మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పై కోపంగా ఉన్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత చిరు నటించిన సినిమా ‘ఖైదీ నంబర్ 150’ 2017...
హైదరాబాదు, ఫిబ్రవరి 5: కడప జిల్లాకు చెందిన టిడిపి మాజీ మంత్రి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఖలీల్ బాషా మంగళవారం వైసిపిలో చేరారు. లోటస్ పాండ్లో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో...
అమరావతి, ఫిబ్రవరి 5: కోల్కతాలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ఆయన తన తనయుడు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి...
సినిమా చిత్రీకరణలో పూరి స్పీడ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి ఈ సినిమా అతి త్వరలో మనముందుకు వస్తుందని ఫిక్స్ అయిపోవచ్చు. అయితే తన డైరెక్టర్ కి హీరో రామ్ ఒక గిఫ్ట్...
ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రధానమంత్రి కిసాన్ పధకం వెంటనే అమలులోకి వస్తుందని ఆర్ధికమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించినపుడు, ప్రతిపక్షాలు బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఓట్ ఆన్ ఎక్కౌంట్ పేరుతో పూర్తి...
అమరావతి, ఫిబ్రవరి 5 : ఇటీవల మంత్రి నారా లోకేష్ దావోస్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో లోకేష్కు వింత అనుభవం ఎదురయ్యిందని, మైనస్ 15...
పోలీస్ అంటే రక్షణ. ఆపదలో ఉన్న వారికి అభయ హస్తం అందించి రక్షణ అందించే పోలీసులు కర్కశంగా ఉన్మాదిగా ఎందుకు మారాడు? అసలు అలా మారడానికి దారి తీసిన పరిస్థితులేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే...
తిరుపతి, ఫిబ్రవరి 5: పోలీసులకు కులాలను అంటగట్టి ఆరోపణలు చేయడం భావ్యం కాదని ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్. పి. ఠాకూర్ అన్నారు. ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోమవారం ఢిల్లీలో జాతీయ ఎన్నికల...
చైనాలో ఓ కుర్రవాడు చేసిన ఆకతాయి పని ఇది. టపాకాయ వెలిగించి మ్యాన్హోల్లో జారవిడిచాడు. అదృష్టం తొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. చైనాలోని చీఫెంగ్ నగరంలో గత బుధవారం ఈ సంఘటన జరిగింది. అజాగ్రత్తగా ఉంటే...
అమరావతి, ఫిబ్రవరి 5: సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన సినిమా ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి షో...
విజయవాడ, ఫిబ్రవరి 5: ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులను ఈ రోజు మీడియా ముందు హాజరు పరచనున్నారు. ప్రధాన నిందితుడుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రెండు రోజులుగా...
కోల్కతా పోలీసు కమిషనర్ ప్రసాద్ కుమార్ సిబిఐతో సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోల్కతా వివాదంపై సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో...
ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా సద్దుమణిగిన టీడీపీ-బిజెపిల మాటల యుద్దం మళ్లీ రాజుకుంది. ఎపిలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటన తో మళ్లీ ఈ రెండు పార్టీలు పరస్పరం మాటల తూటాలతో దాడి చేసుకుంటున్నాయి....
ప్రపంచంలో స్థూలకాయుల సంఖ్య ఎలా అయితే పెరుగుతుందో అలానే స్థూలకాయం వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోందని ఒక కొత్త అధ్యయనంలో బయటపడింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు స్థూలకాయంతో సంబంధం ఉన్న...
ప్రజాస్వామ్యంలో ఈవిఎంలపై ప్రజలకు నమ్మకం కల్గించాల్సిన భాద్యత ఎన్నికల సంఘంపై ఉందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంల బదులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ...
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఛలో సినిమా డెరెక్టర్ వెంకీ కుడుములతో ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. నితిన్ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి...
క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆ మధ్య నటి శ్రీ రెడ్డి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి కొంతమంది పేర్లు కూడా బయటపెట్టింది. ఇక బాలీవుడ్లో సైతం...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి4: కొద్ది రోజుల క్రితం రిపబ్లిక్ డే పెరేడ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పక్కపక్కనే కూర్చుని దీర్ఘంగా ముచ్చటించుకున్న సీను గుర్తుందా? ఈ రోజు రాహుల్ గాంధీ నుంచి...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే హడావుడి…వృద్దులు,మహిళలు,వికలాంగులు, డ్వాక్రా మహిళలు రోడ్లపై గుంపులు గుంపులుగా తరలి వెళుతుండటమో…తిరిగి వస్తుండటమో ఇవే దృశ్యాలు. గత కొన్ని రోజులుగా ఏ ఊళ్లో చూసినా ఈ సీన్లే...
యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రానికి ముందుగా ముద్ర టైటిల్ ఖరారు చేసినా.. ఇప్పుడు ఆ టైటిల్ ను అర్జున్ సురవరంగా మార్చారు చిత్ర...
జననేతగా తెలుగు వారి గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన చేపట్టిన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఫిబ్రవరి...
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: శ్రీకాకుళం జిల్లా పలాసలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా పర్యటనను నిరసిస్తూ టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టారు. అమిత్ షా పర్యటనలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి...
అమెరికాలో మరో ఐదు యూనివర్శిటీలు మూతపడతాయని హెచ్చరికలు రావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫర్మింగ్టన్ యూనివర్శిటీ వ్యవహారంలో 130మంది విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిని బయటకు తీసుకువచ్చేందుకు అమెరికాలోని భారత రాయబార సంస్థ...
దర్శకుడిగా భారీ చిత్రాలను తెరకెక్కిస్తోన్న బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తన దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలతో...
పద్మ శ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మల్లేశం. అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరలను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను...
సమాచార హక్కు చట్టం దరఖాస్తుల ద్వారా ఎన్నో సార్లు బహిర్గతం అయిన విషయం ఏంటంటే ఉద్యోగం- నిరుద్యోగం గణాంకాలగురించిన లేబర్ బ్యూరో నివేదికలు సిద్ధంగా ఉన్నాయని, డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉన్నవని. అలాంటప్పుడు...
విజయనగరం, ఫిబ్రవరి 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత వరకు 5.56లక్షల కోట్లకుపైగా నిధులు ఇచ్చామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన సోమవారం బిజెపి బస్సు యాత్రను ప్రారంభించారు....
ఢిల్లీ, ఫిబ్రపరి 4: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన పార్టీ నాయకులను...
పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాలకు మరో ఆయుధాన్ని సమకూర్చాయి. మమతాదీదీకి సంఘీభంవంగా ప్రతిపక్ష నేతలందరూ మోహరిస్తున్నారు. మరోపక్క కేంద్ర హోంమంత్రి రాజనాధ్ సింగ్ కోల్కతా...
ప్రముఖ సినీనటి భానుప్రియ ఇంట్లో ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నట్లు బాలల హక్కుల పరిరక్షణ సంఘం నాయకుడు అచ్చుతరావు ఆరోపించారు. బాలికల అక్రమ రవాణా, బాల కార్మిక చట్టం ఉల్లంఘన కింద భానుప్రియపై చర్యలు...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య నెలకొన్న రాజకీయ వైరం నేపధ్యంలో కోల్కతాలో నిన్న సిబిఐకి, రాష్ట్ర రాజధాని పోలీసులకూ మధ్య చెలరేగిన వివాదం సుప్రీంకోర్టుకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపికి సిఎం కంటే సిఈవో అని పిలిపించుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతారనేది ఆయన వ్యవహార శైలి తెలిసిన వారందరికీ సుపరిచితమే. అయితే అలాంటి చంద్రబాబు ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి3: సిబిఐ కొత్త డైరక్టర్గా రిషి కుమార్ శుక్లా ఎంపికను హైపవర్ కమిటీ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే వ్యతిరేకించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఆ త్రిసభ్య కమిటీలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్...
కోల్కతా, ఫిబ్రవరి 3: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికీ, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికీ మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా తయారయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సమన్లకు స్పందించాల్సి ఉన్న కోల్కతా...
తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన మూడు కిరీటాల మిస్టరీ పోలీసులకు అంతుపట్టడం లేదు. తిరుపతి అర్బన్ పోలీసులు ఆరు బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు గానీ ఇంతవరకూ ఎలాంటి...
వాషింగ్డన్, ఫిబ్రవరి 3: అమెరికాలో విద్యార్థి వీసా దుర్వినియోగం కేసులో అరెస్టయిన విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందించనున్నట్లు అమెరికాలోని భారత రాయబారి హర్షవర్థన్ తెలిపారు. వేరువేరు ప్రాంతాల్లో అరెస్టయిన విద్యార్థులను కలిసేందుకు అధికారులను...
ఈ కేంద్ర ప్రభుత్వం హయాంలో చివరిదైన 2019 బడ్జెట్ లో సైతం మరోసారి ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయమే జరిగింది. ఇలా బడ్జెట్ల లోనే కాకుండా అన్నిరకాల నిధుల కేటాయింపుల్లో కొత్త రాష్ట్రానికి ఏమాత్రం...