అమరావతి: మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదు ఇదీ వైసిపి ప్రభుత్వ తీరు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం ఆయన...
విజయవాడ: ప్రకాశం బ్యారేజి నుండి ఏడు లక్షల కూసెక్కులకు పైగా వరద నీరు విడుదల చేస్తుండటంతో దిగువన ఉన్న పరీవాహక మండలాల్లోని ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని పలు లంక...
విజయవాడ: రాష్ట్రంలో వేళ్లూరుకున్న అవినీతి, దళారీ వ్యవస్థను రూపుమాపి సుపరిపాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. స్వాత్యంత్ర్య దినోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వైఎస్ జగన్మోహనరెడ్డి జాతీయ...
విజయవాడ: ఆర్థిక సామాజిక రాజకీయ స్వాతంత్ర్యాన్ని పొందలేకపోతున్నవారి కోసం ఉద్యోగాల, కాలేజీ సీట్ల స్థాయిని దాటి నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్ట్ పనుల్లోనూ కూడా వారికి కోటాను నిర్ణయిస్తూ ఏకంగా చట్టాలు చేశామని ముఖ్యమంత్రి...
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి)ల ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన పివిపి కేశినేని...
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం తన కల అని చెప్పుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల సాకారం కానుంది. బుధవారం...
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం నుండి కలిసి సాధించుకోవాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహనరెడ్డిలు అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. జగన్మోహనరెడ్డి...
అమరావతి, ఏప్రిల్ 10: తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఇక్కడకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు...
విజయవాడ, ఏప్రిల్ 3: ఈ ఎన్నికల్లో ప్రజలు అందరూ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఎసి వేసుకోవాలని (వైసిపిని ఓడించాలని) ప్రకటించిన దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ శత్రుపీడ, సంకల్పసిద్ధి,...
విజయవాడ, మార్చి 24: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి చలసాని అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సిపిఐ పట్ల అవమానకరంగా వ్యవహరించారని అన్నారు....
అమరావతి: ముందే అభ్యర్ధులను ప్రకటించి వారిని ఎన్నికల గోదాలో దించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం ఆయనకు అక్కడక్కడా చిక్కులు తెచ్చిపెడుతోంది. కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లకు ముందే అభ్యర్ధులను ప్రకటించడం వల్ల విజయవాడలో రగడ...
విజయవాడ, ఫిబ్రవరి 23: దేశంలో అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయవాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత...
అమరావతి, జనవరి 25: రాష్ట్ర విభజన తీరుపై ఈనెల 29న విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ మాజీ సభ్యలు ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని పార్టీల అధ్యక్షులకు...
విజయవాడ, జనవరి 25: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్ల అమలులో ఎపిపిఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు...
అమరావతి, జనవరి 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం అందింది. వంగవీటిని బుధవారం టిడిపి తరపున ఆపార్టీ ఎమ్మెల్సీలు బత్తుల అర్జునుడు, టిడి...
విజయవాడ, జనవరి 21: విజయవాడలో అనుమానాస్పద బాక్స్ను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుండి బాక్స్ విజయవాడకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాక్సులో ఇరీడియం, యూరేనియం మెటీరియల్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు....
విజయవాడ, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఏ ప్రధాన మంత్రులు ఇవ్వనంత సాయం మోదీ అందించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియం నందు సోమవారం జరిగిన పార్టీ...
పాదయాత్ర తరువాత జగన్ కు ఫస్ట్ షాక్ తగిలింది. వైసిపి కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అధినేత జగన్ కు ఈ షాక్ ఇచ్చారు. వంగవీటి...
విజయవాడ, జనవరి 18: వైఎస్ జగన్పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును పటిష్ట పోలీసు భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎన్ఐఎ అధికారులు నిందితుడిని ఎన్ఐఎ కోర్టులో...
విజయవాడ, జనవరి 6; ప్రముఖ హస్యనటుడు ఆలీ ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ను విజయవాడలో కలుసుకున్నారు. వైసీపీలో ఆలీ చేరుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన పవన్ కల్యణ్ను...
విజయవాడ, జనవరి5: విజయవాడలో దర్నాచౌక్ వద్ద టీడీపీ నేతలు నిరసన కర్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎంపీల సస్పెండ్ చేయడాన్నీ, కాకినాడలో చంద్రబాబును అడ్డుకోవడాన్ని నిరశిస్తూ టీడీపీ శ్రేణులు దర్నా నిర్వహించారు. కేశినేని నాని...
విజయవాడ, జనవరి 4: రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఈ నెల ఒకటవ...