NewsOrbit
Home Page 1261
న్యూస్

సిడ్నీ టెస్ట్ కు రోహిత్ దూరం

Siva Prasad
అత్యంత కీలకమైన సిడ్నీ టెస్ట్ కు భారత్ కీలక ప్లేయర్ దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వచ్చే నెల 3న సిడ్నీ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న
న్యూస్

ఏపీ న్యాయవాదులకు సుప్రీం లో చుక్కెదురు

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో సరైన సంప్రదింపులు జరపలేదనీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు తగిన గడువు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం   దాఖలు
న్యూస్

మోడీ సర్కార్ మాఇళ్లల్లోకి చొరబడుతోంది!

Siva Prasad
ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రం తీరును పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. విపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం పొందిన తీరును ఆమె
టాప్ స్టోరీస్

వ్యవధి ఎంత కావాలని అడగనే లేదు

Siva Prasad
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసిన హైకోర్టు విభజన రేపటి  నుంచీ అమలులోకి వస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచీ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పని చేయడం
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం

sarath
అమరావతి, డిసెంబర్ 31: ప్రయాగలో  జనవరి 15 నుండి జరిగే కుంభమేళా ఉత్సవంలో పాల్లొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ తరుపున ఆ
న్యూస్

సమ్మె సైరన్ మోగిస్తున్న ఆర్‌టీసీ కార్మిక సంఘాలు

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 31: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్‌లను నెరవేర్చుకునేందుకు తాపత్రయపడుతున్నయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెలలో
Uncategorized

చొరబాటుదారులను మట్టి కరిపించారు

sarath
శ్రీనగర్‌ డిసెంబర్ 31: జమ్ముకశ్మీర్‌ సరిహద్దు నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్ధాన్ చొరబాటుదారులను భారత సైనికులు నిలువరించారు.  నాగౌమ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద బారత పోస్టులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌
న్యూస్

పది లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

sharma somaraju
హైదరాబాద్, డిసెంబర్ 31: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న డ్రగ్స్ మాఫియా సభ్యులను సోమవారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో తమ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవాలని
న్యూస్ రాజ‌కీయాలు

నీరు ప్రగతిపై సీఎం సమీక్ష

sarath
అమరావతి, డిసెంబర్ 31: నీరు-ప్రగతి పురోగతిపై సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2018లో అద్భుతంగా పనిచేశామని తెలిపారు. అన్ని శాఖలు పురోగతి సాధించాయన్నారు. ప్రతి ఒక్కరికి మైరుగైన సదుపాయాలు కల్పించి, ఇబ్బందులను తొలగించామన్నారు.
న్యూస్

పోలీసులకు పదోన్నతులు

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 31 : రాష్ట్రంలో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరి రోజున తీపి కబురు అందించబోతున్నది. పదోన్నతులు అందుకున్న వారంతా జనవరి
న్యూస్ రాజ‌కీయాలు

సీఎం రమేష్ గుండు చేయించుకున్నారు

sharma somaraju
తిరుమల, డిసెంబర్ 31: తన చిరకాల వాంఛ నెరవేరడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం ఆయన శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండపైకి వచ్చి
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ముచ్చటగ మూడవ సారి “హసీనా” నే

sharma somaraju
ఢాక, డిసెంబర్ 31: రక్తసిక్తంగా ముగిసిన బంగ్లాధేశ్ సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ మూడవ సారి తన ఆధిక్యాన్ని కనబరిచింది. 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 288
టాప్ స్టోరీస్ న్యూస్

పాక్ యుద్ధోన్మాదం- రష్యానుంచి ట్యాంకులు

Siva Prasad
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ కూడా పాకిస్థాన్ ఆయుధ సామగ్రిని సముపార్జించుకుని భారత సరిహద్దులలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్న విధానాన్నే అనుసరిస్తున్నది. ఒక వైపు పాక్ లో పాలన కొనసాగేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులలో సమమతమౌతూ
టాప్ స్టోరీస్ న్యూస్

అంతర్మథనంలోనూ పరనిందలేనా?

Siva Prasad
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయ పరాభవం నుంచి బయటపడటం అటుంచి అసలు ఓటమికి కారణాలేమిటన్న సమీక్షకే కాంగ్రెస్ సన్నద్ధం కావడం లేదు. పరాజయానికి కారణాలేమిటన్న అంతర్మథనంలో కూడా  ఆ పార్టీ నేతలు పరనిందనే ఆశ్రయిస్తున్నారు.
న్యూస్

మన్యం గజగజలాడుతోంది!

Siva Prasad
విశాఖ మన్యం చలికి గజగజలాడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి ఎముకలను కొరికేస్తున్నది. మన్యం వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.లంబసింగిలో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇలా ఉండగా ఉభయ తెలుగు
న్యూస్

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు

Siva Prasad
ట్రిపుల్ తలాక్ బిల్లును ఎలాగైనా చట్టం చేయాలన్న పట్టుదలతో ఉన్న కేంద్రం ఆ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. విపక్షాల అభ్యంతరాలు, నిరసనల మధ్య బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
న్యూస్

న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీలపై నమ్మకం పోయింది!

Siva Prasad
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, న్యాయవాది కపిల్ సిబాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అగస్టా వ్యవహారంలో ఈడీ సీబీఐ కోర్టుకు చెప్పిన విషయాలన్నీ మోడీ సూచనలు, ఆదేశాల
Uncategorized వ్యాఖ్య

యోగీ ఆదిత్యనాథ్…మానవహక్కులు!

Siva Prasad
యోగీ ఆదిత్యనాథ్‌కు చట్టం అంటే గౌరవం ఎప్పుడూ లేదు. ఆయన అవడానికి యోగి. కానీ ఆయన మార్గం హింసాయుతం. మతంతో పెనవేసుకుపోయిన జీవితం ఆయనది. మతం మానవ కల్యాణమే కోరేదయితే ఆయన మతం అందుకు
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

హింసాత్మకంగా బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు – ఘర్షణల్లో 12మంది మృతి

sharma somaraju
ఢాకా, డిసెంబర్ 30: పలు చోట్ల ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో అధికార పార్టీ ఆవామీ లీగ్‌ యువజన విభాగం సెక్రటరీ మహ్మద్ బషీరుద్దీన్‌తో సహా 12మంది మృతి చెందారు.
న్యూస్ రాజ‌కీయాలు

ప్రతిపక్షాలను కూడ తిడతావా

sarath
విజయవాడ,డిసెంబర్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  చంద్రబాబుపై చేసిన వాఖ్యలకు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎట్లా స్పందించాలో అట్లానే స్పందించాయి. కాగల కార్యం గంధర్వులు చేశారన్నపద్ధతిలో వైఎస్‌ఆర్‌సిపి సంతోషపడింది. అయితే ఆ సంతోషాన్ని మరీ
న్యూస్

తాంత్రికం నిజమే

Siva Prasad
శ్రీశైలం, డిసెంబరు 30: శ్రీశైలంలో చోటుచేసుకున్న తాంత్రిక పూజల వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆలయానికి చెందిన వేదపండితుడు రాధాకృష్ణ శర్మ ఈ నెల 22న తన నివాసంలో హైదరాబాద్‌కు చెందిన సురేశ్‌చంద్రతో కలసి వేద
టాప్ స్టోరీస్ సినిమా

‘కళా’త్మక దర్శకుడు ‘కన్ను’ మూత

Siva Prasad
కలకత్తా, డిసెంబరు 30: ప్రముఖ చలన చిత్ర దర్శకుడు పద్మభూషణ్ మ‌ృణాల్‌సేన్(95) కన్ను మూశారు. వయస్సురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కలకత్తాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కలకత్తా కేంద్రంగా
న్యూస్

నేర రహిత రాష్ట్రమే లక్ష్యం –డీజీపీ

sharma somaraju
హైదరాబాదు, డిసెంబర్ 30: తెలంగాణాను నేర రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యమని డీజీపీ మహీందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక నివేదికను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

నేను వస్తే సమస్యలు మాయం – జగన్

sharma somaraju
శ్రీకాకుళం. డిసెంబర్ 30 : ఈ నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 63,657 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు, అంచనాలు పెంచి నిధులు మింగేయడం తప్ప..మీరుగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు
న్యూస్ రాజ‌కీయాలు

