రాజు గారు ఊరికే ఉండరుగా..! టిటిడిని వాడేశారు..!!
వైసీపీ రెబర్ ఎంపి రఘురామ కృష్ణం రాజు వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్మోహనరెడ్డి పై విమర్శలు, ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ...