అయోధ్య రామమందిర నిర్మాణ శంకుస్థాపన ఆగస్టు అభిజిత్ లగ్నంలో పూర్తయ్యింది. అయితే ఈ పూజకు ముందు ఆయన అయోధ్యలో ఏం చేశారు. మొదట ఎక్కడ పూజ చేశారో తెలుసుకుందాం… ఉదయం 11.44 గంటలకు...
ఒక మనిషిని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో అని చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అలా మనిషిని చూసి అంచనా వేస్తే చిన్న చిన్న పొరపాట్లు కూడా అవుతుంటాయి. ఈ కథ చదివితే అసలు...
అయోధ్యలో పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆటో రిక్షాల ద్వారా ఇక్కడి ప్రధాన ఆలయాలను, మందిరాలను, రామజన్మభూమిని, ఇతర పర్యాటక ప్రాంతాలను హాయిగా సందర్శించి రావచ్చు. సరయూ నది, రామజన్మభూమి ఆలయం...
ఆయోధ్య రామమందిరం… ఆధ్యాత్మిక నగరంలో అంతా వివాదాస్పదం. కోర్టులు, కేసులు, వివాదాలు.. చివరకు ఎట్టకేలకు అందరినీ ఒప్పించి భారత సుప్రీంకోర్టు సామరస్య పూర్వకంగా రామమందిర నిర్మాణానికి అనుమతిచ్చింది. ఆగస్టు 5న శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గుడిని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గోపాలపురం మండలంలోని రాజపాలెంలో వైఎస్ జగన్ గుడిని నిర్మించబోతున్నారు. ...
శ్రీమహావిష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ….శిష్ట రక్షణ కోసం ఆయన ఆయా కాలాలలో ఆయా అవతారాలను ఎత్తారు. ముఖ్యమైన వాటిలో నారసింహ అవతారం ఒకటి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వామి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు.కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో...
కలియుగం అంటే చాలు అందరికీ భయం. మహాభారత యుద్ధం తర్వాత కొన్ని ఏండ్లకు కలియుగం ప్రారంభమైంది. ఈ యుగ విశేషాల గురించి తెలుసుకుందాం.. కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని...
పురాణం.. అనేక దేవతామూర్తులు, రాక్షసులకు సంబంధించిన గాథలు. వీటిలో అనేక ఆసక్తి కథలు, ఆలోచించాల్సిన రహస్యాలు ఉన్నాయి. అయితే పండితుల వాదన ప్రకారం పురాణాలలో అనేక కల్పితాలు మధ్యకాలంలో సంభవించాయని అంటారు. ...
సోమకాసురుడు వేదాలను దొంగలిస్తే ఆ రాక్షసుడి నుంచి వాటిని రక్షించి అందించిన అవతరామే మత్స్యావతారం. ఆ అవతార రూపమే శ్రీవేదనారాయణస్వామి. ఈ స్వామి దేవాలయాలు చాలా అరుదు. ఆ స్వామి దేవాలయం ఎక్కడుంది...
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దేవాలయంలో జూలై 31న వర్చువల్ విధానంలో వ్రతం తిరుమల తిరుపతి అంటే తెలియని వారు ఉండరు. తిరుపతిలోని సాక్షాత్తు శ్రీలక్ష్మీ స్వరూపమైన శ్రీపపద్మావతి దేవాలయంలోని శ్రీలక్ష్మీ దేవి ఆలయంలో ఈనెల...
శ్రావణమాసం అంటే పండుగల నిలయం. మంగళగౌరీ, వరలక్ష్మీ, గోకులాష్టమి, పౌర్ణమి ఇలా అనేక పండుగలు. పూజలు, వ్రతాలు ఒక ఎత్తుయితే పిండి వంటలు మరో ఎత్తు. వీటి గురించి తెలుసుకుందాం…. ప్రస్తుతం శ్రావణం వచ్చింది. ఇక ఈ నెల అంతా సందడే సందడిగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభంలో అనేక రోగాలు వ్యాపిస్తుంటాయి. అవసరమైన రోగ నిరోధక శక్తి ఈ శ్రావణ మాసం ద్వారా లభిస్తుందని కొంతమంది అంటుంటారు. పండుగల ద్వారా వండే వంటల ద్వారా ఆరోగ్యం రహస్యం దాగి ఉందని అంటున్నారు. వరలక్ష్మీ వ్రతం, ఇతర నోమాలు, వ్రతాలు ఆచరిస్తుంటారు. ఈ కాలంలో లభించే పండ్లు, వివిధ పుష్పాలు నివేదిస్తారు. ఈ సందర్భంగా వివిధ రకాలైన ప్రసాదాలు చేస్తుంటారు. ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారని వెల్లడిస్తున్నారు....
