పార్టీలో ఉండమని, అధినేతను కాదని సైకిల్ దిగిపోయారు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం! వీరు అధికారికంగా సైకిల్ దిగారా లేక పార్టీనే వీరిని సస్పెండ్ చేసిందా అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదన్నట్లుగా...
కొంతమంది క్రికెటర్లు దేశాభిమానం విషయానికి వచ్చేసరికి చాలా సీర్యస్ అవుతుంటారు.. ఇండియాపై పిచ్చి ప్రేళాపనలు పేలితే ఫైరవుతుంటారు. వీరిలో టాప్ ప్లేస్ లో ఉండేది… గంభీర్, సెహ్వాగ్, హర్భజన్, శిఖర్ దావన్ అని ఆన్...
గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా వైకాపా లో విజయసాయి రెడ్డిపై రకరకాల రూమర్స్ బయటకు వస్తున్నాయి. విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సమయంలో సీఎం జగన్ వైజాగ్ వెళ్తూ...
అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి నాడు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఇది చిన్న విషయం కాదు....
చైనా బలగాలు గాల్వన్ లోయ ప్రాంతంలోభారత సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవానులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గాల్వాన్ లోయలో చైనా సైనికులపై విరుచుకుపడి 43...
రాజ్యసభ ఎన్నికల ఫలితాల సంగతేమో కానీ… ఆ ఎన్నికల్లో పోటీచేయడం వల్ల చంద్రబాబుకు చాలా విషయాలపైనే క్లారిటీలు వచ్చాయి. పైగా టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా… ఓడిపోయే ఎన్నికల్లో కూడా ఎందుకు పోటీ చేశారంటే… ఆ...
కరోనా సమయంలో అలాంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. అది ఆరోగ్యం మీద శ్రద్ధ అనుకోవాలా… లేక హమ్మయ్య పరీక్షలు రాయాల్సిన పనిలేదని అధికారికంగా ఎగ్గొట్టేసిన ఆనందంలో భాగమో తెలియదు కానీ… ఏపీలో పిల్లలంతా కేక్...
ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య తగాదా వచ్చినా.. ముందుగా తెరపైకి వచ్చేది ఆ సమస్య కంటే ఎక్కువగా మూడవ ప్రపంచ యుద్ధం అనే టాపిక్. కాకపోతే… ఇండియాకు – పాకిస్థాన్ కు మధ్య...
సాధారణంగా వాస్తవాలను దాచిపెట్టాలనో లేక వారి పాలనలో రాష్ట్ర ఖజానాలో డబ్బే డబ్బు అనే ఫీలింగ్ ఇవ్వాలనో తెలియదు కానీ… బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో ప్రతీ ప్రభుత్వమూ నేల విడిచి సాము చేసేలా వ్యవహరిస్తాయని...
పరిపాలనా వికేంధ్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదనకు సంబందించిన బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది.. ఏపీ సర్కార్! ఈ క్రమంలో మండలిలో పెద్దలంతా బిల్లులపై చర్చలు తప్ప అన్నీ చేయడంతో అది కాస్తా పాసవ్వలేదు! ఆ...
1985 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని ఫ్యామిలీగా వెలుగొందిన జేసీ బ్రదర్స్ కి ఇప్పుడు బ్యాడ్ టైం పీక్స్ లో ఉందనే చెప్పాలి! నాటి నుంచి 2009 వరకూ బాగానే సాగిన వారి రాజకీయం...
పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు.. పది మందితో ఛీ అనేలా ప్రవర్తిస్తున్న రోజులివి! తాజాగా శాసనమండలి లో జరిగిన వ్యవహారం చూసినవారెవరికైనా అదే ఆలోచన రావడం ఖాయం. పైగా దానిపేరు పెద్దల సభ… అలా...
చెప్పులోని రాయి, చెవులోని జోరీగ, కంటిలోని నలుసు, కాలి ముళ్లు, రేవంత్ పోరు ఇంతింత కాదయా… ప్రస్తుతం కేసీఆర్ ఈ పద్యాన్ని పాడుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి కల్పించాడన్న అతిశయోక్తి కాదేమో! ప్రస్తుతం రాజకీయంగా...
అధికారం చేపట్టిన ఇన్నాళ్లవారకూ వైకాపాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేల చిన్న చిన్న డిస్ట్రబెన్స్ లు మినహా ప్రశాంతంగా ఉందనే చెప్పాలి. సంక్షేమమే పరవాధిగా జగన్ పాలన చేసుకుంటూపోతున్నారు.. మంత్రులు ప్రజాభిమానాన్ని పొందడానికి వారి పనులు వారు...
