NewsOrbit

Tag : chandrababu

న్యూస్

వ్యూహాలపై విపక్షాల మంతనాలు

sharma somaraju
  ఢిల్లీ, ఫిబ్రవరి 1: ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఎన్‌డియేతర పక్షాల ఆధ్వర్యంలో సేవ్ నేషన్..సేవ్ డెమోక్రసీ పేరుతో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎఐసిసి అధ్యక్షడు రాహుల్ గాంధీ, ఎపి ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

మొక్కుబడి సమావేశాలకు జనసేన రాదు

sharma somaraju
అమరావతి, జనవరి 29: మొక్కుబడి సమావేశాలకు జనసేన దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ లేఖ రాశారు. టిడిపి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా,...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఒంటరి పోరుకు సమాయత్తం కండి’

sharma somaraju
అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరి పోరుకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎపి కాంగ్రెస్ ఇన్‌చార్జి ఉమెన్ చాందీ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్ మధ్య పొత్తులేనట్టేనని స్పష్టం చేసినట్లు సమాచారం....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘5శాతం కోటా కాపులకు ఇస్తే తప్పేంటి?’

sharma somaraju
అమరావతి, జనవరి 23:   అగ్రకులాల్లో కాపులు సగంపైగా ఉన్నారు, వారికి ఈబిసి రిజర్వేషన్‌లలో ఐదు శాతం ఇస్తే తప్పేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ...
టాప్ స్టోరీస్ న్యూస్

మంత్రివర్గ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : బాబు

sharma somaraju
అమరావతి, జనవరి 22: మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం..వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25న...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఇక మోదీకి ముచ్చెమటలే: మమత

sharma somaraju
కోల్‌కతా, జనవరి 19: స్వతంత్ర భారతదేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్న బిజెపి నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనందరిపై ఉందని, దేశంలోని ప్రజలు అందరూ బిజెపిని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...
న్యూస్ రాజ‌కీయాలు

బాబుతో కలిస్తే తప్పా

Siva Prasad
హైదరాబాద్, తెలంగాణ  కోసం లేఖ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాము కలిస్తే తప్పా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు  వి హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
న్యూస్ రాజ‌కీయాలు

పేదరికంపై గెలుపే ఎన్‌టిఆర్‌కు నివాళి : బాబు

sharma somaraju
అమరావతి, జనవరి 18: పేదరికంపై గెలుపే ఎన్‌టిఆర్‌కు ఘన నివాళి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టిటిడి నేతలు, కార్యకర్తలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌టిఆర్ ఒక స్ఫూర్తి...
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ తో టిడిపి మళ్లీ పొత్తా?

Siva Prasad
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో టిడిపి మళ్లీ పొత్తు పెట్టుకుంటుందా?…గత కొన్ని రోజులుగా ఎపి రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపికి సంపూర్ణ మద్దతు...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఎన్టీవోడు ఏడీ.. ఎక్కడ?

Siva Prasad
సెకెండ్ టేక్ : తండ్రి జీవిత చరిత్రను కుమారుడు తెరకెక్కిస్తే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇక ఆ కుమారుడే తండ్రి పాత్రను పోషిస్తే? ఆ తండ్రి సినీ నటుడు, పెద్ద హీరో! ఆ పైన...
న్యూస్

అమరావతిని సందర్శించిన టోనీబ్లేయర్

sharma somaraju
అమరావతి జనవరి 7 : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లేయర్ సోమవారం రాత్రి సచివాలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆర్‌టిజిఎస్‌ ని సందర్శించారు. సీఎం చంద్రబాబు ఆయన్ను అధికారులకు...
న్యూస్ రాజ‌కీయాలు

పిల్లలు బడికి వెళ్ళాలి జన్మభూమికి కాదు

sarath
విజయనగరం, జనవరి2:  విభజన హామీలపై కేంద్రం స్పష్టంగానే ఉందని బిజేపి నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విభజన హామీల అమలుకు సీఎం చంద్రబాబు సహకరించడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే అధికంగా...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రతిపక్షాలను కూడ తిడతావా

sarath
విజయవాడ,డిసెంబర్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  చంద్రబాబుపై చేసిన వాఖ్యలకు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎట్లా స్పందించాలో అట్లానే స్పందించాయి. కాగల కార్యం గంధర్వులు చేశారన్నపద్ధతిలో వైఎస్‌ఆర్‌సిపి సంతోషపడింది. అయితే ఆ సంతోషాన్ని మరీ...
న్యూస్

పుష్పగిరి పీఠం భూసమస్యల పరిష్కారానికి సీఎం సూచన

sharma somaraju
  అమరావతి, డిసెంబర్ 28: నరసరావుపేట మండలం లింగంగుట్ల రైతులు, పుష్పగిరి పీఠానికి మధ్య ఉన్న భూ  సమస్య పరిష్కారానికి వచ్చే క్యాబినెట్‌లో నోట్ పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత 70,...
న్యూస్

ఆ ప్రచారంలో నిజం లేదు – ఉత్తమ్

sarath
  హైదరాబాద్‌  డిసెంబర్ 28:  తెలంగాణాలో కాంగ్రెస్ ఓటమికి ఏపి సిఎం చంద్రబాబు కారణం అన్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని  టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ పొత్తుల...
న్యూస్

ఆరవ శ్వేతపత్రం విడుదల

sarath
అమరావతి  డిసెంబర్ 28: మానవవనరుల అభివృద్ధిపై సిఎం చంద్రబాబు శుక్రవారం ఆరవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం  మాట్లాడుతూ మానవవనరుల విలువను తెలియజేసి అందుకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. మానవవనరులు...
న్యూస్

మేలో పోలవరం నీళ్లు

sharma somaraju
అనంతపురం, డిసెంబర్ 26:  నూతన ఆవిష్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం, ఇది చూసి ప్రధాని మోదీ, ఇటు పక్క జగన్ మరి కొందరు ఒర్వలేక పోతున్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురంలో జరిగిన...
టాప్ స్టోరీస్ న్యూస్

జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా ఫ్రంటా?

Siva Prasad
జాతీయ పార్టీల ప్రమేయం లేకండా ఏ ఫ్రంట్ కూడా మనుగడ సాగించలేదని  ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజిక్కడ ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరుతూ ఒడిశా సీఎం...
టాప్ స్టోరీస్ ఫ్లాష్ న్యూస్

2029 నాటికి ఏపీని నెంబర్ 1 రాష్ట్రం చేస్తా : చంద్రబాబు

Siva Prasad
 తిరుపతి, డిసెంబర్ 20 : 2029 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా, 2050 కు ప్రపంచంలో దీ బెస్ట్ రాష్ట్రంగా ఎదుగుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  తిరుపతి – వికృతమాల  వద్ద...