దేశంలో కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే మొన్నటి వరకూ పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదో అడపాదడపా మినహా చాలా వరకు హైదరాబాద్ లోనే ఉంటూ...
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దాదాపు టిడిపి పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటికే తెలంగాణలో పూర్తిగా కనుమరుగై పోయిన టిడిపి ఏపీలో కూడా కొద్దిపాటి మెజార్టీతో...
విశాఖ రాజకీయాలలో తిరుగులేని నేతగా టిడిపి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా...
పరిశ్రమలు, కెమికల్ ప్లాంట్లలో ప్రమాదాలు అరుదుగా జరుగుతూంటాయి. కానీ.. వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఒకరకమైన ఆందోళన కలగడం సహజం. ప్రస్తుతం విశాఖ వాసులను ఈ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. విశాఖలో ఏం జరుగుతోంది.. ఎందుకిలా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో మెజార్టీ చేదు సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతం విశాఖపట్టణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విశాఖపట్నం వేదికగా మొట్టమొదటి దెబ్బ 2014 ఎన్నికలలో తన...
ఉత్తరాంధ్ర అంటే మరీ కొన్ని మీడియాలకు ఎకసెకాలుగా ఉందేమో…! సిక్కోలు, ఇజీనగరం, ఇసాపట్నం అంటే బాగా లోకువైనట్టున్నాయి. ఇక్కడ ప్రతికూలత తప్ప అనుకూలత కనిపించట్లేదేమో..! అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది…! అంతర్జాతీయ నౌకాశ్రయం ఉంది..! నగరం...
ఎల్జీ పాలిమర్స్ కు చెందిన సీఈఓతో పాటు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఈరోజు అరెస్టైన విషయం తెల్సిందే. వీరి నిర్లక్ష్యం వల్లే గ్యాస్ లీకేజ్ ఘటన జరిగిందని హై పవర్ కమిటీ సమర్పించిన నివేదికలో పొందుపర్చారు....
వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతం రాష్ట్రం మొత్తాన్ని కలవరపెట్టిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సంఘటన విషయమై పోలీసులు 12 మంది ఎల్జి పాలిమర్స్ ఉన్నతాధికారులను నేడు అరెస్ట్ చేసారు. నిన్ననే హైపవర్ కమిటీ...
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై హైపవర్ కమిటీను నియమించారు. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేసిన ఈ...
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం చూస్తోంది. అయితే, అందులో చిత్తశుద్ధి ఎంత.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేనంటారు రాజకీయ విశ్లేషకులు.ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి....
కరోనా వైరస్ కారణంగా అప్పట్లో జరగాల్సిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. వైరస్ ప్రభావం మరియు లాక్ డౌన్ ఎఫెక్టుతో అప్పట్లో ప్రభుత్వం సమావేశాలను వాయిదా వేయడం జరిగింది....
గత నెల విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసిన ఎల్ జి పాలిమర్స్ సంస్థకు నేడు సుప్రీం కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ ప్రముఖ పాలీమర్స్ సంస్థ పై అధికారులు కొరడా ఝళిపించగా.....
గత నెల విశాఖ ప్రాంతంలో జరిగిన ఘోరమైన ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావం ఇప్పుడు మానవాళిని వెంటాడుతోంది. గ్యాస్ లీకేజీ ఘటనలో 12మంది ప్రాణాలు వదలగా దానిని అధిక మోతాదులో పిలిచిన వారు...
అమరావతి: ఎల్జీ పాలిమర్స్లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు సంబంధించిన కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ డైరెక్టర్లు పాస్పోర్ట్ స్వాధీనపరచాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు...