అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ఎంపిక చేయడాన్ని బిజెపిలో అతివాదిగా ముద్రపడిన ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుబట్టారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీటులో ఉండగా తాను ఎమ్మెల్యేగా
ఇక ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో టిడిపి సంగతి చూడాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. వరస వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఆయన రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలను రానున్న పోరాటానికి సమాయత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం
హైదరాబాదు, జనవరి 6: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ప్రొటెమ్ స్పీకర్గా నియమించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు.
ఢిల్లీ, జనవరి 6: రఫేల్ డీల్పై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ఎదురుదాడికి బిజెపి రాహుల్ గాంధీ కుటుంబంపై గురి పెడుతున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వధేరా సహాయకుడైన
మిషిగన్, జనవరి6: అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఆదివారం మహబుబాబాద్కు చెందిన యువకుడు సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు. రెస్టారెంట్ నుంచి పార్శిల్ తీసుకొని వస్తుండగా దుండగులు కాల్పులు జరిపి, సాయికృష్ణ వద్ద ఉన్న డబ్బు,
తమిళనాడు, జనవరి6: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణాకు చెందిన పదిమంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మృతి చెందిన భక్తులు తెలంగాణలోని మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు. వారు
అమరావతి, జనవరి 6: రాజకీయాల్లోకి కాలుమోపుతున్నాడన్న ఊహాగానాల మధ్య ప్రముఖ హస్య నటుడు ఆలీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఆయనను కలిసి ఏకాంతంగా అరగంట పాటు మాట్లాడారు.
బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’, నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రానున్న ఈ సినిమాని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఎన్టీఆర్-ఏఎన్నార్ ఉన్న ప్రోమో
తాను ఒకటి తలిస్తే, దేవుడు ఇంకొకటి తలిచినట్లు.. ర్యాప్పర్ రోల్ రిడా ఒకటి అనుకుంటే అది కాస్త ఇంకొకటి అయి సోషల్ మీడియాలో సారీ చెప్పే వరకూ వెళ్ళింది. అసలు రోల్ రిడా ఎందుకు
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బిజెపికీ మధ్య రాష్ట్రంలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నది. నిజానికి అది ఆశ్యర్యకరమైన విషయమేమీ కాదు. బిజెపి నాయకత్వం తీరు గమనిస్తూ వచ్చిన
విజయవాడ, జనవరి 6: మన మాట, హుందాతనం, నడవడిక బట్టే మనకు గౌరవం లభిస్తుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
అమరావతి, జనవరి 6: బిజెపి, కోడి కత్తి పార్టీ రెండు ఒకటేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడు గ్రామంలో ఆదివారం ఆయన ఆరవ విడత జన్మభూమి-మా
హైదరాబాదు, జనవరి 6: గాంధీ భవన్లో లోక్సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశం గందరగోళంగా మారి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ సస్పెన్షన్కు దారి తీసింది. సమీక్షా సమావేశాల్లో రెండవ రోజైన ఆదివారం
కర్నూలు, జనవరి6: రాష్ట్రంలో బిజెపి, టిడిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు కావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి కేఈ
శబరిమల, జనవరి6: శబరిమలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూత్వ సంస్ధలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. భద్రత
హైదరాబాద్, జనవరి 6: తెలుగుదేశం పార్టీ పొత్తుతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్కు ప్రత్యక్షంగా జరిగిన నష్టం ఏమీ లేదని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల
సిడ్నీ(ఆస్ట్రేలియా)జనవరి6 : భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు నాల్గవ రోజు ఆట వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసింది. గ్రౌండ్లో వర్షపు నీరు నిలవడం, ఆపై వెలుతురు లేని కారణంగా మ్యాచ్ను
అమరావతి, జనవరి 6: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు విషయంపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి అప్పగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన
