పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న విజయవాడ ఐజీఎంస్ స్టేడియం
స్వతంత్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఉన్న కోవిద్ ప్రోటోకాల్ ను అనుసరించి వేడుకలు నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలో వేడుకలకు పిలవనున్నారు. ఏటా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఈసారికి...