Home
Page 1260
ఎడ్యుకేషన్ హబ్గా రామకృష్ణాపురం – స్పీకర్ కోడెల
గుంటూరు, డిసెంబర్ 22: సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్లొని క్రిస్మస్ కేక్ ను కట్
ఎన్నికలకు వేళాయె!
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్
వైఎస్ జగన్ పాదయాత్ర @ 3500 కి.మీలు
టెక్కలి, డిసెంబర్ 22 : వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ఏడాది క్రితం చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలస వద్ద 328వ రోజు డిసెంబర్ 22న శనివారం
హమ్మయ్య డీల్ కుదిరింది!
బీహార్ లో ఎట్టకేలకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య డీల్ కుదిరింది.వచ్చే లోక్ సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జీపీ) మధ్య ఎట్టకేలకు ఒక అవగాహన కుదిరింది.
ఎమర్జెన్సీలో ఉన్నాం :కేజ్రీవాల్
దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన దేశ వ్యాప్తంగా కంప్యూటర్లపై నిఘా అంటే అప్రకటిత ఎమర్జెన్సీయేనని ఆయన
అమెరికాలో ఆర్థిక సంక్షోభం
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా పరిస్థితి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా స్వయంగా ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ట్రంప్
అతడిని విడిచిపెట్టేయండి : ఢిల్లీ హైకోర్టు
తందూరీ హత్య కేసులో జైలులో ఉన్న దోషిని తక్షణమే విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1995లో దేశ వ్యాప్తంగా తందూరీ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగీతి తెలిసిందే. ఈ
ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏపీ చైర్మన్గా హజరత్ అల్తఫ్ అలీ రజా
అమరావతి , డిసెంబరు 22 : ముస్లిం సమాజంలో సిద్ధాంతాలను పర్యవేక్షిస్తూ, ముస్లింల జీవన విధానంలో సైద్ధాంతిక సూచనలు చేస్తూ ఉండే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అంధ్రప్రదేశ్ విభాగాధిపతిగా కొండపల్లి
ఎమర్జెన్సీ ప్రకటించేస్తే పోలా!
దేశంలో ఏ కంప్యూటర్లపై నిఘా పై శివసేన మోడీపై ఫైర్ అయ్యింది. దేశంలోని ఏ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్నైనా తెలుసుకునేందుకు కేంద్రం పది ఏజెన్సీలకు అధికారాలను దఖలు పరచడాన్ని శివసేన తప్పుపట్టింది. ఇది
తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందా?
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో విపక్ష ప్రజాప్రతినిధులను ఆకర్షించే ఆపరేషన్ కార్ – సర్కార్ జోరుగా కొనసాగుతోంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ను కలిసి తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరగా
పాక్ లో భారత దౌత్యాధికారులకు వేధింపులు
పాకిస్థాన్ లో భారత దౌత్యాధికారులకు వేధింపులు ఎదురౌతున్నాయి. వారికి కొత్త గ్యాస్ కనెక్షన్ లు జారీ చేయకపోవడమే కాకుండా, అతిధులు ఆదేశంలో పర్యటిస్తున్న భారత దౌత్యాధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సీనియర్ అధికారులకు ఇంటర్
శ్రీకాకుళంలో తెలుగుదేశం ధర్మపోరాట దీక్ష నేడు
కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళంలో నేడు ధర్మ పోరాట దీక్షనిర్వహించనున్నది. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకు ఒక జిల్లా
వీళ్ల డ్యాన్స్ అదిరిపోయింది!
2018 ఏడాది ముగుస్తుండడంతో భారత దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం సిబ్బంది హాలీడే మూడ్ లోకి వెళ్లిపోయింది. ఇండియన్ స్టైల్లో వాళ్లు ఈ క్రిస్మస్ సెలవులను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్ ట్యూన్స్కు చిందేసారు.
ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ & ఆడియో రిలీజ్
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మహానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్, ఆడియోలు డిసెంబర్ 21న శుక్రవారం విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ ఇందులో ఎన్టీఆర్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి
ఇల్లు చిన్నది.. కానీ నా హృదయం విశాలం : చౌహాన్
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం ఆయన. ముఖ్యమంత్రిగా ఉన్నా…అధికారం కోల్పోయినా ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పూ ఉండదు. సీఎంగా ఆయన ఎంత సామాన్యంగా మెలుగుతారో…ప్రజలతో ఎలా మమేకమౌతారో…అధికారం కోల్పోయిన అనంతరం కూడా ఆయన అదే
అమ్మకానికి హాయ్ ల్యాండ్-ధర 600 కోట్లు
అగ్రీగోల్డ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అగ్రీగోల్డ్ ఆస్తులలో అత్యంత ముఖ్యమైన హాయ్ ల్యాండ్ అమ్మకానికి అంతర్జాతీయ స్థాయిలో బిడ్డర్ లను ఆహ్వానించాలని ఆదేశించింది. అలాగే హాయ్ ల్యాండ్ కనీస ధరను
బాబు సీరియస్-నేతలకు క్లాస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హఠాత్తుగా సీరియస్ అయ్యారు. ఈ రోజు తన అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీకి హాజరు కాని నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా
శీతాకాల విడిదికి చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్, సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి
మండలిలో కాంగ్రెస్ జీరో
అనుకున్నట్లే అయ్యింది. తమను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నలుగురు ఈ ఉదయం మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ ఇచ్చారు. అంతే సాయంత్రానికల్లా వారి అభ్యర్థనకు మండలి చైర్మన్ ఆమోదముద్ర వేశారు.
మమ్మల్ని ‘కారు’లో కూర్చోనివ్వండి!
తెలంగాణ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా కట్టకట్టుకుని తమనంతా టీఆర్ఎస్లో విలీనం చేయాలని మండలి చైర్మన్స్వామిగౌడ్ను కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాము గెలుపొందినప్పటికి ప్రజలంతా
ఈవీఎం అంటే ఎందుకు భయం?
విజయవాడ, డిసెంబర్ 21: భారత దేశంలో వివిధ రాజకీయ పక్షాలు ఏలక్ట్రానిక్ ఓటింగ్ (ఈవీఎం)ల ద్వారా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీటిపై ఏమీ మాట్లాడని వారు ప్రతిపక్షంగా ఉన్న
జనవరి 5 న విజయవాడలో 5లక్షల మందితో హనుమాన్ ఛాలీసా
అమరావతి, డిసెంబరు21: రాష్ర్ట రాజధానిలోని కృష్ణానదీతీరంలో నూతన సంవత్సరంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి దత్తపీఠాధిపతి గణపతిసచ్చిదానంద శ్రీకారం చుట్టారు. జనవరి 5వ తేదీన విజయవాడ ఆర్టిసి బస్టాండ్ ఎదురుగల కృష్ణా నదీతీరం వద్ద 5లక్షల
నేషనల్ హెరాల్డ్ ఆఫీసు ఖాళీ చేయండి: కోర్టు
నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఖాళీ చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ అధీనంలో నేషనల్ హెరాల్డ్ నడుస్తోంది. ఈ సంస్థ కాంగ్రెస్ అధినాయకులైన సోనియా గాంధీ కుటుంబం యాజమాన్యంలో నడుస్తోంది. నేషనల్
రాఫెల్ ఒప్పందంపైనే మా అభ్యంతరం :చిదంబరం
రాఫెల్ ఒప్పందాన్ని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను తాము తప్పుపట్టడం లేదన్నారు. ఒప్పందం విషయంలో
మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పై అరెస్టు వారంట్
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పై అరెస్టు వారంట్ జారీ అయ్యింది. ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ గౌతం గంభీర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన రియల్
హనుమంతుడు దళితుడు కాదు…ముస్లిం!