మహబూబ్నగర్, జనవరి6: నీటి విడుదల విషయంలో రైతులకూ అధికారులకూ మధ్య ఘర్షణ తలెత్తడంతో జూరాల ప్రాజెక్ట్ వద్ద ఆదివారం ఉద్రికత్త వాతవరణం చోటుచేసుకున్నది. రబీ పంట కోసంఎడమ కాలువకు అధికారులు నీరు విడుదల చేయడానికి
విజయవాడ, జనవరి 6; ప్రముఖ హస్యనటుడు ఆలీ ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ను విజయవాడలో కలుసుకున్నారు. వైసీపీలో ఆలీ చేరుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన పవన్ కల్యణ్ను
వారం ముందే సంక్రాంతి సందడి మొదలైంది, ప్రతి సినిమా ప్రొమోషన్స్ స్పీడ్ పెంచింది. దాదాపు అయిదు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్న సమయంలో ప్రతి చిత్ర యూనిట్, తమ సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలో
అమరావతి, జనవరి 6: దేశంలో దుష్ట రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ పాల్పడుతోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై ఆయన ఆదివారం అధికారులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు అభిమానులు తక్కువేమీ లేరు. సినీ హీరోగా ఆయనకున్న అభిమానులు గానీ, పవన్ రాజకీయాల్లో ఏదో సాధిస్తారన్న ఆశతో ఆయనకు మద్దతు పలుకుతున్న వారు గానీ తక్కువేం లేరు. సినిమా
శ్రీకాకుళం, జనవరి6: టీడీపీ అవినీతి పాలన అంటూ దానిపై ఒక పుస్తకాన్ని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆదివారం శ్రీకాకుళంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన
అమరావతి, జనవరి 6: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అరుదైన రికార్డు సాధనకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో గిన్నిస్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు ఆదివారం ఉదయం పనులు ప్రారంభమైయ్యాయి. సోమవారం ఉదయం
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమాలో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్బాలకృష్ణల కలయికలో వస్తున్న ఎన్టీఆర్, రెండు భాగాలుగా తెరకెక్కింది, ఇందులోని మొదటి పార్ట్ కథానాయకుడు ప్రొమోషన్స్ స్పీడ్
తిరుపతి, జనవరి6: నగరి మాజీ మున్సిపల్ కమిషనర్ బాలాజీ యాదవ్ బస్టాండ్లో యువతిపై దాడికి యత్నించారు. ఆదివారం ఉదయం నగరి బస్టాండ్లో యువతిపై దాడికి యత్నించిన బాలాజీని ప్రయాణికులు అడ్డుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు
హైదరాబాద్, జనవరి 5: హైదరాబాద్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 405 మదికి హైదరాబాద్ కోర్టు జైలు శిక్ష విధించింది. సైబరాబాద్ పరిధిలో ఒక్కరోజులోనే516 మదింని ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వీరికి మూడునుంచి
కోడికత్తితో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై దాడి చేసిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు అసంతృప్తి కలిగించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై కత్తి
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి. చాలా ప్రేస్టిజీయస్గా తీసుకోని కొనిదెల ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
వినయ విధేయ రామ టైటిల్ బయటకి రాగానే సాఫ్ట్ గా ఉంది అన్నారు, పాటలు బయటికి వచ్చాక అంతంతమాత్రగానే ఉన్నాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.. నెగటివ్ ప్రచారం ఎందుకు జరుగుతుందో ఎవరు చేస్తున్నారో తెలియదు
ఢీల్లీ, జనవరి5: శబరిమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కెరళ ప్రభుత్వం వ్యవహారిస్తోందని బిజేపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. జీవీఎల్ శనివారం ఢీల్లీలో మాట్లాడుతూ కేరళ సిఎం పినరయి విజయన్ దుర్మార్గంగా
Vanavasam-F నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం “వనవాసం”. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం లో శ్రీ శ్రీ శ్రీ
జనవరి 6న ‘మిస్టర్ మజ్ను’ సాంగ్ ‘హార్ట్ బ్రేక్’ అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్పుల్
హైదరాబాద్, జనవరి 5: తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణాలో టీడీపీ కేడర్ నామ మాత్రంగానే ఉందన్నారు. పొత్తు కారణంగా ఉద్యోగులు,
ఢీల్లీ, జనవరి5: ప్రత్యేక హోదా పోరు కోనసాగుతుందని హోదా సాధన సమితి ప్రకటించారు. శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు విభజన హామీ అంశాలపై
విజయవాడ, జనవరి5: ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ ఇంటిపై దాడి చేసింది టీడీపీ గుండాలేనని ఏపీ బిజేపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రౌడీ రాజకీయాలు చేసే వారు కాలగర్భంలో కలిసిపోతారని ఆయన అన్నారు.
