తిరుపతి: ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్బాబు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. దేశాన్ని పాలించటానికి...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను దుర్యోధనుడు, దుశ్వాసనులతో పోల్చారు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో...