Anasuya: మన టాలీవుడ్ లో ఒక్క హీరోయిన్లకి మాత్రమే పేరు ప్రతిష్టలు దక్కుతాయా అంటే మొహమాటం లేకుండా నో అని చెప్పొచ్చు. చిన్న సినిమాలో నటించిన మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుని తమకంటూ...
Galwan Clash: దేశం ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాస్తే జర్నలిస్ట్లపైనా కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం రివాజే. అదే కోవలో చైనా కూడా ఓ జర్నలిస్ట్ ను అరెస్టు చేసి జైలుకు...
Krishna : రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటిని అమలు చేశారు....
అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అంకుటిత దీక్ష, పట్టుదలతో కృషి చేశారు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావు. చట్టసభలోకి...
ప్రజాధనాన్ని అప్పడంలా నమిలేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సలహాదారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆయనకు పనేమీ ఉండదు. పేరుకు సలహాదారు.నెలకు దాదాపు నాలుగు లక్షల రూపాయల...
తన అరెస్టుకు ఎ.పి ప్రభుత్వం కుట్ర చేస్తోందన అనుమానాన్ని ప్రముఖ జర్నలిస్ట్, టీవీ5 మూర్తి వ్యక్తంచేశారు.తన విషయంలో సంభవిస్తున్న పరిణామాలను వివరిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తిని, గత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లైవ్ లో వార్తను రిపోర్టు చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుకు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ వ్యక్తి ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె...
హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో ఈ బెయిల్ మంజూరైంది. ఏబీసీఎల్ ఖాతాల నుంచి రవిప్రకాశ్ అక్రమంగా 18 కోట్లు డ్రా చేశారనే...
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు తన స్థాయి దిగజారి సమాజాన్ని తప్పుదోవపట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని చీరాల మాజీ ఎమ్మెల్యే వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ విమర్శించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో...
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్పై అశోక్ పాండే అనే జర్నలిస్ట్ కేసు నమోదు చేశారు. ఈ జర్నలిస్ట్ రీసెంట్గా ముంబైలో వెళుతున్నప్పుడు సల్మాన్ ఖాన్ కనపడ్డాడట. ఆయన బాడీగార్డుల అనుమతితో ఆయన ఫొటోలు, వీడియోలు...
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు పెట్టాడన్న అభియోగంపై లక్నో పోలీసులు అరెస్టు చేసిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. కనోజియా భార్య దాఖలు...
శబరిమల, జనవరి6: శబరిమలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూత్వ సంస్ధలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. భద్రత...