టీడీపీలో బాబు కనుసైగలతోనే తమ నాయకులను నడిపిస్తుంటారు.. ఇంకా గట్టిగా మాట్లాడితే తాను నిలబెట్టిన స్పీకర్లు కూడా అలానే నడిచారనే విమర్శలూ వచ్చాయి. కానీ మిగిలిన నేతలంతా ఒకెత్తు ఒక టీడీపీ నేత మరొకెత్తు!...
తప్పు చేయడం అలవాటుగా మారిపోయిందో లేక దౌర్జన్యాలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారో తెలియదు కానీ… మండలిలో టీడీపీ నేతలు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు రోజ్జు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గతంలో ఒకసారి మండలిలో...
రాజకీయాల్లో పదవి ఉన్నా కాబట్టి.. ఎలాంటి పనిచేసినా.. సొంత గ్రామం, సొంత సామాజికవర్గం వెనకాలే ఉంటాయని భావించినట్లున్నారు టీడీపీ నేతలు! ఈ క్రమంలో అచ్చెన్నకు కూడా అది కలిసి వస్తుందని భావించి ఉండోచ్చు. సాధారణంగా...
పదవిలో ఉన్న ఎవరైనా టీడీపీని వీడి వైకాపాలో చేరాలనుకుంటే.. రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాతే వారు తమ పార్టీ సభ్యులు అవుతారని జగన్ నాడూ నేడూ చెప్పారు! ఈ విషయంలో జగన్ మాట...
ఉన్న సమస్యలు చాలంటం లేదో లేక ఇంకా కొత్తవి కావాలని భావిస్తున్నారో తెలియదు కానీ… పరిస్థితులు ఏమాత్రం సహకరించని పరిస్థితుల్లో కూడా వేనకా ముందూ చూసుకోకుండా ప్రవర్తిస్తుతున్నారు టీడీపీ నేతలు. ఒకపక్క అరెస్టులు, మరో...
ప్రస్తుతం టీడీపీలో ఒక బలమైన చర్చ జరుగుతూ ఉంది. ఇంతకాలం చంద్రబాబుకు చేదోడుగా ఉన్న నేతలు సైతం.. చిన బాబుకు విలువ ఇవ్వడం లేదంట! బాబుపై తమకున్న గౌరవం వేరు.. చినబాబు స్థాయి వేరు...
కరోనా విషయంలో బాబు ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారు.. ఒక్కోసారి ఒక్కో అభిప్రాయాన్ని వెళ్లుబుచ్చుతున్నారు.. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. కరోనా చాలా ప్రమాదం… వైకాపా నాయకులు సహాయ కార్యక్రమాల సంగతులు ఎలా ఉన్నా… కరోనా...
జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ ప్రతిపక్షాలకు.. తన మార్కు పాలన ద్వారా రాజకీయ విమర్శలకు కల్పించిన అవకాశం తక్కువే అని చెప్పాలి. దీంతో… హైకోర్టు తీర్పులే ప్రతిపక్షాలకు ఆయుదాలుగా మారాయి! హైకోర్టూ తీర్పు జగన్ సర్కారుకు...
చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు… ఆయన ప్రకటించిన రూ. 50వేల సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. దీంతో విశాఖలో టీడీపీ నేతలు ప్రకటనలతో హడావిడి చేస్తున్నారు! అవును… ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ లీకేజ్ ఘటన...
అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని పరామర్శించడానికి.. అక్రమాల కేసులో అరెస్టయ్యి కడప జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ని పరామరించడానికి జైల్ అధికారులు ససేమిరా అన్నారు. కరోనా సమయంలో పరామర్శలు, మిలాఖత్ లు...
ఈఎస్ ఐ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అచ్చెన్నను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అచ్చెన్నాయుడు 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు (మంగళవారం) అచ్చెన్నకు...
సాధారణంగా కరోనాని ప్రపంచం మొత్తం ఒక సమస్యగా చూస్తుంటే… ఏపీలో మాత్రం అది ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రపంచం మొత్తానికి అదొక సమస్య.. కాని మాకు అది ఒక రాజకీయ...
ఈఎస్ఐ అవినీతి కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇది కక్షసాధింపు చర్యల్లో భాగమని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. బీసీలపై దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఈ...
ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉంటాయని… వాటిలో ఒకదానిలో కమ్మ సామాజిక వర్గ నేతలు ఉంటారని… వారు శారీరకంగా బీజేపీలో ఉన్నా మానసికంగా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుచుకుంటారని రాజకీయవర్గాల్లో ఒక చర్చ అయితే ఎప్పుడూ...
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే… మళ్లీ నందమూరి వారి చేతుల్లోకే టీడీపీ వెళ్లనుందనే కథనాలు వెలువడుతున్నాయి. గతకొన్ని రోజులుగా చంద్రబాబు పరిస్థితి ఏమాత్రం బాగోకపోవడం… జగన్ దగ్గరున్న ఫైల్స్ లో ఏ ఒక్క ఫైల్ సక్సెస్...
