Madhuranagarilo: నేను అసలే కనపడకపోతే ఏం చేస్తావ్ పండు అంటున్న రాదా, మేము నలుగురం కలవబోతున్నాం నాన్న అంటున్నా రుక్మిణి.
Madhuranagarilo: అక్కడికి వస్తే నువ్వు బాధ పడతావమ్మా అందుకే రావొద్దు అంటున్నాను అని మురళి అంటాడు. అర్థమైంది నాన్న నేను అక్కడికి వస్తే నేను బాధపడతాను. నన్ను చూసి మీరు బాధపడతారు అందుకే వద్దంటున్నారు...