Home
Page 1238
కేంద్ర బడ్జెట్ హైలైట్స్
ఢిల్లీ, ఫిబ్రవరి 1: సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టింది. శుక్రవారం 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు:
అలోక్ వర్మపై కేంద్రం గురి?
ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ అలోక్ వర్మపై శాఖాపరమైన విచారణ జరిగే అవకాశం ఉంది. సిబిఐ డైరక్టర్ పదవి నుంచి ఆయనను హైపవర్ కమిటీ తొలగించిన తర్వాత ప్రభుత్వం
ప్రత్యేక హోదా కోసం బంద్
అమరావతి, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు
ఎక్స్ప్రెస్ టివి అధినేత చిగురుపాటి జయరామ్ హత్య
విజయవాడ, ఫిబ్రవరి 1: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎక్స్ప్రెస్ టివి వ్యవస్థాపకుడు చిగురుపాటి జయరామ్ కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జాతీయ రహదారిపై కీసర సమీపంలో కారులో
బుడతడి డ్రమ్స్ విన్యాసం..వాహ్!
ఈ బాలుడి వయస్సు నాలుగేళ్లే. అయితేనేం, డ్రమ్స్ వాయించడంలో తనకు తనేే సాటి అని నిరూపించుకుంటున్నాడు. కాలిఫోర్నియా, అనహీమ్లోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యూజిక్ మర్చెంట్స్ షోకు వెళ్లిన వారంతా జస్టిన్ విల్సన్ ప్రతిభ
మాయవతిపై ఈడి దృష్టి
లక్నో(ఉత్తర్ప్రదేశ్), జనవరి 31: బిఎస్పి నేత మాయావతి హయాంలో స్మారకాల నిర్మాణాలకు సంబంధించి ఉత్తర్ప్రదేశ్లోని ఏడు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు చేపట్టింది. గతంలో మాయవతి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, లక్నో, నోయిడా, ఇతర
అయోధ్యపై కేంద్రం పిటిషన్ చెప్పని వాస్తవాలు!
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయోధ్యలో రాముడి గుడి నిర్మించడానికి చట్టం తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో ఆశ్చర్యకరంగా బాబ్రీ మసీదు ఒకప్పుడు ఉన్న వివాదాస్పద స్థలం చుట్టుపక్కల కేంద్రం అధీనంలో
హిందూ మహాసభకు హ్యాకర్ల గుణపాఠం!
హ్యాకర్లు సృష్టించిన పేజి; Images courtesy: Indian Express మహాత్ముడి వర్ధంతి రోజు జాతిపిత స్మృతికి అపచారం చేసినందుకు ప్రతీకారంగా హిందూ మహాసభ వెబ్సైట్ను హ్యాకింగ్ చేశారు. హ్యాక్ అయిన వెబ్సైట్ ల్యాండింగ్ పేజిలో
‘ఇస్మార్ట్’ హైదరాబాద్ బ్యూటీ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా నభ నటేష్
టీచ్ ఫర్ ఛేంజ్
ఇప్పటికే నేను సైతం లాంటి కార్యక్రమంతో ఆపన్నులని ఆదుకోడానికి ముందుకు వచ్చి తన పెద్ద మనసు చాటుకున్న నటి లక్ష్మీ మంచు.. మరో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీచ్ ఫర్ ఛేంజ్ పేరుతో ఎలాంటి
ప్యూరెర్..హౌ ఈజ్ ద జాబ్స్!
ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రప్రధమంగా ‘ఫ్యూరెర్’ అన్న పదం ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధానికి, యూదుల మారణహోమానికి కారకుడు అయిన అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ నియంతగా ఫ్యూరెర్
అమెరికాలో వంద మంది భారతీయుల అరెస్టు
డెట్రాయిట్. జనవరి 31: నకిలీ యునివర్శిటీల్లో విద్యార్థులుగా చేరి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వంద మంది భారతీయులను హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో చాలా మంది తెలుగువారు కూడా ఉన్నట్లు సమాచారం.
పూజా పాండే ఎఫ్బిలో బిజెపి నేతలు
అలీగఢ్(ఉత్తర్ప్రదేశ్),జనవరి31: జాతిపిత మహత్మాగాంధీ వర్ధంతి రోజున ఆయన స్మృతిని అవమానించిన హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకూన్ పాండేతో బిజెపి నాయకులకు సంబంధాలు ఉన్న విషయం బయటకు వచ్చింది. పాండే ఫేస్బుక్ పేజీలో
శంకర్ డైరెక్షన్లో హృతిక్ రోషన్?