నిత్యం తన మాటలతో, తన చేష్టలతో, తనదైన దూకుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే రేవంత్ రెడ్డి… ఈ సారి ఏకంగా కేసీఆర్ కేబినెట్ నే టార్గెట్ చేశారు. ప్రశాంతంగా ఉన్న...
జగన్ కేబినెట్ లో 25.. జగన్ కాకుండా 25మంది మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో బీసీ వర్గానికి చెందిన మంత్రులు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరూ కూడా...
ఊహించిన విషయమే అయినా… సడన్ గా వినేటప్పటికీ అదో షాక్ లా ఉంటుంది! ఈ విషయంలో ఇలాంటి షాక్ లో రోజుకొకటి బాబుకు తగులుతూనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిననాటినుంచి మొదలు.....
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలతో కేసీఆర్ కు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవనే చెప్పాలి. దానికి కారణం… రాజకీయంగా ఆయనకు ఉన్న బలమో లేక ఐకమత్యం కొరవడిన ప్రతిపక్షాల పన్నితీరో తెలియదు కానీ… తెలంగాణలో...
తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిన వైనం పై తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ...
చంద్రన్న కానుకలపైనా, ఏపీ ఫైబర్ గ్రిడ్ పైనా సీబీఐ ఎంక్వైరీలు, అచ్చెన్న అరెస్టు తో జగన్ ప్రక్షాలన ముగిసేలా లేదనేది అందరూ చెబుతున్న మాటే అయినా… నెక్స్ట్ ఎవరు అనేది పెద్ద ప్రశ్న అయిపోయింది....
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న… అవినీతిపై ఉక్కుపాదం విషయంలో టీడీపీ నెతలు బెంగపట్టుకున్నారని తెలుస్తోంది! అది ఎంతలా అంటే… రాష్ట్రంలో ఉండటం కంటే… బాబుగారున్న హైదరబాద్ కి వచ్చేసి, ఆయన ఆధ్వర్యంలో, ఆయన సమక్షంలో...
భూభాగంలో 9.597 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్ విస్తీర్ణం.. అని పొగరో లేక జనాభాలో పెద్ద దేశం అని గర్వమో తెలియదు కానీ చైనాకు పొగరెక్కువ అని ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఒప్పుకుంటుంటాయి! ప్రపంచానికి...
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విజయవాడ్ గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆ గొడవల్లో గాయాలు అవ్వడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీస్...
హైకోర్టు అంటేనే వైకాపా శ్రేణులు భయపడే పరిస్థుతులు నెలకొన్న రోజులివి! ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఈ క్రమంలో జగన్ సర్కార్ తీసుకున్న మరో నిర్ణయం వ్యవహారం...
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అనంతరం… “నెక్ట్స్ ఎవరు” అనేచర్చ రాజకీయావర్గాల్లో సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఊహాగానాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జగన్ ప్రభుత్వం...
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ...
ఏమాటకామాట చెప్పుకోవాలంటే… గత కొంతకాలంగా టీడీపీ శ్రేణులు సైలంటుగా ఉన్నాయి. ఒకపక్క కరోనా కాలం… అధినేతేమో హైదరబాద్ లో మకాం… ఆందోళనలకు అవకాశం లేకుండా జగన్ పాలన… వీటన్నింటి మద్య టీడీపీ కార్యకర్తలు కాస్త...
జగన్ కూడా అందరి రాజకీయ నాయకుల్లాగే డైలాగులు తప్ప యాక్షన్ ఉండదు అనుకున్నవారంతా షాక్ అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రీ జగన్! ఒకవైపు సీబీఐ ఎంక్వైరీ, ఆ షాక్ నుంచి టీడీపీ నేతలు...
ఎవరూ ఊహించని స్థాయిలో భారీ మెజారిటీతో అధికారం చేపట్టారు వైఎస్ జగన్. అయితే… అధికారం చేపట్టినప్పటినుంచీ సంక్షేమ పథకాలపైనా, పరిపాలనపైనా పూర్తి దృష్టి కేంద్రీకరిస్తూనే… మరోవైపు ప్రతిపక్షాన్నీ రాజకీయంగా ఎన్ని రకాల దెబ్బలు కొట్టొచ్చో...
వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడే నాయకుల్లో ఎప్పుడూ ముందుంటారు టిడిపి మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన మొదటి నుంచి దూకుడు స్వభావంతో ఉంటూనే వస్తుండడం, ఆయనతో అనేక చిక్కులు తెచ్చిపెట్టింది అని అంటున్నారు కొందరు...
జగన్న్ దే రైట్… అవినీతిని సహించకూడదు, విచారణలు జరగాల్సిందే అని జనసేన అంటే… అవినీతి విషయంలో అరెస్టులు చేయడం, విచారణలు చేయడం మంచి నిర్ణయమని బీజేపీ స్పందిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా...