AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి సీఈసీ షాక్ ఇచ్చింది. పోలింగ్ కు ముందు నిధులు విడుదల చేయవద్దని కేంద్ర...
ఏఐ ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అసదుద్దీన్ ఒవైసీ రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేసుకున్నారని, ఇది...
CEC: కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా (సీఈసీ) రాజీవ్ కుమార్ నియమితులైయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమించడం ఆనవాయితీ. ఆ...
Assembly Elections 2022: దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్దత నెలకొన్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందన్నందున ఎన్నికల...
Modi: మోడీ సర్కార్ మరో కీలక సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటరు ఐడిని ఆధార్ తో అనుసంధానం చేయాలని 2022 ఎన్నికలకు ముందే ఎన్నికల సంఘం (ఈసీ) సిఫార్సు చేసింది. ఈసీ సిఫారసులతో పాటు...
YCP Vs TDP: ఏపీ (Andhra Pradesh)లో గ్రామ స్థాయి రాజకీయాలు ఎలా ఉన్నాయో రాష్ట్ర స్థాయి రాజకీయాలు (Politics) అలానే తయారు అయ్యాయి. గ్రామాల్లో ఓ రాజకీయ పార్టీ కార్యకర్త పోలీసు స్టేషన్...
Election commission of India: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన హూజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు ఏపిలో బద్వేల్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. బెంగాల్ లో మూడు అసెంబ్లీ, ఒడిశాలో...
Corona Effect: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న వేళ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు ఓ కేసు విచారణ...
ELection Commision Of india: మే 2వ తేదీన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అవ్వనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని...
Election Commission : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా సార్వత్రిక ఎన్నికల్లో 70 నుండి 85 శాతం మాత్రమే పోలింగ్ జరుగుతోంది. వివిధ రకాల కారణాలతో పది...
ఈవిఎంలు అనేక వివాదాలకు మూల బిందువులుగా ఇటీవల కాలంలో మారాయి. వీటిని హ్యాక్ చేయవచ్చునంటూ కొందరు సాంకేతిక నిపుణులు పవర్పాయింట్ డెమాన స్టేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పరాజయం పొందిన పార్టీలన్నీ ఈవీఎమ్ లను...
సుప్రీం కోర్టులో రమేష్ కుమార్ అఫిడవిట్..దారులన్నీ క్లోజ్…కోర్టు చర్యలకు దిగితే మరింత నష్టం. అనేక తర్జన భర్జనలు..సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోక తప్పలేదు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఉన్న...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఇవిఎంలు) నమ్మదగినవి కావన్న వాదన చాలామంది నోట వింటున్నాం. ఇవిఎంలను ఇప్పటికే కొందరు హ్యాక్ చేసి చూపించారు. పలువురు నిపుణులు సవాలు విసురుతున్నప్పటికీ భారత...
న్యూఢిల్లీ: గుజరాత్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్ల ఉపఎన్నికల విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అమిత్ షా, స్మృతి ఇరానీ లోక్సభకు ఎన్నికయిన మీదట ఈ స్థానాలకు రాజీనామా ఇచ్చారు....
న్యూఢిల్లీ: గుజరాత్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లకూ ఒకేసారి ఎన్నిక జరపాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసింది. బిజెపి తరపున...
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ బ్రహ్మాండంగా నిర్వహించారని ఎన్నికల కమిషన్కు కితాబు ఇచ్చిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రోజు గడవకుండానే ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను టాంపరింగ్ చేస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సంస్థ...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు సోమవారం అమరావతిలో మీడియా సమావేశంలో పాల్గొని హడావుడిగా పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్కతా వెళ్లారు. అక్కడ ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో దాదాపు ముప్పావు గంట...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఫిర్యాదుల కేసును సుప్రీంకోర్టు ఈనెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ కాంగ్రెస్ ఎంపి సుస్మితా దేవ్ తరపున హాజరయిన...
అమరావతి: వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాష్ట్రంలో ఎప్పుడు విడుదల అవుతుందనే సందిగ్దత నెలకొన్నది. మే ఒకటవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటికీ మంగళవారం...
ఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణముల్ కాంగ్రెస్ మోదిపై మంగళవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మోది...
దేశం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మునిగిఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారనివాసంలో కూర్చుని హిందీ సినిమా హీరో అక్షయ్ కుమార్తో పిచ్చాపాటీ మాట్లాడారు. వారి మాటల్లోనే చెప్పాలంటే అది...
న్యూస్ ఆర్బిట్ డెస్క్ సార్వత్రిక ఎన్నికల మూడవ దశ పోలింగ్లో కూడా ఇవిఎంలతో తిప్పలు తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్, బరేలీ, వోన్లా నియోజకవర్గాలలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించినట్లు వార్తలు వచ్చాయి....
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం...
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా ఎరోస్ నౌ ఛానల్ ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ను వెంటనే నిలివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రధాని మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డిఏ,పోలవరం పురోగతిపై సమీక్షలు నిర్వహించగా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో సమీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్,...
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది....
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండవ దశ పోలింగ్ గురువారం చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు జరిగాయి. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు,...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డిఏ, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించటాన్ని ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ను ఉల్లఘించారని పేర్కొంది. చంద్రబాబు ఎటువంటి సమీక్షలు, వీడియో కాన్ఫెరెన్స్లు నిర్వహించకూడదని ఎన్నికల...
కడప: కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి,వైసిపి పార్టీలు తందానా అని వంతపాడటం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తులసిరెడ్డి బుధవారం కడప జిల్లా వేంపల్లెలో ఏర్పాటు చేసిన...
ఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై నిందలు వేయటం మాని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ హితవు పలికారు. సంపత్ బుధవారం...
ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో విఫలమైందని ఆరోపణలు ఎదురుకొంటున్న ఎన్నికల సంఘానికి అనుకోని అతిధి ఫోన్ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు, ఎన్నికల అధికారుల మెతక వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) ఢిల్లీ: దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన ఈవీఎంల రగడపై బీజేపీ స్పందించింది. ఈవీఎంల పనితీరుపై అవగాహన లేమి కారణంగానే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ వ్యాఖ్యానించింది. అసలు ఈవీఎంలు ఎలా...
వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆ నియోజక వర్గంలో ఇటీవల భారీగా నగదు పట్టుబడిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఏప్రిల్ 14న కేంద్ర...
వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ స్థానం ఎన్నికపై సందిగ్దత వీడలేదు. ఎన్నిక జరుగుతుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను శాఖ...
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లగిస్తుందని వైసిపి నేతల బృందం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసిపి నేతల బృందం సోమవారం...
ఢిల్లీ: సుప్రీం కోర్టు చురకలంటించటంతో ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బిఎస్పి అధినేత్రి మాయావతిపై చర్యలకు ఉపక్రమించింది. రేపు ఉదయం ఆరు గంటల నుండి 48 గంటల పాటు మాయావతి...
న్యూఢిల్లీ: నేతలు ఇష్టం వచ్చినట్లు విద్వేషపూరిత ప్రచారం చేస్తుంటే కిమ్మమనకుండా కూర్చున్న కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు బోనులో నిలబడాల్సివచ్చింది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించుకోవడంలో...
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్ర విడుదలపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ...
అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలు సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. ఈవిఎంలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవిఎంల...
ఢిల్లీ: తనపై కేసు ఉండటాన్ని సాకుగా చూపి తనని మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన టిడిపి ఎంపి...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశం అవ్వటంపై వైసిపి రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస...
అమెరికాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త ఆల్డర్మాన్, నెదర్లాండ్స్లో ఇవిఎంల ఉపసంహరణకు ప్రధాన కారకుడైన గోంగ్రిప్తో హరిప్రసాద్ అమరావతి: ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్...
ఢిల్లీ : ఢిల్లీ పర్యటన పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆరోపించారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై కేంద్ర ఎన్నికల...
అమరావతి: గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. శుక్రవారం ఆయన పోలింగ్ సరళిపై అమరావతిలో...
ఢిల్లీ: ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన ప్రతిసారీ విద్యార్హతలను రకరకాలుగా పేర్కొంటూ వచ్చిన కేంద్రమంత్రి సృతి ఇరానీ నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాజాగా అమేఠీ నియోజకవర్గానికి దాఖలు చేసిన నామినేషన్లో...
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈవిఎంలతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవిఎంల నిర్వహణ...
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్ర వివాదం మళ్ళీ సుప్రీం కోర్టుకు చేరింది. ‘పిఎం నరేంద్ర మోది’ సహా రాజకీయ నాయకుల జీవిత...
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు నమో టివికి కూడా వర్తిస్తాయని ఎన్నికల కమిషన్ ఉన్నత...