NewsOrbit

Tag : national news

జాతీయం న్యూస్

Election commission: మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలకు నొచ్చుకున్న ఎన్నికల సంఘం ఏమి చేసిందంటే..!?

sharma somaraju
Election commission: దేశంలో కరోనా ఉధృతమవుతున్న తరుణంలో ఈసీ ఎన్నికల నిర్వహించడాన్ని తప్పుపడుతూ ఇటీవల మద్రాస్ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఎన్నికలు నిర్వహించిన అధికారులపై హత్యాభియోగాల కింద...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్

Corona Virus: కరోనా బాధితులకు ఊరటగా కేంద్రం కీలక ఆదేశాలు

sharma somaraju
Corona Virus: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. లక్షలాది కేసులు నిత్యం నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో మృతి చెందుతున్నారు. అయితే దగ్గు, జలుబు, తలనొప్పి లక్షణాలు ఉన్న వారు...
జాతీయం న్యూస్

Corona Vaccine: కోవిషీల్డ్ టీకా ధర తగ్గించిన సీరం ఇన్సిట్యూట్

sharma somaraju
Corona Vaccine: కోవిషీల్డ్ టీకా ధరను తగ్గిస్తున్నట్లు పూనెలోని సీరం ఇన్సిట్యూట్ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ అధినేత అధర్ పూనావాలా ప్రకటించారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాకు మాత్రమే ధర...
జాతీయం న్యూస్

Maharashtra: ఏమిటీ వైపరీత్యాలు..?

sharma somaraju
Maharashtra: ఓ పక్క కరోనా మహమ్మారి నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆసుపత్రిల్లో చేరుతున్న బాధితులకు అక్కడా ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది. ప్రాణ వాయువు అందక పలు ఆసుపత్రుల్లో రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ELection Commission Of india: విజయోత్సవ ర్యాలీలను నిషేదించిన కేంద్ర ఎన్నికల సంఘం

sharma somaraju
ELection Commision Of india: మే 2వ తేదీన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అవ్వనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Covaxin: కోవాగ్జిన్ టీకా ధరలను ప్రకటించిన భారత్ బయోటెక్

sharma somaraju
Covaxin: ప్రస్తుతం భారత దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్ టీకా ధరలను ఇప్పటికే సెరమ్ ఇన్సిట్యూట్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. కాగా నేడు భారత్ బయోటెక్...
జాతీయం న్యూస్

Corona Vaccine Good News: కరోనా వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

sharma somaraju
Corona Vaccine Good News: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా కట్టడి చర్యలకు వ్యాక్సిన్ కొనుగోలు, ఆసుపత్రుల్లో సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరా రాష్ట్రాలకు భారంగా మారుతున్నాయి. వ్యాక్సిన్...
Featured న్యూస్

భారత్ మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు అటల్ జీ: మోదీ

Varun G
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రెండో వర్థంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళుల్పరించారు. భారతదేశం కోసం వాజ్ పేయి చేసిన సేవలకు మోదీ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. మోదీతో...
టాప్ స్టోరీస్

అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం

Mahesh
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘ఒదిషా బొగ్గు కావాలి మోదీజీ!’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ఏపి జెన్‌కో ధర్మల్ ప్లాంట్‌కు ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని ప్రధాని మోదికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు.  ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదికి జగన్ లేఖ...
బిగ్ స్టోరీ

క్షమాభిక్ష లోనూ లెక్కలు!

Siva Prasad
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా...
టాప్ స్టోరీస్

లోక్‌సభలో పార్టీల బలాబలాలు.

sharma somaraju
1.భారతీయ జనతా పార్టీ (బిజెపి                      303 2.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(కాంగ్రెస్)               52 3.ద్రావిడ మున్నేట్రఖజగం (డిఎంకె)                   23 4.యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైసిపి)      22 5.ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)        22 6.శివసేన     ...