మాసాలలో ఎక్కువ శుభకార్యాలు ఆచరించే మాసం శ్రావణమాసం. ఈ మాసమంతా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ముఖ్యంగా కొత్తగా పెండ్లయిన మహిళలు ఆచరించే వ్రతం మంగళగౌరీ వ్రతం. ఈ మాసంలో వచ్చే మంగళవారాలలో దీన్ని...
దేవాలయం అంటే మనకు అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమాత్ముడు కొలువై ఉంటాడని విశ్వసిస్తాం. అందుకే ఆయన కొలువైన ప్రదేశం కాబట్టే కోవెల అని కూడా దేవాయలయాన్ని పిలుస్తారు. అయితే దేవాలయానికి...
సనాతన ధర్మం ఆచరించే ప్రతీ ఒక్కరూ ప్రతీరోజు దైవారాధన చేస్తారు. ఈ సమయంలో మొదట చేసే పని ఘంటారావం అంటే ఘంటను కొట్టడం. ఎందుకు అనేది చాలామందికి తెలియదు. ఆగమార్ధంతు దేవానం, గమనార్ధంతు...
శివార్చన చేయని భక్తులు ఉండరు. ఏదో ఒక రూపలో శివార్చన చేస్తారు. త్రిమూర్తులలో భక్త సులభుడుగా పేరొందిన శివుడి పూజ అత్యంత సులభం. అత్యంత కఠినం. ఎందుకంటే ఆయనకు ధనంతో సంబంధం ఉండదు....
కలియుగంలో శ్రీఘ్రంగా అనుగ్రహించే దేవతా స్వరూపాలు వినాయకుడు, ఆంజనేయస్వామి, చండి. వీరిలో గణేషుడు, హనుమాన్కు చాలా విషయాలలో పోలికలు ఉంటాయి. ఇద్దరు సింధూర ప్రియులు. ఇద్దరు స్వామి భక్తులు. ఒకరు తల్లిదండ్రులకు...
అమ్మవారి దేవాలయాలు ఆసేతు హిమాచలం ఉన్నాయి. వాటిలో పరమ పవిత్రక్షేత్రాలుగా భావించే వాటిలో దేవాలయాల్లో మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం ఒకటి ఇది అతి ప్రాచీనమైనది. సుందరనాథుడు రూపంలో శివుడికి, మీనాక్షి రూపంలో పార్వతికి...
ఏకాదశి అనగానే ఉపవాస వ్రతం గుర్తుకు వస్తుంది. దీని వెనుక ఒక గాథ ఉంది అ విశేసాలు తెలుసుకుందాం.. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు...
స్వామీజీలు, సన్యాసులు, యతులు పండితులు ఇలా అనేక మంది ప్రతీ ఏటా రెండుసార్లు చాతుర్మాస్య దీక్షను చేస్తారు. అయితే మొదటి దీక్ష తొలి ఏకాదశి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ వివరాలు పరిశీలిస్తే… ఆషాఢం...
నిజానికి మాసాలలో చైత్రం మొదటిది ఆ మాసంలో వచ్చే ఏకాదశిని తొలిది కాబట్టి తొలి ఏకాదశి అనాలి కానీ అలా పిలువరు. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మాత్రమే తొలి ఏకాదశిగా పరిగణించి అక్కడి...
తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. ఎందుకో తెలుసుకుందాం…. ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు...
తొలి ఏకాదశి అన్ని ఏకాదశులలో కెల్ల ఉత్తమమైంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. మహా విష్ణువునకు పూలతో అలంకరణ చేసి విష్ణు సహస్ర నామ పారాయనం చేస్తూ విష్ణువును పూజించే...
తొలి ఏకాదశి.. అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చే విషయం ఉపవాసం. అయితే ఉపవాసం ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం… ఏకాదశి రోజును శ్రేష్టంగా పరిగణించి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారు....
