NewsOrbit

Tag : retd ias

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IYR Krishna Rao: పాలన ఈ విధంగా సాగితే అన్ని రంగాలలో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిందే…ఏపి సర్కార్ కు మాజీ సీఎస్ ఐవైఆర్ హెచ్చరిక

sharma somaraju
IYR Krishna Rao: రాష్ట్రంలో కొద్ది రోజులుగా తీవ్ర విద్యుత్ కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేయడంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గృహ, వ్యవసాయ అవసరాలను...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తిరుపతి ఎంపీ పై బీజేపీ కన్ను : రంగంలోకి మాజీ ఐఏఎస్ అధికారి

Special Bureau
  భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగే పార్టీ. దీన్ని ఆ పార్టీ నాయకులు పూర్తిగా ఒప్పుకోకున్నా అంతర్గతంగా మాత్రం నిజమని చెబుతారు. కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమల...
న్యూస్ రాజ‌కీయాలు

మరో వివాదంలో టీటీడీ..! సంచలనమవుతున్న వైవీ వ్యాఖ్యలు..!!

sharma somaraju
  తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో సనాతనంగా కొనసాగుతున్న ఒక నిబంధనకు త్రిలోదకాలు ఇచ్చింది. తిరుమల స్వామి వారి దర్శనానికి అన్యమతస్తులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను టీటీడీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఇప్పటికే బయట పడుతున్నాయా… జగన్ వైఖరి తేలిపోతుందా..?

sharma somaraju
ప్రభుత్వంపై ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ వ్యాఖ్యానాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్ చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారిపైనైనా క్రమశిక్షణ చర్యల వేటు ఖాయం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే సీనియర్ ఐపీఎస్...
టాప్ స్టోరీస్

‘నివేదిక వక్రీకరించారు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అన్ని మౌలిక సదుపాయాలతో అందుబాటులో ఉన్న నగరం విశాఖపట్నం అని, అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పామని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జిఎన్ రావు...
న్యూస్

ఆరుగురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై కేసులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఆరుగురు రిటైర్డ్ ఐపిఎస్ ,ఐఏఎస్‌ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఐపిఎస్‌లు, నలుగురు  ఐఏఎస్‌లపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు...
టాప్ స్టోరీస్

ముగ్గురు మాజీ ఐఎఏస్‌లపై కేసు నమోదు

sharma somaraju
హైదరాబాద్‌: జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ ఐఎఎస్ అధికారికి మరో కొత్త చిక్కువచ్చిపడింది. మాజీ ఐఎఎస్ అధికారి సివిఎస్‌కె శర్మపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

రాజధానిపై జగన్ సర్కార్ ప్రజాభిప్రాయ సేకరణ

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని, ఇతర నిర్మాణ ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. ప్రజలు సూచనలు, సలహాలను ఈమెయిల్, లేఖల  ద్వారా పంపాలని రిటైర్డ్ ఐఎఎస్ జిఎన్‌రావు నేతృత్వంలోని...