అమరావతి: ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించి.. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్గా నియమించడంతో ఎల్వీ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి సిఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సిఎస్ నుండి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన...
విశాఖపట్నం: ఏపీ సీఎస్ గా కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబమణ్యంను ఎందుకు బదిలీ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనను తప్పించారంటే..ఏవో తప్పులు జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. విశాఖలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ పత్రికా స్వేచ్చకు భంగం కల్గించేలా వైసిపి...
తెలుగు ప్రయివేటు టెలివిజన్ మొదలై పాతికేళ్ళు అవుతోంది! రెండు ఛానళ్ళ నుంచి వాటి సంఖ్య నేడు అరవైకి మించి పెరుగుతోంది. తెలుగు వార్తా ఛానళ్ళు పదిహేనుకు మించి పెరిగాయి. ఈ పదిహేను సంవత్సరాలలో, అంటే...
న్యూఢిల్లీ: గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు, పురుషోత్తపట్నం- చింతలపూడి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని ఆపేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రాష్ట్రప్రభుత్వాన్నిఆదేశించింది. తగిన పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే ఆ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలని...
‘విజయనగరం: ఇటీవల వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై శుక్రవారం తీవ్రమైన విమర్శకు దిగారు. దివంగత సీఎం రాజన్న...
అమరావతి: చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది. వైసిపి సభ్యుడు కాకాని గోవర్థన్ రెడ్డి చంద్రబాబు...