Aadavallu Meeku Johaarlu: రష్మిక మందన మూవీ కోసం రంగంలోకి కీర్తి సురేష్, సాయి పల్లవి..!!
Aadavallu Meeku Johaarlu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ లుగా కొనసాగుతున్న వాళ్లు పూజా హెగ్డే, రష్మిక మందన, సాయి పల్లవి, కీర్తి సురేష్. దాదాపు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సినిమాకి సంబంధించిన...