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. సోషల్ మేసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాడ్ చేస్తూ టెక్నీకల్ పరంగాను హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తూ సినిమాని తెరకెక్కిస్తాడు. శంకర్ ప్రస్తుతం చేస్తున్న భారతీయుడు
జింద్ ఉప ఎన్నికలో బిజెపి విజయం
ఢిల్లీ,జనవరి 31: హర్యానా రాష్ట్రంలోని జింద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధి కృష్ణ మిద్దా విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలో 12000వేల ఓట్లపైగా మెజార్టీతో సమీప ప్రత్యర్ధి జననాయక్ జనతా
నితిన్కు జోడీగా రకుల్
గత టూ త్రీ ఇయర్స్ టాలీవుడ్లో రకుల్ నామ సంవత్సరంగా మారుమోగిపోయింది. రకుల్ 2018లో మాత్రం తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు. ఈ పంజాబి బ్యూటీ టాలీవుడ్ మళ్లీ తన పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలిని
రామ్ఘఢ్ ఎన్నికలో కాంగ్రెస్ విజయం
రాజస్థాన్,జనవరి31: రాజస్థాన్, రామ్ఘడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి షఫియా ఖాన్ విజయం సాధించారు. ఆమె భారతీయ జనతాపార్టీ అభ్యర్థి జగత్ సింగ్పై 12,228 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో
సంచనలం సృష్టిస్తున్న హేమ వ్యాఖ్యలు
నటి హేమ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ దూసుకుపోతోంది. సోదరి, వదిన, తల్లి లాంటి పాత్రలకు హేమ కేరాఫ్ అడ్రెస్ గా మారింది. అప్పుడప్పుడూ సినీ పరిశ్రమ
డివోషనల్ థ్రిల్లర్ గా ‘దిక్సూచి’
డివోషనల్ థ్రిల్లర్ అనే ఇంట్రెస్టింగ్ జానర్లో తెరకెక్కిన సినిమా ‘దిక్సూచి’, దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఆధ్యంతం ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలని
సిబిఐ కేసు విచారణ నుండి జస్టిస్ రమణ కూడా నిష్క్రమణ
ఢిల్లీ, జనవరి 31 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకంపై దాఖలైన పిటిషన్ విచారణ నుండి తాజాగా మరో న్యాయమూర్తి కూడా తప్పుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా
‘4 లెటర్స్’ ఆడియో రిలీజ్!
ఈశ్వర్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ చక్ర క్రియేషన్స్ పతాకంపై దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్కుమార్ నిర్మించిన సినిమా ‘4 లెటర్స్’. కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే… అనేది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్.
సిబిఐ డైరెక్టర్ ఎంపికపై 1న సమావేశం
ఢిల్లీ, జనవరి 31: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కొత్త డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం మరో సారి సమావేశం కానుంది. ఇదే
గోమూత్రం వల్ల భూాతాపం హెచ్చుతుంది
నాలుగయిదు ఏళ్లుగా ఆవు ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. గోమాత సంరక్షణ పేరుతో మనుషులను కొట్టి చంపడాన్ని అలా ఉంచితే, ఆవు వ్యర్ధాలతో చేసే వ్యవసాయం అన్ని సమస్యలకూ పరిష్కారం అని విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్, జనవరి 30: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి గ్రౌండ్ లోని ఆంధ్రబ్యాంకు స్టాల్ లో విద్యుత్ షార్ట్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని భావిస్తున్నారు. ఈ మంటల
ముదిరిన క్రెడిట్ కష్టాలు
మణికర్ణిక సినిమా క్రెడిట్ విషయంలో దర్శకుడు క్రిష్, కంగనా సిస్టర్ రంగోళి మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. 80%తాను పూర్తి చేసిన సినిమాని కంగనా చెడగొట్టిందని క్రిష్ అంటుంటే, క్రిష్ చేసిందేమి లేదు
అనసూయ కథనం టాకీ పూర్తి
ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కథనం. బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా ఈ చిత్రానికి నిర్మాతలు. రాజేష్నాదెండ్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ మెయిన్ లీడ్ గా
టోర్నెడో బీభత్సం…చూడండి!
పెద్ద టోర్నెడో ఒకటి టర్కీలోని అంతాల్యా నగరం విమానాశ్రయంపై విరుచుకుపడింది. దాని ధాటికి బస్సులు తల్లకిందులయ్యాయి. విమానాలు దెబ్బతిన్నాయి. 11 మంది గాయపడ్డారు. తమ విమానాల కోసం ఎయిర్పోర్టులో వేచిఉన్న ప్రయాణీకులు టోర్నెడో బీభత్సాన్ని
శ్రీదేవి కలని నిజం చేస్తున్నాడు
అతిలోక సుందరి శ్రీదేవి కలని నిజం చేస్తున్నాడు. అదేంటీ ఎప్పుడో మరణించిన శ్రీదేవి కలని అసలు సంబంధం లేని అజిత్ పూర్తి చెయ్యడమేంటని ఆలోచిస్తున్నారా? అదేమీ లేదండి సింప్లిసిటీకి, జెంటిల్ మ్యాన్ అనే పిలుపుకి
గాంధీ హత్య… మళ్ళీ
ఆలీగఢ్(ఉత్తర్ప్రదేశ్), జనవరి30: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి రోజున దేశమంతా ఆ మహాపురుషుడికి నివాళులు అర్పిస్తుండగా హిందూ మహాసభ ఆయన హత్యను పండగ చేసుకున్నది. మహాత్మా గాంధీ దిష్టిబొమ్మను తుపాకీతో కాల్చి, ఆపై గాంధీ
అఖిలపక్షానికి అందరూ డుమ్మా
అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి
‘ వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ అప్డేట్స్
లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’.. రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.. హార్రర్ కామెడీ
అమ్మో అమితాబ్…!
బాలీవుడ్ వెటరన్ రేఖ రియాక్షన్ ఈ రోజు సోషల్ మీడియాను వెర్రెత్తిస్తున్నది. అరవయ్యో పడిలో కూడా వన్నె తగ్గని ఆ అందాల భామ ఒక కార్యక్రమంలో ఫొటోలకు ఫోజు ఇచ్చేందుకు డయాస్పైకి వచ్చింది. తీరా
ఎస్సి, ఎస్టి చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నిరాకరణ
ఢిల్లీ, జనవరి 30: ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టం సవరణలపై స్టే జారీ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో జోడిస్తూ
మహేశ్ దర్శకుడి ప్రయోగం
ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (WWE) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది.. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమా