శ్రీకాకుళంలో హైటెన్షన్ .. నారా లోకేష్ సహా టీడీపీ నేతల అరెస్టు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది,.కొత్త రోడ్డు జంక్షన్, పలాసలో భారీగా పోలీసులను మోహరించారు. పలాస టీడీపీ కార్యాలయం ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది....