హైదరాబాద్: భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయన్న వంకతో ఓ భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం 2019 జూన్ 27న కుషాయిగూడకు చెందిన ముస్తఫాతో రుక్సానా బేగం పెళ్లి...
హైదరాబాద్: హయత్నగర్లో రజిత హత్య కేసు ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేశ్ భగవత్ అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కీర్తి, బాల్ రెడ్డి, శశికుమార్ లను గురువారం ఆయన మీడియా...
హైదరాబాద్: హానీ ట్రాప్ కేసులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రముఖులను అందాలతో ఎరవేసి ముగ్గులోకి దింపడం, తర్వాత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్ నగర్ ఉపఎన్నికలో భారీ విజయం సాధించిన అధికార టీఆర్ఎస్.. ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు నెలలుగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొనగా ఇటీవల హైకోర్టు పచ్చజెండా ఊపడంతో మార్గం...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేకపోతే.. హుజూర్నగర్ కు ఇచ్చిన వంద కోట్ల హామీలు ఎలా అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు....
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. గత 26 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు.. బుధవారం ‘సకల జనుల సమర భేరి’ పేరిట భారీ బహిరంగ సభను...
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. గత గవర్నర్ నరసింహన్ కూడా ఇలాగే వ్యవహరించేవారని ఆయన అన్నారు. హిమాచల్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో సమ్మె చేస్తున్న 48 వేల మంది ఆర్టీసీ కార్మికులనూ, ఉద్యోగులనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క దెబ్బతో డిస్మిస్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన...
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను ఓయూ విద్యార్థి సంఘం నేత సురేంద్ర సింగ్ దాఖలు చేశారు. అయితే ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో...
వికారాబాద్: బేగంపేట విమానాశ్రయానికి చెందిన ఒక శిక్షణ విమానం బంట్వారం మండలం సుల్తాన్పూర్ గ్రామ సమీపంలోని పంట పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రకాశ్ విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. వర్షం కారణంగా...
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు....