(న్యూస్ అర్బిట్ డెస్క్) పశ్చిమ బెంగాల్ వైద్యుల సమ్మె ప్రతిధ్వనులు శనివారం నాడు దేశం అంతటా వినిపించాయి. ఆ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా వైద్యులు విధులను బహిష్కరిస్తున్నారు. గత...
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు, బిజెపి వ్యాప్తిని అడ్డుకునేందుకు తృణమూల్ చేస్తున్న ప్రయత్నాలు ఆ రాష్ట్రంలో తీవ్ర ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఉత్తర...
దీర్ఘకాలం పాటు వామపక్షాల ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు బిజెపి పక్షాన ఈ ఎన్నికలలో పని చేశారన్న వార్తలు దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వామపక్షాల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ ఎన్నికలలో సిపిఐ (మార్క్సిస్టు), సిపిఐ కలిపి అయిదు మాత్రమే లోక్సభ సీట్లు గెలుచుకోగలిగాయి. స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో ఇంత కనిష్ట స్థాయి ఎప్పుడూ...
బీజేపీ అధికారానికి అవే కీలకం ఒక్కోటి ఒక్కోలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు న్యూఢిల్లీ: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అందరూ వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించారు. మొత్తమ్మీద చూసుకుంటే...
(న్యూస్ అర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 59 స్థానాల్లో తుది విడత పోలింగ్ కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలు పోలింగ్ బూత్ ల వద్ద టిఎంసి,...
వెంటనే ప్రచారం ఆపేయాలన్న పరిశీలకులు ఒక రోజు గడువు పెంచిన ఎన్నికల సంఘం గురువారం రాత్రితో ముగిసిన బెంగాల్ ప్రచారం న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ అనంతరం...
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మంగళవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న హింస కారణంగా అక్కడ ఏడవ దశ పోలింగ్కు సంబంధించి ప్రచారం రేపే ముగించాలని కేంద్ర ఎన్నికల...
కోల్కతా: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్లోనూ పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని జార్గ్రామ్లో శనివారం రాత్రి బిజెపికి చెందిన ఒక కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది...
అత్యంత కీలకమైన 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రం అందరికీ కేంద్రంగా మారింది. లోక్ సభలో 42 స్థానాలుండటంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈ రాష్ట్రం ముఖ్యమైపోయింది. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీఎంసీ ఎలాగైనా ఇక్కడ...
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా జరుగుతోన్న ఐదవ విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్ లో 12, పశ్చిమ బెంగాల్ లో...
అమరావతి: ఫోని తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శాయశక్తులా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఫోని తుఫాన్ ప్రభావిత...
కొంతమంది వ్యక్తులు కలిసి తెల్ల దుస్తులలో ఉన్న వ్యక్తిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పశ్చిమ బెంగాల్ లో కొందరు ముస్లింలు బ్రాహ్మణుడిపై దాడి చేస్తున్నారని దానికి కేప్షన్ పెట్టారు. ‘‘ముస్లింలు...
ఎన్నికల కాలం.. కానీ ఎండాకాలం. సాధారణంగా రాజకీయ నాయకులంటే ఎంచక్కా ఏసీ గదుల్లో కూర్చుని కులాసాగా గడిపేస్తుంటారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించాలి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏప్రిల్ –...
కోల్కత్తా: ఎండ వేడిమితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఎంత ఎండ ఉన్నా ఎన్నికల సమయం కాబట్టి నాయకులకు ఇక్కట్లు తప్పట్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక...
రాయ్గంజ్: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్పూర్ జిల్లాలో కొందరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు...
రిటైర్డ్ ఐపిఎస్ అధికారి గౌరవ్ దత్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని బిజెపి నేత ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు. గౌరవ్ దత్ బలవన్మరణానికి పాల్పడుతూ సూసైడ్ నోట్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా...
కోల్కతా పోలీసు కమిషనర్ ప్రసాద్ కుమార్ సిబిఐతో సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోల్కతా వివాదంపై సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో...
పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాలకు మరో ఆయుధాన్ని సమకూర్చాయి. మమతాదీదీకి సంఘీభంవంగా ప్రతిపక్ష నేతలందరూ మోహరిస్తున్నారు. మరోపక్క కేంద్ర హోంమంత్రి రాజనాధ్ సింగ్ కోల్కతా...
కోల్కతా, ఫిబ్రవరి 3: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికీ, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికీ మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా తయారయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సమన్లకు స్పందించాల్సి ఉన్న కోల్కతా...
పశ్చిమబెంగాల్, జనవరి 29: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. రాష్ట్రంలోని తూర్పు మిదినాపూర్లో బిజెపి అధ్యక్షుడి ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చిన మిని బస్సును మంగళవారం కొందరు...
ఢిల్లీ, జనవరి 15: పశ్చిమ బెంగాల్లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న బిజెపికి సుప్రీం కోర్టులో మొండిచేయి లభించింది. రధయాత్రలను నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. బహిరంగ సభలను మాత్రమే నిర్వహించుకోవాలని, యాత్రలకు విధిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి...