Home
Page 1263
కెజీఎఫ్ సినిమా వెనక మాస్టర్ బ్రెయిన్
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో 80 కోట్ల బడ్జట్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటేనే అదో పెద్ద సాహసంగా చూశారు. ఈ డేర్ ని చేయడంలో వెనుకాడని రాకింగ్ స్టార్ యష్, కెజీఎఫ్ సినిమాతో
మళ్లీ మొదలు పెట్టారు
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకి దర్శక ధీరుడు రాజమౌళి రెండేళ్ల తర్వాత అయినా చెప్పాడు కానీ ఇప్పటికే 39ఏళ్లు వచ్చిన ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం సమాధానం దొరకట్లేదు. టాలీవుడ్స్
మళయాలంలో నీలకంఠ ‘జామ్ జామ్’
మళయాలంలో తెలుగు దర్శకుడు నీలకంఠ ‘జామ్ జామ్’* బాలీవుడ్ లో క్వీన్ మూవీతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్న భామ కంగనా రనౌత్. హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీగా వచ్చిన క్వీన్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్
అబ్బాయి కోసం వస్తున్న బాబాయ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్పీడ్ పెంచాడు. ఇప్పటి వరకూ వినయ విధేయ రామ షూటింగ్ లో బిజీగా ఉన్న చెర్రీ, మూవీ షూటింగ్ అయిపోవడంతో ప్రొమోషన్స్ పై ద్రుష్టిపెట్టాడు. సంక్రాంతికి
డిసెంబర్ 27న `వినయ విధేయ రామ` గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
డిసెంబర్ 27న `వినయ విధేయ రామ` గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాపవర్ స్టార్ రామ్చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ `వినయ విధేయ
మార్కెట్లో క్రైమ్ కథ మొదలైంది
మార్కెట్లో క్రైమ్ కథ మొదలైంది మూవీ మొఘల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజర్ షేక్ నిర్మిస్తోన్న చిత్రం “మార్కెట్”. దాసరి గంగాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కిషోర్, దివ్య (నూతన పరిచయం) హీరో
బీజేపీకి భంగపాటు!
రథయాత్రకు అనుమతికి సంబంధించి కోల్కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీకి భంగపాటు ఎదురైంది. బీజేపీ పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి
చైనా రికార్డు అధిగమించాం : బాబు
అమరావతి, డిసెంబర్ 24: కాంక్రీట్ పనుల్లో చైనా రికార్డు అధిగమించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, పోలవరానికి తొలిగేటు బిగింపు శుభ సందర్బం అని ఆయన
మోదీ ఒక్కసారైనా పోలవరం వచ్చారా?
(న్యూస్ ఆర్బిట్ బ్యారో) పోలవరం ప్రాజెక్టును చూసేందుకు ప్రధాని మోదీ ఒక్కసారైనా రాలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. పోలవరం స్పిల్వేలో క్రస్ట్ గేట్లను అమర్చే ప్రక్రియను పూజ చేసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఆ
చింతమనేని మనుషులు వేధిస్తున్నారు!
హైదరాబాద్ , డిసెంబర్ 24 : దెందులూరు (టీడీపీ) ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు తనను వేధిస్తున్నారని సినీ నటి అపూర్వ పోలీసులను ఆశ్రయించారు. లోగడ తాను చింతమనేనిపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచకుని ఆయన
ఎపీలో ప్రారంభమైన డీఏస్సీ పరీక్షలు
అమరావతి, డిసెంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్న అత్యంత కీలకమైన డీఎస్సీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మొత్తం 125 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 7,902
అది శ్వేత పత్రం కాదు “పచ్చ పత్రం”
విజయవాడ, డిసెంబర్ 24: సీఎం ప్రకటింది శ్వేతపత్రం కాదు పచ్చ పత్రం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు విమర్శించారు. సోమవారం పార్టీ అధికార ప్రతినిధి దాసరి ఉమామహేశ్వరరాజు మాట్లాడుతూ ప్రదానమంత్రి నరేంద్ర మోడీ
పాక్ మాజీ ప్రధాని నవాజ్కు ఏడేళ్ల శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. శిక్షకు తోడు పాతిక మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ పాక్ అక్కౌంటబులిటీ కోర్టు నేడు తీర్పు చెప్పింది
తెలంగాణలో ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష 26న
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా మూడు రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకుని కాంగ్రెస్ జోష్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఓటమితో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నైరాశ్యంలో మునిగిపోయారు. పార్టీ సీనియర్ నాయకులు
బీజేపీ కార్యకర్తల కోసం వాట్సప్ గ్రూప్
ప్రధాని నరేంద్రమోడీ సామాజిక మాధ్యమంలో చాలా చురుకుగా ఉంటారు. ప్రభుత్వ విజయాల ప్రచారానికే కాకుండా, అభినందనలు, సందేశాలతో మోడీ నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు. ఎన్నికలలో ప్రచారానికి కూడా సామాజిక మాధ్యమాన్ని మోడీ వినియోగించుకున్నంత సమర్ధంగా
నన్ను చంపేస్తారు!
