అమరావతి: టిడిపి హయాంలో కార్పోరేషన్లు, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణంగా తెచ్చిన లక్ష కోట్ల రూపాయలు ఏమయ్యాయో అంతుబట్టడం లేదని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా శనివారం చంద్రబాబు పరిపాలనపై విమర్శలు...
అమరావతి: ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎంపి పదవికి అనర్హుడిగా ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు టిడిపి రాజ్యసభ ఫ్లోర్...
అమరావతి: అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య ట్వీట్ల వార్ ఆసక్తిగా కొనసాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం నిత్యకృత్యమైపోయింది. నేడు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేయగా,...
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి విరుచుకుపడ్డారు. టిడిపిపైనా ఆ పార్టీ విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాపై...
అమరావతి: చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న లింగంనేని ఎస్టేట్ అక్రమ నిర్మాణం అయినందున తక్షణం ఖాళీ చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా నేడు విజయసాయిరెడ్డి పలు విమర్శలు చేశారు....
అమరావతి: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి టిడిపి నేతలను విమర్శిస్తూ ట్వీట్లు పోస్టు చేస్తుండటంపై టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. దూషణ పదాలతో విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్...
అమరావతి: చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా అని విజయసాయిరెడ్డి...
అమరావతి: రాజధాని అమరావతి భూసేకరణకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని భూసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీలో ఆ...
అమరావతి: కృష్ణానది కరకట్టపై నివాసం ఉంటున్న టిడిపి అధినేత చంద్రబాబును ఆ భవనం నుండి ఖాళీ చేయించే వరకూ అధికార వైసిపి నేతలు పట్టువీడేలా కనబడటం లేదు. కరకట్టపై అక్రమ నిర్మాణాలను తొలగించే వరకూ...
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. బందిపోట్లు, దావూద్ గ్యాంగ్లే వీళ్లకంటే నయం అని కూడా విజయసాయి రెడ్డి అన్నారు....
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె, కుమారుడిపై పలువురు బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించినందుకు కోడెలపై కూడా ఎబెట్మెంట్ సెక్షన్...
అమరావతి: పార్టీ నాయకత్వం నుంచి తనకు ఎటువంటి పిలుపు రాలేదనీ, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే వచ్చానని నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజా స్పష్టం చేశారు. మంత్రిపదవి దక్కలేదనే మనస్థాపంతో ఉన్న రోజాతో మాట్లాడేందుకు...
అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మాదిరిగా దుబారా ఖర్చులు ఇక ఉండవని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని...
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు జగన్మోహనరెడ్డి నేతృత్వం కాయకల్ప చికిత్సతో సమూల ప్రక్షాళన చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో గత...
అమరావతి: రాష్ట్రంలో పచ్చచొక్కా మాఫియా విజృంభిస్తోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. గురువారం ట్విట్టర్ వేదికగా టిడిపి నేతలపై విమర్శలు చేశారు. చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం అవ్వడంతో...
అమరావతి: టిడిపి నియోజకవర్గాల వారీ సమీక్షలు కొనసాగిస్తే కౌంటింగ్కు ముందే కొంప కొల్లేరు అవుతుందని గ్రహించి చంద్రబాబు సమీక్షలను రద్దు చేశారట అంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం విజయసియరెడ్డి...
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఎన్నికల సంఘం అభివృద్ధిని అడ్డుకుంటోందని వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆరోపించారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసి వ్యవహారాల్లో వైసిపి నేతల జోక్యం ఎక్కువ...
అమరావతి: స్టాలిన్తో కెసిఆర్ భేటీపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన దైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇక చంద్రం సారుకు నిద్రపట్టదంటూ సెటైర్ వేశారు. ‘స్టాలిన్ను కెసిఆర్ కలిశారు. ఫెడరల్...
అమరావతి: చంద్రబాబుకు ప్రధాని పదవేమో కానీ జైలుకు వెళ్లడం ఖాయమంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. రోజు తన దినచర్యలో భాగంగా ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాపై...
అమరావతి: సమాచర కమిషనర్ల నియామకం చంద్రబాబు అనైతికతకు పరాకాష్ఠ అని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. మరో 15 రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుందనగా సమాచార కమిషనర్ల ఎంపికపై...
అమరావతి: ఫొని తుఫాను నష్టం అంచనాల నివేదక అప్పుడే కేంద్రానికి వెళ్లిందనీ, చంద్రబాబు డిస్టర్బెన్స్ లేకపోవడంతో యంత్రాంగం స్వేచ్చగా, వేగంగా పని చేసిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. 2800ఎకరాల్లో పంట, రెండు...