కర్నూలు, మార్చి 2: రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా కోడుమూరులో శనివారం జరిగిన బహిరంగ సభలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి తన...
విజయనగరం, మార్చి 2: ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి తెలియడం పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్కు కూతుర్తె నుండే తలనొప్పి ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. అరకు టిడిపి ఎంపి అభ్యర్థిగా కిషోర్...
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున అక్కినేని, తమిళ హీరో ధనుష్, అదితిరావు హైదరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు డిడి2 అనే వర్కింగ్ టైటిల్ను కూడా పెట్టారు. ఈ సినిమాకు ధనుష్...
నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించిన కీర్తిసురేష్కు మహానటి చాలా పెద్ద గుర్తింపు సంపాదించి పెట్టింది. అలాగే గత ఏడాది కీర్తికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. 2018లో మహానటి, గ్యాంగ్,...
హైదరాబాద్, మార్చి 2 : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ తరుపున ప్రచారం చేస్తానని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ నగరంలోని దారుసలాంలో ఎంఐఎం 61వ ఆవిర్భావ...
ఢిల్లీ, మార్చి 2 : పాకిస్తాన్ పన్నాగంలో చిక్కాలని ఎవరూ అనుకోవటం లేదని బిజెపి సీనియర్ నేత రామ్ మాధవ్ అన్నారు. శనివారం ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్ 2019’ కార్యక్రమంలో రామ్...
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ క్రమంగా సినిమాల్లో హీరోగానే కాదు.. సినిమాకు సంబంధించిన వ్యాపారాల్లో కూడా యాక్టివ్ అవుతున్నాడు. ఇతనికి భార్య నమ్రతా శిరోద్కర్ నుండి కావాల్సినంత సపోర్ట్ దొరుకుతుంది. రీసెంట్ టైంలో మహేష్ నిర్మాతగా...
సినిమా రంగానికి సంబంధించిన వారిని పార్టీ పరంగా ఉపయోగించుకోవడంలో తెలుగు దేశం పార్టీ తర్వాతే ఎవరైనా. పార్టీని స్థాపించింది సినీ హీరో అయిన సీనియర్ ఎన్టీఆర్. అప్పటి నుండి ఇప్పటి బాలయ్య వరకు సినీ...
తిరుపతి మార్చి 2 : విద్యాభివృద్థికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మాత్రం కృషి చేయడంలేదని సినీ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాకు...
ఇండియన్ సినిమాల్లో మీ టూ ఉద్యమం జోరుగా ఉన్నప్పుడు దక్షిణాదిన సింగర్ చిన్నయి మీ టూ ఉద్యమానికి నాంది లీడ్ తీసుకుంది. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని చెప్పడంతో దక్షిణాది...
ఇస్లామాబాద్, మార్చి 2: పుల్వామాలో భారత సైనిక కాన్వాయ్పై ఆత్మాహుతి దాడికి తెగబడింది తామేనని జైషే మహమ్మద్ సంస్థ (జేఈఎం) ప్రకటించినా కూడా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఈ దాడికి...
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ .. ఈ ఏడాది తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తుంది. తెలుగులో `మన్మథుడు 2`లో నటించనుంది. అయితే రకుల్ ప్యామిలీ నుండి...
కొన్ని కాంబినేషన్లో అలా కుదిరిపోతుంటాయి.ఈ జోడిలకు సక్సెస్, ఫెయిల్యూర్కి సంబంధం ఉండదు. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్లో మళ్లీ కుదిరింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా త్వరలోనే సెట్స్కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ...
ఆకాశంలో నక్షత్రాల గుంపును చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉండే నక్షత్రాలే ఆనందాన్ని పంచితే.. గ్లామర్తో కట్టిపడేస్తున్న సినీ తారలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి అందమైన...
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు సంబంధించి సోషల్ మీడియాలో ‘మై బ్రదర్ విత్ బ్లడీడ్ నోస్’ అనే ఒక కవిత వైరల్ అవుతున్నది. అభినందన్ సోదరి అదితి ఆ కవిత...
2015లో వరుణ్తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన `లోఫర్`తో సినీ రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.. తర్వాత అవకాశాలు రాలేదో.. లేక ఈ అమ్మడు టాలీవుడ్లో ఇక చాలని అనుకుందో...
కొన్ని నిర్మాణ సంస్థలకు, కొందరు దర్శకులకు, నిర్మాతలకు కొందరి హీరోలతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. వారితోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది....
అమరావతి, మార్చి 1: రాజకీయాల్లోకి కొత్త తరం రావాలన్న జనసేనాని పవన్ కళ్యాణ్ సంకల్పానికి అన్ని వర్గాల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరి ప్రసాద్ తెలియజేశారు....
మహేష్ తన సినిమా రిలీజ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట.. ఇంతకు మహేష్ అంత పట్టు పడుతున్న సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. `మహర్షి` సినిమా గురించే.. ముందుగా సినిమాను ఏప్రిల్ 5న...
వాఘా : మూడు రోజులు పాటు పాక్ కష్టడీలో ఉన్న భారత్ వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను నేడు భారత్కు అప్పగించారు. నేటి రాత్రి 9గంటల ప్రాంతంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దు...
ఢిల్లీ మార్చి 1 : దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్ణీత సమయానికే నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న...
ఇస్లామాబాద్ మార్చి 1 : అబుదాబీలో జరిగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశానికి తాను హాజరు కాలేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషి వెల్లడించారు. భారత విదేశాంగ మంత్రి...
