YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ భేటీ
YS Jagan: సీఎం వైయస్ జగన్ తో జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి శుక్రవారం చేరుకున్న సజ్జన్ జిందాల్ ..కడప జిల్లాలో నిర్మించబోయే ఉక్కు కర్మాగారం...