మీడియాపై హసీనా కన్నెర్ర

Siva Prasad
అమరావతి, డిసెంబరు 30 : తెలంగాణా సర్కారును చూసి బంగ్లాదేశ్ ప్రభుత్వం నేర్చుకున్నట్లుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో ఒక న్యూస్ ఛానల్‌ను కేబుల్ ఆపరేటర్లతో బంద్ చేయించారు. బంగ్లాలో ప్రముఖ న్యూస్ ఛానల్
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘అన్నింటా పర్సంటేజీలే’

sharma somaraju
విజయనగరం, డిసెంబర్ 30: దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సర్వీసులో  ఉన్నతాధికారిగా పని చేసిన అజయ్ కలాం పదవీ విరమణ అయిన తరువాత రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందంటూ వరస
న్యూస్

స్వచ్ఛ్‌భారత్ విజయం: మోదీ

sarath
ఢీల్లీ, డిసెంబర్ 30: సులభతర వాణిజ్యంలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 51వ ఎపిసోడ్‌లో ఆదివారం మాట్లాడుతూ సమిష్టి కృషితో ఈ ఏడాది అన్ని
న్యూస్

ఎనిమిదో శ్వేతపత్రం విడుదల

sarath
అమరావతి, డిసెంబర్ 30 : గత నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ పాలనపై శాఖల వారీగా వరసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం గ్రామీణ, పట్టణ మౌలిక వసతులపై  ఎనిమిదో
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం కెసీఆర్ ప్రాజెక్టుల సందర్శన

sharma somaraju
హైదరాబాదు, డిసెంబర్ 30: రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన  కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ముహూర్తం నిర్ణయించారు. జనవరి 1 నుండి ప్రాజెక్టుల సందర్శనకు ఆయన బయలు దేరుతున్నారు.
టాప్ స్టోరీస్ న్యూస్

అగస్టాపై అట్టుడుకుతున్న రాజకీయం

Siva Prasad
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలీకాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి మిఛెల్ క్రిస్టియన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ప్రస్వావించారంటూ ఈడీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేయడంతో రాజకీయం వేడెక్కింది. మిఛెల్ క్రిస్టియన్
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ మాటకు జవాబు ఏది?

sarath
విజయవాడ, డిసెంబర్ 30 : ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ నేతల కోసం ఒక పిచ్చాస్పత్రి కట్టించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
టాప్ స్టోరీస్

పవన్ కు పవర్‌ కోసం…

Siva Prasad
విజయవాడ, డిసెంబరు30: తమిళ రాజకీయాల్లో కనిపించే దృశ్యాలు అంధ్రప్రదేశ్‌లో కూడా ప్రారంభమయ్యాయి. తమ ప్రియతమ నేత అధికారంలోకి రావాలంటూ మొక్కులు మొక్కడం, పూజలు చేయడం ఇక్కడ కూడా ఉంది కానీ తమిళనాడులో మరీ ఎక్కువ.
Uncategorized టాప్ స్టోరీస్

చంద్రబాబు ఏమనుకొని ఉండాలి?

Siva Prasad
ఒక తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి రెండవ తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకుని నానా మాటలు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల వంటి జటిల సమస్యలపై తగాదాలు వస్తాయని
న్యూస్

పోలీసులపై రాళ్ల దాడి ఘటనలో 11మంది అరెస్టు

sharma somaraju
లక్నో, డిసెంబర్ 30: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం  ఖాజీపూర్ వద్ద శనివారం జరిగిన రాళ్ల దాడి ఘటనలో కానిస్టేబుల్ మృతికి కారణమైన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం  ప్రధాని నరేంద్ర మోదీ సభకు అనుమతించకపోవడంతో
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో చేరి తప్పు చేశాడట

sarath
అనంతపురం, డిసెంబర్ 30 : ఈ మధ్యనే వైఎస్‌ఆర్‌సిపి నుంచి తెలుగుదేశం పార్టీ లోకి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మనసు మార్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం పొరపాటైందని అంటున్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో
న్యూస్

2020 వరకూ కేజ్రీవాలే

Siva Prasad
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా 2020 వరకూ కేజ్రీవాలే. పార్టీ జాతీయ కౌన్సిల్ నిన్న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్ సభ, డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకూ కేజ్రీవాల్
టాప్ స్టోరీస్ న్యూస్

చంపి రండి, చూసుకుంటా!

Siva Prasad
ఉత్తరప్రదేశ్ , డిసెంబరు 30: ఎవరితోనైనా గొడవ జరిగితే బాధపడుతూ రావద్దు. కొట్టి రండి….అవసరమైతే హత్య చేసి రండి….అటు తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అని పూర్వాంచల్ యూనివర్శీటీ వైస్ ఛాన్సలర్ రాజారామ్
న్యూస్

ఢిల్లీ విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు

Siva Prasad
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హస్తినను పొగమంచు కమ్మేయడంతో విమాన రాకపోకలకే కాకుండా రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. అలాగే నగరంలో వాహనాల కదలికలకు
న్యూస్

బాలుడు దొరికాడు

sarath
తిరుమల, డిసెంబర్‌ 30: శుక్రవారం వేకువజామున తిరుమలలో అదృశ్యమైన 16 నెలల వీరేశ్‌ ఆచూకీని మహారాష్ట్ర పోలీసులు కనిపెట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు లాతూర్ వెళ్లినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని లాతూరులో నిందితుడితో పాటు బాలుడిని
న్యూస్

సమష్టి కృషితోనే ముందడుగు: మోడీ

Siva Prasad
సమష్టి కృషితోనే ముందడుగు వేశామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకున్న మోదీ ఈ రోజు ఈ ఏడాదికి చివరిసారిగా మన్ కీ
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బంగ్లాదేశ్‌లో పోలింగ్ ప్రారంభం

Siva Prasad
ఢాకా, డిసెంబరు30: బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. దేశంలోని 300 పార్లమెంటరీ స్థానాలకుగాను 299 స్ధానాలకు జరుగుతున్న ఎన్నికలకు 1,848 మంది అభ్యర్దులు రంగంలోవున్నారు. ఈ ఎన్నికల్లో
టాప్ స్టోరీస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఆర్ఎస్ఎస్ చీఫ్ కు ఎన్ఎస్‌జి భద్రత పెంపు!

Siva Prasad
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంచాలని అధికారులు చెబుతున్నారు. తాజాగా జరిగిన సెక్యూరిటీ ఆడిట్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంచాలని సిఫారసు చేశారు. ఆయన భద్రతకు
న్యూస్

నేనూ యాక్సిడెంటల్ ప్రైం మినిస్టర్‌నే!

Siva Prasad
తాను కూడా యాధృచ్ఛికంగానే ప్రధానిని అయ్యానని మాజీ పీఎం హెడ్ డి దేవెగౌడ అన్నారు. యాక్సిడెంటల్ ప్రైమినిస్టర్ సినిమాపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో దేవెగౌడ చేసిన ఈ వ్యాఖ్యప్రాధాన్యత సంతరించుకుంది. భారత ప్రధానిగా
టాప్ స్టోరీస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

భారత్ విజయాలు@150

Siva Prasad
బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో టెస్ట్ లో భారత్ విజయం సాధించడంలో సిరీస్ లో 2-1 ఆధిక్యత సాధించింది. సిరీస్ లో
సినిమా

rrr సినిమాలో విలనా?

Siva Prasad
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో 80 కోట్ల బడ్జట్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటేనే అదో పెద్ద సాహసంగా చూశారు. ఈ డేర్ ని చేయడంలో వెనుకాడని రాకింగ్ స్టార్ యష్, కెజీఎఫ్ సినిమాతో
సినిమా

సక్సెస్ ఫార్ములాని పట్టుకోలేకపోతున్నాడు

Siva Prasad
మెగా హీరో అల్లు శిరీష్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సాలీడ్ హిట్‌కోసం చాలా ట్రై చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన శ్రీరస్తు శుభమస్తు మూవీతో బిలో యావరేజ్ హిట్ అందుకున్నాడు ఈ హీరో.
సినిమా

కార్తీకి కాపీ తలనొప్పి

Siva Prasad
రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న మూవీ దేవ్.. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్రటీమ్. యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఈ టీజర్ చూస్తుంటే కార్తికి
సినిమా

సందడి మాములుగా లేదు

Siva Prasad
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలియికలో భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న రాజమౌళి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి, సంక్రాంతి అయ్యాక సెకండ్ షెడ్యూల్ మొదలు
సినిమా

60 రోజులు ఒకే చోట చేశారా?

Siva Prasad
ఒక సినిమాతో విజయ్ దేవరకొండ లైఫ్ స్టైయిలే మారిపోయింది. పెళ్లి చూపులు సినిమాతో తన యాక్టింగ్‌ని ఫ్రూవ్ చేసుకున్నా ఈ హీరో.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో జీవించేశాడు.. ట్రెండ్ సెట్టర్‌గా