హైదరాబాద్, జనవరి 5: ఈ నెల 17నుంచి 20 వరకు తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈనెల 16న సాయంత్రం 5గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేంద్ర రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాఫేల్ చర్చ విషయంలో పార్లమెంట్ ప్రతిపక్షాల ఆరోపణలను విజయవంతంగా త్రిప్పికొట్టినందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విటర్లో అభినందనలు తెలిపారు. సభలో ఎంతో సమర్ధవంతంగా
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులకు ఈనెల 7వ తేదీన పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ విందు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో సోనియా పార్టీ ఎంపీలకు విందు ఇవ్వనున్నట్లు ట్విట్ చేశారు.
ఢిల్లీ, జనవరి 5 రాఫేల్ వివాదంపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ సూటిగా కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ను ప్రశ్నించారు. లోక్ సభలో రాహల్ గాంధీ అనీల్ అంబానీకి యుద్ద విమానాల
పెద్ద పెద్ద అంశాలపై మాట్లాడితే తన స్థాయి పెరుగుతందని ఎవరో పప్పు లోకేశ్కు సలహా ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యలు విజయసాయి రెడ్డి అన్నారు. మంత్రి నారాలోకేశ్ను ఉద్దేశించి ఆయన ట్విట్
ప్రశ్నించిన వారిని ఫినిష్ చేయడమే చంద్రబాబుకు తెలిసిన డెమోక్రాటిక్ కంపల్షన్ కాబోలు! ప్రతిపక్షం లేకుండా ఫినిష్ చేస్తానని నాడు అసెంబ్లీలో బెదిరించిన బాబు, ఇప్పుడు చింతమనేని స్థాయికి దిగజారి, ప్రశ్నిస్తే మహిళలను కూడా ఫినిష్
వి.వి.వినాయక్ ఆవిష్కరించిన ‘యమ్6’ ట్రైలర్ విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్పై విశ్వనాధ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం ‘యమ్6’. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి చిత్ర
కడప, జనవరి5: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కౌంట్డౌన్ మొదలైందని వైయస్ఆర్సీపీ నేత రామచంద్రయ్య అన్నారు. శనివారం కడపలో రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబుతో పెట్టుకుంటే నిజంగానే ఫినిష్ అవ్వడం ఖాయమన్నారు. గతంలో చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్న
సిర్మౌర్, జనవరి 5: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవ్ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకువెళుతుండగా రేణుకజి ప్రాంతంలో అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో
సిడ్నీ(ఆస్ర్టేలియా), జనవరి 5: ఆస్ర్టేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. సిడ్ని వేదికగా జరుగుతున్న నాల్గవ
కర్నూలు, జనవరి 5: తన అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడంపై మనస్థాపానికి గురైన ఏపీ మంత్రి అఖిల ప్రియ తనకు పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ ప్రకటించారు. జన్మభూమి – మావూరు గ్రామ
విజయవాడ, జనవరి5: జగన్ పాదయాత్ర ముగిసేలోపు వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీలో చేరబోతున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న చేప్పారు. జగన్ వ్యవహార శైలి నచ్ఛక టీడీపీలో చేరేందుకు మరింత మంది సిద్ధంగా