ఢిల్లీ, మార్చి1 : జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ పాకిస్థాన్లోనే ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి వెల్లడించారు. సిఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
ఓ గొప్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలంటే మూడు ముఖ్యాంశాలు కావాలి.. అందులో ఒకటోది కథ, రెండోది కథ, మూడోది కూడా కథే. ప్రపంచప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ ఆల్ఫ్రడ్ హిచ్ కాక్ చెప్పిన ఈ మాటల్ని...
విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదికి నిరసనలు స్వాగతం చెప్పనున్నాయి. ఈరోజు సాయంత్రం ఆయన రైల్వే స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. విశాఖ జోన్ పేరుతో మోదీ మళ్లీ మోసానికి పాల్పడ్డారంటూ...
కర్నూలు, మార్చి 1: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి శుక్రవారం వైసిపికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో పాణ్యం అసెంబ్లీ సిగ్మెంట్ నుండి...
వరంగల్లు, మార్చి 1 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే హోదా కావాలని యువత కోరుకుంటున్నదని మాజీ ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. వరంగల్లు రూరల్ జిల్లాలో...
అమరావతి, మార్చి 1: రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధాని మోది రాకను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో...
చేసే పనికి ప్రశంస, గుర్తింపు దక్కితే వచ్చే ఆనందమే వేరు. పనిచేసే వారికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లే. ఇంకా ఫుల్ ఎనర్జీతో పని చేయడానికి సంకల్పిస్తారు. అది ఏ రంగం అయినా కావచ్చు....
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోని ‘కథానాయకుడు’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎందరో స్టార్లు నటించిన ఈ సినిమాని, మరెందరో స్టార్స్ చూసి కాంప్లిమెంట్స్...
రావల్పిండి: ‘భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను రేపు విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికోసం అతనిని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకు ముందు, వర్ధమాన్ విడుదల విషయంలో...
విజయవాడ, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో రేషన్ డీలర్లకు గౌరవం తీసుకురావడంతో పాటు కమీషన్ నాలుగు రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో గురువారం రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం...
తమిళనాడు సూపర్స్టార్ రజనీకాంత్ 2021 నాటికి రాజకీయాలతో బిజీ కానున్నారు. ఈలోపు ఆయన తన సినిమా కమిట్మెంట్స్ను పూర్తి చేసేస్తున్నారు. అందులో భాగంగా తన 166వ సినిమాకు సంబంధించిన రంగం సిద్ధమవుతుంది. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: పాకిస్థాన్ ఒక పక్క చర్చలకు సిద్ధం అంటూనే మరో పక్క కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ మధ్యాహ్నం మరో సారి భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించినట్లు తెలుస్తోంది....
నేచురల్ స్టార్ నాని హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తోన్న చిత్రం ‘జెర్సీ’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం...
ఢిల్లీ, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని నేషనల్ హెరాల్డ్ వార్త సంస్థ (ఎజెఎల్)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంట్రల్ ఢిల్లీలోని ఆఫీసు ఖాళీ చేయాల్సిందేనని కోర్టు తేల్చి...
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సేవలందించే సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. మళ్లీ సమాచారం ఇచ్చే వరకు ఈ సేవలు ఆగిపోనున్నాయని పాకిస్థాన్...
అమరావతి, ఫిబ్రవరి 28: శాసనమండలిలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలుకి నేడు చివరి రోజు కావడంతో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు...
శ్రీకాకుళం, ఫిబ్రవరి 28: ఎన్నికలు వస్తున్న తరుణంలో హడావుడిగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి దీనిపై చిత్తశుద్ధి లేదని టిడిపి పార్లమెంట్ సభ్యుడు కె రామ్మోహన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో గురువారం...
డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మంచి రైటర్ అనే విషయం తెలిసిందే. ఆయన డైలాగ్స్కే ఫ్యాన్ష్ ఉంటారు. మాస్గా, ఇన్స్పిరేషనల్గా డైలాగ్స్ రాయడంలో పూరి దిట్ట. ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆయన మహేష్...
అమరావతి, ఫిబ్రవరి 28: కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ మసిపూసిన మారేడుకాయ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విశాఖ రైల్వే జోన్ ప్రకటించింది. దీనిపై చంద్రబాబు గురువారం పలు వ్యాఖ్యలు చేశారు....
`మొగుడు, గుంటూరు టాకీస్ చిత్రాల్లో కీలక పాత్రధారిగా లెజెండ్`లో స్పెషల్ సాంగ్ చేయడం… ఇలా పలు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ శ్రద్ధాదాస్ ఇప్పుడు కన్నడ సినిమాల్లో నటిస్తుంది. అయితే అటు నుండి...
తెలుగు సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశాడు మోహన్బాబు. వయసు మీద పడటం.. పెరిగిన అనుభవానికి తగినట్లు పాత్రలను ఎంచుకోవాలనుకోవడంతో మోహన్బాబు సినిమాల సంఖ్య పరిమితంగా మారింది. `మహానటి`లో ఎస్.వి.రంగారావు పాత్రలో కనపడ్డ...
`జెంటిల్మ్యాన్`, `నిన్నుకోరి`, `జై లవకుశ` చిత్రాలతో తెలుగువారికి బాగా చేరువైన మలయాళ నటి నివేదా థామస్. కల్యాణ్రామ్ సరసన ఆమె నటించిన `118` శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా గురించి నివేదా థామస్...
ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు రిలీజై దారుణమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టంతా వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్...