**బెక్టర్ ఫుడ్ ఐపీఓ లాట్స్ మంగళవారం అలాట్ కానున్నాయి. ఒక లాట్ కోసం 90 వరకు అప్లికేషన్స్ వచ్చి, విజయవంతం అయిన ఐపీఓ గా షేర్ మార్కెట్ లో పేరు సంపాదించిన...
**ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. ఆ పిచ్చి పరాకాష్టకు చేరితే దాని కోసం వారు ఎంతకైనా తెగిస్తారు… ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయిన వైసిపికి రంగుల పిచ్చి. దీనికోసం వారు ఎన్నెన్నో కొత్త...
విశాఖ నగరంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సోమవారం అకస్మాత్తుగా దాడులు చేసింది.. నగరంలోని అన్ని లడ్డూలను విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయన అధికారికంగా కొంతమంది వ్యక్తుల వద్ద ఉన్న...
**స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా కదలడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క వార్త స్టాక్ మార్కెట్ ను కూడా చేయొచ్చు…. అలాంటి వారిపై సోమవారం ఇన్వెస్టర్ల పై పిడుగుపాటుకు గురి చేసింది.. రూపాయి...
**ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వచ్చి ఆశీర్వదించడం ఒక ఎత్తయితే….. దానిలో ముందువరుసలో జగన్కు ఆశీర్వచన ఇచ్చింది...
**రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అనేది సామెత ఐతే… మన రాజు గారు మాత్రం రాజు తలుచుకుంటే చట్టాలు చుట్టాలు అయ్యేలా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా చేపట్టాబోతున్న...
ఎయిర్ పోర్ట్ వరకు వచ్చిన ఆమె ఆ తర్వాత ఏమైంది ?? నిమిషాల్లో ఎక్కడకు వెళ్ళిపోయింది?? ఎలా మాయం అయ్యింది. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనేది ఆసక్తిగా మారుతున్నాయి… అదృశ్యం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిగిపోతోంది.. దేశంలో ఏ రాష్ట్రం లేనంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తోంది. పెద్ద రాష్ట్రాల కంటే అధిక మొత్తంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది.. మళ్లీ బయటికి రాలేని చందంగా మారిపోతుంది....
రాజకీయాల్లో తెలివితేటలు ఒక ఇంచు ఎక్కువే ఉండాలి… లేకపోతే సాధారణ మనుషులకు, రాజకీయ మేధావులకు ఎక్కడ తేడా ఉంటుంది..?? మోదీ లాంటి అపర మేధావి కి, రాజకీయాల్లో తలపండిన గడ్డం కూడా...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం ) స్వతంత్ర భారతంలో… అంతకుముందు బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ము ఎంతో తెలుసా… అక్షరాలా 1.46 లక్షల కోట్లు. దీనిని అంకెల్లో రాయడం సాధ్యం కాదు కనుక… చదవడానికి...
ఆంధ్రప్రదేశ్ గడ్డమీద పుట్టిన ప్రజలకు నిజం తెలుసుకునే యోగం లేనట్లే… కుల జాడ్యం పట్టిన మీడియా ఆంధ్ర ప్రదేశ్ మీద భాగం కావడమే ఇక్కడి ప్రజల దౌర్భాగ్యం…. పొద్దున్నే ఎంత మాట...
ఒంగోలు నగరానికి చెందిన ఓ మహిళా వాలంటీరు అందులోనూ వికలాంగులైన యువతిని సజీవదహనం చేయడం శుక్రవారం రాత్రి కలకలం సృష్టించింది. ఆమె కూర్చున్న మూడు చక్రాల కుర్చీలోనే పెట్రోల్ పోసి నిప్పంటించారు....
హ హ హ … జగన్ కు కోర్టుల నుంచే కాదు… న్యాయమూర్తుల నుంచి సైతం ప్రతిఘటన తప్పేలా లేదు… ప్రభుత్వం ‘మిషన్ బిల్డ్ ఏపీ’ కేసులో హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్...
56 మంది బీసీ కార్పొరేషన్ ల చైర్మన్ లు … 672 మంది డైరెక్టర్లు మొత్తంగా 728 మంది…. వీరితోనే సభ వేదిక నిండిపోయింది… బీసీ సంక్రాంతికి మరెవరు రానక్కర్లేదు అన్నట్లుగా...
గజ్జి కుక్క… నక్క… లుచ్చా… ఎదవ…. ఇవేవో బూతు పోటీలో దండకాలు కాదులెండి…. సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రి నోటి నుంచి రాలిన ముత్యాలు.. అందులోను ఓ రాష్ట్రానికి 14 ఏళ్ళు...
ఎస్… పైన హెడ్డింగ్ నిజం… అమరావతి ఉద్యమాన్ని మత్తు బెడుతుంది ఖచ్చింతంగా చంద్రబాబే.. అదేంటి అంత మాట అన్నారు..? పాపం మొదటి నుంచి ఆయనే కదా రైతుల తరఫున పోరాటం చేస్తుంది… జోలె పట్టి...
స్టాక్ మార్కెట్ లో వరుసగా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు మదుపరులకు కాసుల పంట పండిస్తున్నాయి. ప్రతినెల ఒకటి ఉంటున్న పబ్లిక్ ఇష్యూలు అతి తక్కువ రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని డబుల్ చేస్తున్నాయి. కరోనా...
పీకల వరకూ వస్తేగాని ఊపిరి తీసుకున్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి…. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీల నియామకం కి పర్యటనలకు తాపీగా ఇప్పుడు కమిటీ వేశారు....
చంద్రబాబు వ్యవస్థలపై కేసులు పెట్టండి అనడం ఏంటి?? వారిపై ఎదురు కేసులు పెడితే వచ్చే లాభం ఏంటి?? జూమ్ మీటింగ్ కాల్ బయటకు ఎలా వచ్చింది?? పోలీసులపై ఎదురు కేసులు పెడితే...
అమరావతి ఉద్యమం మొదలయ్యింది నేటికి సంవత్సరం… జగన్ ప్రభుత్వం రాగానే అత్యంత వివాదాస్పదం అయ్యింది రాజధాని తరలింపు వ్యవహారం. రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి ఉంటే పరిపాలనా రాజధానిగా విశాఖ ఉండాలని,...