ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఓటరు జాబితాలో పేరుండి, ఓటర్ ఐడి లేకపోతే 12 రకాల ఇతర ఫొటో గుర్తింపు...
మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లినపుడు మీ పేరు జాబితాలో లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించి సెక్షన్ 49ఎ కింద ఛాలెంజ్ వోటు వేయవచ్చు. మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లేసరికే మీ వోటు ఎవరో...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధకశాఖ (ఏసిబి) డైరెక్టర్ జనరల్ (డిజి)గా శంకబ్రత బాగ్చిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ఇంకొద్ది రోజులు మాత్రమే గడువు ఉన్న తరుణంలో హడావుడిగా నమో టివిని ప్రారంభించటంపై వివరణ కోరుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ...
ఢిల్లీ: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వివి ప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఒకవేళ వీటి లెక్కింపును పెంచితే గనుక మొత్తం ఓట్ల...
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్టు ధిక్కరణ కింద సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను పత్రికలు, టివిల్లో ప్రచురించేలా చేయాలని గతేడాది...
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అధికార టిడిపి కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతుందని వైసిపి ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి,...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే లోక్సభ, శాసనసభ ఎన్నికల కోసం పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. శాసనసభ స్థానాలకు 50 మందిని సాధారణ పరిశీలకులుగా రాష్ట్రానికి పంపనుంది. అలాగే 25 లోక్సభ స్థానాలకు మరో 25 మందిని...
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ముకుతాడు వేస్తోంది. పోలింగ్ రోజుకు 48 గంటల ముందు.. చిట్టచివరి నిమిషంలో మేనిఫెస్టోల విడుదల కుదరదని ఈసీ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనావళిలో మార్పులు కూడా...
ఎన్నికలకు ముందు బీజేపీ ప్లాన్ ఇదే మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు ఏడు దశల పోలింగ్ పైనా మండిపాటు కోల్ కతా: ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద...
ఢిల్లీ, మార్చి 10 : 17 వ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్,...
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ కోటా మండలి స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఐదు,తెలంగాణలో ఐదు..మొత్తం పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్లను...
అమరావతి, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవలకపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వైసిపి సిద్ధమైంది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు...
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మెజారిటీ రాజకీయపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ, మళ్లీ బ్యాలట్ పత్రాల పద్ధతికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. రాజకీయ...