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ డిసెంబర్ 24: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అంతం చేయాలని టీఆర్ఎస్ నేతలు కొందరు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. తనకు
దేశానికి కాదు గుజరాత్ కే మోడీ ప్రధాని
నరేంద్రమోడీ దేశం మొత్తానికీ ప్రధానిగా వ్యవహరించడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు అమర్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ
జాతీయ రాజకీయాలలో తృణమూల్ కీలకం
జాతీయ రాజకీయాలలో తృణమూల్ కాంగ్రెస్ చాలా కీలకమైన పాత్ర పోషించనుందని ఆ పార్టీ నాయకుడు డెరిక్ ఒబ్రీన్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జాతీయ స్థాయిలో రాజకీయాలు వేడెక్కాయనీ,
రథయాత్రపై సుప్రీంకు బీజేపీ
పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ తలపెట్టిన రథయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ కోల్ కతా హైకోర్టు తీర్పుపై బీజేపీ సుప్రీంను ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ రథయాత్రకు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ
ఎకనమిక్ ఫోరంకు దేశం నుండి 100మంది
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జనవరి 21నుండి 25 వరకూ ఐదు రోజుల పాటు స్విడ్జర్లాండ్ దావోస్లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సుకు భారత్ నుంచి 100 మంది ప్రతినిధుల బృందం
క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి, డిసెంబరు 24 : రాష్ట్రంలో ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు క్రైస్తవ సోదరులు సన్నద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం నుంచి చర్చిలలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు.
సంస్కరణలపై ఈసీ నజర్
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణలపై దృష్టి పెట్టింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లలో తప్పుడు వివరాలు ఇస్తే వారిపై అనర్హత వేటు వేసే దిశగా ఈసీ చర్యలు చేపట్టింది. మండలి
23 మందితో కొలువైన గెహ్లాట్ కేబినెట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తమ కేబినెట్ ను విస్తరించారు. 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో రాష్ట్రీయ లోక్ దళ్కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మొత్తం 23
అపూస్మా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు, డిసెంబర్ 24 ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపూస్మా) కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరుకు చెందిన
పోలవరంలో చంద్రబాబు స్పీచ్
https://www.facebook.com/tdp.ncbn.official/videos/361362234421341/
జగన్నాథుని సన్నిధిలో కేసీఆర్
(న్యూస్ఆర్బిట్ బ్యూరో) పూరీ డిసెంబర్ 24 : దేశంలో సమాఖ్య కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఒడిశా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబ
ఇడుపులపాయలో వైయస్ ఫ్యామిలీ క్రిస్మస్
కడప డిసెంబర్ 24 : ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో వైయస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైయస్ సమాధి వద్ద పూలమాలలువేసి వారు ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు
పీవీ సింధుకు అభినందన
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 24 : హైదరాబాద్లో సోమవారం భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును అభినందించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ విజేతగా నిలిచినందుకు
విమానంలో నెట్ చార్జీలు ఖరీదే
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విమానంలో రెండు గంటల పాటు ఫోన్కాల్స్/ఇంటర్నెట్ వాడుకునేందుకు రూ.700-1,000 వరకు చెల్లించాల్సి రావచ్చని బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ సంస్థ హ్యూస్ ఇండియా చీఫ్టెక్నాలజీ అధికారి కె కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం ఆర్టీసీ డిఇపై ఎసిబి దాడి
శ్రీకాకుళం, డిసెంబరు24:ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల కారణంగా శ్రీకాకుళం ఆర్టీసీ డిఇ బమ్మిడి రవికుమార్ ఇంటిపై అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏకకాలంలో తొమ్మిది
శంకుస్థాపన చేసిన 21 ఏళ్ళకు…
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గోహతి : బ్రహ్మపుత్ర నదిపై రూ.5,920 కోట్ల వ్యయంతో నిర్మించిన భారతదేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెనను దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ జయంతి సందర్భంగా
సందడిగా రాష్ట్రపతి ఎట్ హోమ్
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) సికిందరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి విడిది నివాసంతో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఏటా శీతాకాలం భారత రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నివాసానికి విడిదికి రావడం ఆనవాయితీ. ఆదివారం (డిసెంబర్
వంద రూపాయల కాయిన్ ఇదే!
