల మహాపాదయాత్రకు పచ్చ జెండా ఊపిన హైకోర్టు.. పోలీసులపై కీలక వ్యాఖ్యలు

అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమరావతి నుండి అరసవెల్లికి వరకూ అమరావతి రైతులు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల… Read More

September 9, 2022

AP CRDA: అమరావతి రైతుల ఖాతాల్లో కౌలు జమ చేసిన ఏపి సర్కార్.. ట్విస్ట్ ఏమిటంటే..?

AP CRDA: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కౌలు డబ్బులను ఏపి సీఆర్ డీఏ జమ చేసింది. మొత్తం 24 వేల మంది రైతులకు రూ.270 కోట్లు… Read More

June 27, 2022

Chalo Delhi: ‘బిల్డ్ అమరావతి – సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఢిల్లీ బాటపట్టిన రాజధాని రైతులు

Chalo Delhi: అమరావతి రాజధాని ప్రాంత రైతులు మరో సారి ఢిల్లీ బాటపట్టారు. ఏపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రక్రియ గురించి మాట్లాడినప్పటి… Read More

April 3, 2022

AP High Court: సర్వత్రా ఉత్కంఠ .. ఏపి రాజధాని పిటిషన్‌లపై హైకోర్టు తీర్పు నేడే..

AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై  హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్… Read More

March 3, 2022

Amaravati JAC: కీలక నిర్ణయం తీసుకున్న అమరావతి జేఏసి..రాష్ట్ర స్థాయి ఉద్యమానికి ప్రణాళిక..!!

Amaravati JAC: అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమం రేపటికి 800వ రోజుకు చేరుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల… Read More

February 23, 2022

బ్రేకింగ్: అమరావతి రైతులకు వార్షిక కౌలు, పెన్షన్‌ విడుదల చేసిన జగన్ సర్కారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఈరోజు అమరావతి రైతుల వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు రోజుల్లో మొత్తం వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు… Read More

August 27, 2020

అమరావతిపై సీఎం జగన్ అనూహ్య నిర్ణయాలు..!!

రైతులకు ఊరట..పక్కా వ్యూహాత్మకంగా నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయాలని ఆదేశాలు అమరావతి నుంది పరిపాలనా రాజధాని విశాఖలకు తరలించేందుకు ముహూర్తాలు సిద్దం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి… Read More

August 13, 2020

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో… Read More

March 4, 2020

అమరావతి రైతుల దీక్షలకు జాతీయ కిసాన్ సంఘీభావం

అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం… Read More

February 18, 2020

‘అధైర్యపడవద్దు-అండగా ఉంటాం’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి  ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని… Read More

February 15, 2020

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు… Read More

February 14, 2020

59వ రోజు రాజధాని ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను… Read More

February 14, 2020

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక,… Read More

February 14, 2020

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా… Read More

February 13, 2020

58వ రోజు రాజధాని ఆందోళనలు

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ… Read More

February 13, 2020

విశాఖ నుండి పాలనకు ముహూర్తం ఫిక్స్!?

అమరావతి: రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్ అయినట్లే కనబడుతోంది. ఓ పక్క అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో పక్క హైకోర్టులో అమరావతి రైతులు… Read More

February 12, 2020

రాజ్యాంగ సంక్షోభం దిశగా మండలి వ్యవహారం!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఛైర్మన్ నిర్ణయం అమలు విషయంలో అనిచ్ఛితి కొనసాగుతూనే ఉంది. ఛైర్మన్… Read More

February 12, 2020

పవన్ కల్యాణ్ దారి పూర్తిగా మారినట్లేనా!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ దారి మారిపోయిందన్న వాదు క్రమంగా బలపడుతోంది. వైసిపితో లోపాయకారీ అవగాహన ఉన్న బిజెపి అమరావతి విషయంలో… Read More

February 12, 2020

‘అక్కడ ఎక్కువ దోపిడీ చెయ్యొచ్చు, అందుకే..’!

గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం… Read More

February 12, 2020

57వ రోజు అమరావతి ఆందోళనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న  ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు… Read More

February 12, 2020

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి… Read More

February 10, 2020

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి… Read More

February 10, 2020

యువకుల దీక్ష భగ్నం: వెలగపూడిలో హైటెన్షన్

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం వెలగపూడిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకున్నది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 54 రోజులుగా అమరావతి గ్రామాలలో… Read More

February 10, 2020

54వ రోజు రాజధాని ఆందోళనలు

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా… Read More

February 9, 2020

చిత్ర సీమకు అమరావతి సెగ

హైదరాబాద్‌: ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ముందు ధర్నా చేపట్టారు. అమరావతికి, రాజధాని రైతుల… Read More

February 8, 2020

సమ్మక్క సారలమ్మకు అమరావతి రైతుల మొర

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు పలువురు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు తరలి వెళ్లి ప్రత్యేక… Read More

February 8, 2020

రాజధాని గ్రామాల విలీనం చెల్లదా!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో అయిదింటిని ఆ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవా? జనాభా లెక్కల సేకరణ… Read More

February 7, 2020

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ… Read More

February 7, 2020

స్యరూపానందకు అమరావతి నిరసన సెగ

గుంటూరు: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. అమరావతికి… Read More

February 7, 2020

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు.… Read More

February 7, 2020

52వ రోజు రాజధాని ఆందోళనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ… Read More

February 7, 2020

జివిఎల్ ఇప్పుడేమంటారో!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు… Read More

February 6, 2020

‘ఆసైన్డ్ ల్యాండ్స్ జోలికి వస్తే సహించం’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: అసైన్డ్ ల్యాండ్స్ జోలికి ప్రభుత్వం వస్తే సహించేది లేదనీ, ఉద్యమం తీవ్రతరం చేసి సత్తా చూపుతామనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… Read More

February 5, 2020

మోదీకి జగన్ లేఖ:ప్రత్యేక హోదా ప్లీజ్!

అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని… Read More

February 5, 2020

50వ రోజుకి చేరిన అమరావతి రైతుల నిరసనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 50వ రోజుకి చేరుకున్నాయి. నేడు రాజధాని గ్రామాల్లో టిడిపి అధినేత నారా… Read More

February 5, 2020

అమరావతి రైతులకు సిఎం జగన్ భరోసా

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి,… Read More

February 4, 2020

‘మీ ప్రతాపం వీరిపై కాదు కేంద్రంపై చూపండి!’

అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్… Read More

February 4, 2020

49వ రోజు అమరావతి ఆందోళనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ… Read More

February 4, 2020

‘ఈడి’కి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో  భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది.… Read More

February 3, 2020

అమరావతి రైతులకు కామినేని సంఘీభావం

అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో  రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న… Read More

February 3, 2020

ఏ ఎన్ యు విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేత

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆచార్య నాగార్జున యూనివర్సీటీ  యాజమాన్యం ఎట్టకేలకు నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌  వేటును ఎత్తివేసింది. హాస్టల్ నుండి విద్యార్థులను సస్పెండ్… Read More

February 3, 2020