పురాణ గాధలలో మహాపురుషులకు మతం కులం అంటగట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లాయి. హనుమంతుడు దళితుడు అంటూ ఒక బీజేపీ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదం సద్దుమణగకముందే…మరో బీజేపీ ఎమ్మెల్సీ ఆంజనేయుడు
24న హస్తినకు తెలంగాణ సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 24న ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై ఆయన వివిధ పార్టీల నాయకులతో చర్చిస్తారు. ముందుగా భువనేశ్వర్ వెళతారు. అక్కడ ఒడిశా సీఎం నవీన్
ఏపీ కేబినెట్ సమావేశం నేడు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అద్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెథాయ్ తుపాను నష్టం, పరిహారం చెల్లింపు
అబ్బే! ఆ అవకాశం లేదు : గడ్కరీ
2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తనను తెరమీదకు తీసుకురానున్నారన్న వార్తలను కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ తోసి పుచ్చారు. అటువంటి అవకాశం ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో విజయం
అమెరికా రక్షణ మంత్రి రాజీనామా
అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాట్టిస్ రాజీనామా చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో విధానాలపై విభేదాల కారణంగానే ఆయన తన రాజీనామా చేశారు. ట్రంప్ విదేశాంగ విధానాలతో విభేదించిన రక్షణ మంత్రి తన
తెలుగు రాష్ట్రాల్లో తానా ‘చైతన్య స్రవంతి’
అమరావతి : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 2019 జులై 4 నుంచి 6 వరకు జరిగే తానా (Telugu Association of North America) 22వ మహాసభలకు సన్నాహకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘చైతన్య స్రవంతి’
సివిల్స్ మెయిన్స్ ఫలితాలు
సివిల్స్ మెయిన్స్ 2018 ఫలితాలను గురువారం యుపీఎస్సీ విడుదల చేసింది. 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7 వరకు నిర్వహించిన సివిల్స్ పరీక్షల ఫలితాలలో ఇంటర్వ్యూలకు 1994 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు 2019
డిప్రెషన్ ఎంత ప్రమాదం?
ప్రతి దానికీ ఆందోళన పడడాన్ని యాంగ్సైటీ అంటారు. చెప్పలేని విచారంతో కుంగి పోవడాన్ని డిప్రెషన్ అంటారు. ఈ రెండూ మానసికమైన రోగాలు. వీటికీ, శారీరకమైన జబ్బులకూ సంబంధం ఉందా? ఎంతో కొంత సంబంధం ఉందని
నేటి నుండి 5రోజులు బ్యాంకు సేవలు బంద్
దిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. వరుస సెలవులు, సమ్మెలతో బ్యాంకులు మూతబడనున్నాయి. అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం డిసెంబరు 21న (శుక్రవారం) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రేపు బ్యాంకులు పనిచేయవు.
ఓడిపోలేదు…వెనుకబడ్డామంతే..
మధ్య ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోలేదు…వెనుకబడిందంతే…ఈ మాటలన్నది ఎవరో కాదు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్య ప్రదేశ్ లో బీజేపీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి
ఏపీలో సిలికాన్ సిటీ నిర్మాణం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిలికాన్ సిటీని నిర్మిస్తానని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలో టీసీఎల్ కంపెనీకి భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. టీసీఎల్ ద్వారా ఏడాదికి ఆరులక్షల టీవీలు తయారౌతాయని
‘పందెంకోడి’ అరెస్ట్
చెన్నై: ప్రముఖ చలనచిత్ర నటుడు , తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు (పందెంకోడి ఫేం) విశాల్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిర్మాతలకు, విశాల్కు మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది.
ప్రధానిగా గడ్కరీకే ఆర్ఎస్ఎస్ మద్దతు?
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చినా ప్రధానిని మార్చాలన్న డిమాండ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి గట్టిగా వినిపిస్తున్నది. ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని కాకుండా నితిన్ గడ్కరినీ ప్రకటించాలని
పవన్, జగన్లకు వ్యవసాయం తెలుసా? : సోమిరెడ్డి
అమరావతి, డిసెంబర్ 20: వ్యవసాయ రంగానికి గత ఐదేళ్లలో తెలంగాణ కంటే ఏపీలో రూ.17361.21కోట్లు అధికంగా ఖర్చు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గురువారం అమరావతిలో ఆయన
దేశంలో కొందరికే స్వేచ్ఛ: నసీరుద్దీన్ షా
దేశంలో కొందరు వ్యక్తులకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రసిద్ధ నటుడు నసీరుద్దీన్ షా అన్నారు. యూట్యూబ్ వీడియో సందేశంలో ఆయన దేశంలోని కొన్ని ప్రాంతాలలో పోలీసుల ప్రాణాల కంటే…గో