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మారక నాణేన్ని ప్రభుత్వం విడుదల చేసింది. వంద రూపాయల విలువతో ఉన్న ఈ నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో సోమవారం విడుదల
ఇమ్రాన్ కు అసదుద్దీన్ కౌంటర్
మైనారిటీలను చూసుకునే విషయంలో భారత్ తమ నుంచి ఎంతో నేర్చుకోవాలంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ లో అన్ని వర్గాల నుంచీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దేశంలో మైనారిటీల
రామమందిరంపై బీజేపీ-జేడీయూ భిన్నాభిప్రాయాలు
బీహార్ లో బీజేనీ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీల షరతులకు తలొగ్గి సీట్ల సర్దుబాటును ప్రకటించడానికి ముఖ్యకారణం రాజకీయ అనివార్యతే. సీట్ల సర్దుబాటు ప్రకటన వెలువడిన అనంతరం బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్
కోల్ కతాలో మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ నేడు
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. నిన్న సాయంత్రం భువనేశ్వర్ లో ఒడిశా సీఎం
రాజస్థాన్ కేబినెట్ విస్తరణ నేడు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాన్ నేడు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. 13 మంది కేబినెట్ 10 మంది సహాయ మంత్రులను తన మంత్రివర్గంలోనికి తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన
ఇలా అయ్యిందేంటి రాజ్ తరుణ్
షార్ట్ ఫిలిం లో హీరోగా నటించిన రాజ్ తరుణ్ అదృష్టం కలిసోంచి బిగ్ స్ర్కీన్ పై హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నాడు.హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే బ్యూక్ టూ బ్యాక్ హిట్స్
కన్ఫ్యూజన్లో మలయాళ ముద్దుగుమ్మ
నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఎన్నారై భామ అను ఇమ్మానుయేల్. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే పవర్స్టార్ పవన్కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో
ఎన్టీఆర్ ట్రైలర్ లో ఎంత మంది స్టార్స్ ఉన్నారో గమనించారా?
బాలకృష్ణ-క్రిష్ కలయికలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా ‘ఎన్టీఆర్’ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిస్తున్న ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తెస్తున్నారు. ఇందులో మొదటి భాగం అయిన
జనవరి మొదటి వారంలో “రణరంగం” విడుదల
జనవరి మొదటి వారంలో “రణరంగం” విడుదల ARC ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఇళయరాజా సంగీత సారధ్యంలో శరణ్ .కె.అద్వైతన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “రణరంగం”.ఈ చిత్రాన్ని ఎ.ఆర్.శీనురాజ్ తెలుగు ప్రేక్షకులకు
`ఆపరేషన్ గోల్డ్ ఫిష్` షూటింగ్ పూర్తి
`ఆపరేషన్ గోల్డ్ ఫిష్` షూటింగ్ పూర్తి అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఎయిర్ టెల్ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం,
థియేటర్లు పెరుగుతున్నాయి
ధనుష్ `మారి 2` థియేటర్లు పెంచుతున్నాం- ఐకన్ మూవీస్ శ్రీరామ్ `రఘువరన్ బిటెక్` చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన ధనుష్, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన `మారి 2` ఇటీవలే తెలుగు
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మంచుకురిసే వేళలో
మంచు కురిసే వేళలో` సెన్సార్ క్లీన్ యు, 28న రిలీజ్ రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం `మంచు కురిసే వేళలో`. ఇటీవలే రిలీజైన