న్యూఢిల్లీ: ఉరిని ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు రోజుకో రకంగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ శనివారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తీరస్కరించడంపై రివ్యూ పిటిషన్...
(న్సూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మరణశిక్షను ఎదుర్కొంటున్న నిర్భయ కేసు దోషులలో ఒకరు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నలుగురు దోషులలో ఒకరైన పవన్ కుమార్ గుప్తా, నేరం జరిగిన సమయానికి తాను...
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం(జనవరి 14) ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ...