అమరావతి: అంతర్గత విభేధాలతో కొద్ది కాలంగా టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కాపు నేతల వివాదం సమసినట్లుగానే కనబడుతోంది. వీరు నిన్న పార్టీ అధినేత చంద్రబాబును కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల...
శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్గౌతమ్లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కుంభవృష్టి ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నది. రెండు రోజులుగా అక్కడ పడిన వాన గత పదేళ్లలో ఎప్పుడూ రాలేదు. వర్షం ఫలితంగా చోటు చేసుకున్న ప్రమాదాలలో ముంబైలో, పొరుగున ఉన్న...
యువ కథానాయకుడు హవీశ్ తమిళ స్టార్ట్ డైరెక్టర్స్లో ఒకరైన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయబోతున్నారు. ఆగస్ట్ నుండి ఈ సినిమా రెండు భాషల్లో సమాంతరంగా రూపొందనుంది. రన్, పందెంకోడి వంటి...
ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు...
అమరావతి:టిడిపి అధినేత చంద్రబాబుతో నేడు కాపు నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెెెెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి బొండా ఉమా, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ తదితరులు హాజరైనట్టు సమాచారం. ఇప్పటికే...
అమరావతి: ఒక పక్కన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించలేదని డిజిపి గౌతం సవాంగ్ అంటున్నారు. మరోపక్క తనకు భద్రత కుదించడంపై చంజ్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు భద్రతను కుదించారంటూ...
ముంబై: అప్పులతో సతమతమవుతున్న అనిల్ అంబానీ తన రిలయెన్స్ కంపెనీ హెడ్క్వార్టర్స్ భవనాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. శాంతాక్రజ్ సబర్బ్లోని ఈ భవనం విస్తీర్ణం ఏడు లక్షల చదరపు అడుగులు ఉంటుంది. ఇందులో 425...
బ్రెస్ట్ కాన్సర్ వచ్చిన మహిళలకు ఆ తర్వాత గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది. ఈ ప్రమాదం 45 ఏళ్లు ఆపైన వయసు గల మహిళలకు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య...
గతంలో మరో శాసనసభ్యుడి చేతిలో దెబ్బలు తిని చికిత్స పొందుతున్న ఆనంద్ సింగ్ (ఫైల్ ఫొటో) బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ – జనతాదళ్ సంకీర్ణానికి మళ్లీ సంకటపరిస్థితి ఎదురయ్యేట్లుంది. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు...
తెలుగు న్యూస్ యాంకర్లు – ఆడవారు అయినా, మగవారు అయినా కోటు ధరించడం అనేది ఒక నియమం అయిపోయింది. ఢిల్లీ వంటి చోట చలికాలంలో కోటు తప్పనిసరి కావచ్చు. నిజానికి మనకు కనబడేది వేరు,...
పవర్స్టార్ , జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆదివారం అనారోగ్యం నుండి కోలుకుంటున్న మాజీ పార్లమెంట్ సభ్యుడు హరిరామజోగయ్యను పరామర్శించారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ ఫిలిమ్ స్కూల్ను స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. పాలకొల్లు...
అమరావతి: రైతులకు చెల్లించాల్సిన ధాన్యం కొనుగోలు బకాయిలను తక్షణం ప్రభుత్వం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. నేడు దీనిపై ప్రకటన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తర కొరియా సెక్యూరిటీ ముందు అమెరికన్లు తేలిపోయారు. సందర్భం చాలా పెద్దది. కవరేజి అత్యంత ముఖ్యం. కానీ అదంత తేలికగా జరగలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా...
అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలలో వ్యవసాయానికి విత్తనాలు అందక రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అనంతపురం, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాలలో విత్తనాలు సరఫరా చేయాలంటూ రైతులు ధర్నాకూ దిగారు. ఈ విషయంపై టిడిపి ఎమ్మెల్సీ...
గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నేడు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. బాబుతో పాటు ఆ పార్టీ నేతలు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, జవహర్, పలువురు...
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. ఈ సినిమా ప్రారంభంలో తమకు న్యాయం చేస్తామన్న కొణిదెల ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు స్పందించడం లేదని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు నిరసన తెలిపారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అధికారులూ, జాగ్రత్త. రానున్న రోజుల్లో మీరు ఎలా మెలగాల్సిందీ, దారి తప్పితే ఎలాంటి గతి ఎదురయ్యేదీ ఈ పాటికి అర్ధం అయిఉంటుంది కదా? అదీ అలా వళ్లు దగ్గిరపెట్టుకుని ఉండండి...
అమరావతి: వైసిపి, టిడిపి నేతలు నేడు రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు అందజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కిరాయి మనుషులతో వైసిపి శ్రేణులపై దాడులకు తెగబడుతోందని మంగళగిరి వైసిపి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రుతుపవనాలు ముఖం చాటేయ్యడంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఆశాకిరణంగా మారింది. దీని ఫలితంగా నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం...
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన శ్రీ మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం నేటితో ముగిసింది. తాడేపల్లిలో 23నెలలుగా నిర్వహిస్తున్న యాగం నేడు పూర్ణాహుతితో సంపూర్ణమైంది. ఈ కార్యక్రమంలో...
అమరావతి: అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం చంద్రబాబు ఉంటున్న నివాసానికి సైతం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో పలువురు టిడిపి నేతలు చంద్రబాబు నివాసానికి తమ ఇల్లు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. మాజీ ఎంపి...