శివాభిషేకం గురించి తెలియని భక్తులు ఉండరు. ప్రతీ సోమవారం, శివరాత్రి, మాసశివరాత్రి, కార్తీకమాసం, శ్రావణమాసంలలో ప్రత్యేకంగా శివాభిషేకాలు చేయడం ఆనవాయితీ. శివాభిషేకాలలో రకాలు తెలుసుకుందాం.. శివుడికి సాధారణంగా నమకం, చమకంతో అభిషేకం చేస్తాం....
నవగ్రహ ఆరాధన అనేది ప్రతీ భక్తుడు ఏదో ఒక సందర్భంలో చేస్తుంటారు. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆయా గ్రహాల స్థితి బాగుండకపోవడం వాటి బాధల నుంచి తప్పించుకోవడానికి రకరకాల పూజలను నిర్వహించాలి. అయితే...
జ్యోతిర్లింగాలు అంటే తెలియని శివభక్తులు ఉండరు. జీవితకాలంలో ఒక్కసారైనా 12 జ్యోతిర్లింగాలను దర్శించాలని అనుకుంటారు శివభక్తులు. దేశంలో దాదాపు ఎక్కువ శాతం నదులు ఉత్తరం లేదా పశ్చిమాన పుట్టి తూర్పువైపునకు ప్రవహిస్తాయి. కానీ ఒక్క...
మారేడు వృక్షం అదే.. బిల్వవృక్షంగా పిలిచే పవిత్రమైన వృక్షం లేదా చెట్టు భూమి మీదకు ఎలా వచ్చింది? ఈ వృక్షంలో ప్రతీ ఒక్కటి భగవత్ ప్రీతికరమైనవే. మారేడుదళాలు శివ,విష్ణు పూజకు, లక్ష్మీపూజకు ప్రీతికరమైనవి. ఇక...
శ్రీరాముడు.. అందరివాడు. ఆయన అనుగ్రహం ఉంటే చాలు. నిరంతరం రామనామం జపించి మోక్షం పొందిన మహానీయులు మనకు తెలుసు. కబీర్, రామదాసు, త్యాగయ్య ఇలా ఎందరోమహానుభావులు. అయితే రామానుగ్రహం కోసం సులభమైన ఉపాయాన్ని పెద్దలు...
ప్రపంచవ్యాప్తంగా శివాలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక్కోకటి ఒక్కో విశేషంతో అలరారుతున్నాయి. కొన్నింటి నిర్మాణ విశేషాలు నేటికి అంతుపట్టడం లేదంటే నాడు నిర్మించిన వారి సాంకేతిక ఎంత అద్బుతమో. ఇక అలాంటి కోవలోకే...
ఆంజనేయస్వామి..అంటే అందరికీ ప్రీతి. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికీ ఆయన పేరు చెబితే చాలు అభయమిచ్చే స్వామిగా, భయం తొలగించి శుభాలు కలిగించే స్వామిగా పూజిస్తారు. శైవం, వైష్ణవం ఇలా శాఖల...
అనంత పద్మనాభ స్వామి దేవాలయం అంటే తెలియని భక్తులు ఉండరు. అనంత ధనరాశుల నిలయంగా ఇటీవల కొన్నేండ్ల కిందట ఇది మరింత వెలుగులోకి వచ్చింది. విష్ణు ఆలయాలు అన్నింటిలో ప్రపంచం మొత్తం మీద అత్యంత...
పద్నాలుగు భువన భాండాలలో శివుడు స్వయంగా నివాస ముండే విశేషమైన స్థలం కాశీ . హిందువులు జీవితం లో ఒక్కసారైనా ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించి తీరాలి . ఎన్నో జన్మల పుణ్యం...
చిలుకూరు బాలాజీ ఆలయం హైద్రాబాద్ కి చేరువలో .. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు . హైద్రాబాద్ కు చేరువలో ఉండటం . రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం, వల్ల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇప్పటి వరకూ రెండు తలల పాములను చూశాం. కానీ, ఏడు తలల పాము గురించి ఎప్పుడైనా విన్నారా? ఏడు తలల పాము గురించి పురాణా కథల్లోనే విన్నాం. కానీ నిజంగా...
తిరువనంతరపురం(కేరళ), జనవరి 16: ప్రధానమంత్రి మోదీ పర్యటనలో ఆంక్షలు వివాదాస్పదంగా మారాయి. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పధ్మనాభ స్వామి ఆలయానికి ప్రధాని మోదీతోపాటు వెళ్ళనీయకుండా ప్రధానమంతి కార్యాలయం తన పేరుతోపాటు మరికొందరి పేర్లను...