సాధారణంగా అభిషేకాలు, పూజలు, అయ్యప్య మాల దీక్ష సమయంలో ఎక్కువగా ఉపయోగించే పదం పంచామృతం. అసలు పంచామృతం అంటే ఏమిటి? దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.. పంచామృతం అంటే…. పంచదార, పాలు, పెరుగు, నెయ్యి,...
శివాభిషేకం.. హిందు సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కార్యం. అత్యంత శక్తివంతమైన ప్రక్రియ శివాభిషేకం. ఏ పనికాకపోయినా, రోగాలతో బాధపడతున్న, దారిద్య్రం పోవాలన్న శివాభిషేకం చేయించమంటారు. అయితే శివుడికి అభిషేకం అనేక రకాలుగా చేస్తారు. వాటిలో...
శివాలయాలలు ప్రపంచం అంతా ఉన్నాయి. ఇక మన దేశంలో అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు, స్వయంభూ లింగాలు పంచభూతాత్మిక లింగాలు ఇలా అనేక రకాలైన శివాలయాలు ఉన్నాయి. పరమపవిత్రమైన అటువంటి శివక్షేత్రం గురించి తెలుసుకుందాం.. పరమశివుడు...
ఏడుకొండల వాడు అంటే తిరుమల శ్రీవేంకటేశ్వరుడు గుర్తుకువస్తాడు. ఆయన క్షేత్రం చుట్టూ ఏడు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆయనకు సంబంధించినవే. వాటిలో ఒకటి సిద్దేశ్వరస్వామికి వరమిచ్చిన క్షేత్రం ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం…...
గోవు.. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన జంతువు. సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావిస్తారు. గోవును అందరూ పూజిస్తారు. గోవును ఎందుకు పూజిస్తారు దాని వెనుక విశేషాలు తెలుసుకుందాం.. ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించి పోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తూవస్తున్నారు. గోవు పాదాలలో రుణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులు ఉన్నారు. గోమాత నోటిలో లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు....
నవగ్రహాలలో ఏ గ్రహ దోషమైనా ఇబ్బందే. అందులో రవి అంటే సూర్యుడి దోషం ఉంటే చాలా ఇబ్బందులు. ఈ గ్రహదోష నివారణకు అనేక మార్గాలు వాటిలో ఈ క్షేత్రనివారణకు దర్శించాల్సిన విశేషాలు తెలుసుకుందాం… నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్యక్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్ కోవిల్....
సువాసినీలు భగవంతునికి తల నీలాలు ఈయరాదు. ఏదైనా దాటరాని ఆపద వస్తే దేవునికి మాట ఇస్తే ఐదు కత్తెరలు మాత్రమే ఇవ్వవలెను. భరించరాని, తట్టుకోలేని ఆపదలు వచ్చినప్పుడు అంతకన్నా వేరే గత్యంతరం లేనపుడు మాత్రమే...
దేవతారాధన అనేది హిందు ధర్మంలో ప్రధానపాత్ర. ఇక హడావుడి జీవితగమనంలో దేవతారాధనకు సూక్ష్మంలో మోక్షంగా చేసే పద్ధతి తెలుసుకుందాం.. స్వామి/అమ్మవారి ఆరాధనలో కింది విధంగా పంచోపచార పూజలు చేయండి… గంధం : అనామిక వ్రేలితో (చిటికిన వ్రేలు ప్రక్క వ్రేలు) దేవుడికి గంధమును సమర్పించవలెను. పువ్వులు : ఆయా దేవతల తత్త్వాన్ని అధికంగా ఆకర్షించే పువ్వులు, పత్రిని ఆయా దేవతలకు సమర్పించవలెను. అగర్బత్తీలు : ఆయా దేవతల ఉపాసనకు పూరకమైన సుగంధము కలిగిన 2 అగర్బత్తీలను ఆయా దేవతల ఎదుట వెలిగించవలెను. దీపం : దేవుడికి నెయ్యి దీపముతో మూడు సార్లు హారతి ఇవ్వవలెను....
తిరుమల.. భక్తుల పాలిట కొంగు బంగార క్షేత్రం. కలియుగ నాథుడు.. శ్రీ వేంకటేశ్వరుడు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఈ దేవాలయ వర్ణన మాటల్లో వర్ణించలేం. అయితే ఈ క్షేత్ర విశేషాలు అనేకం. దానిలో...
నయనార్లు అంటే తెలియన భక్తులు ఉండరు. శివ భక్తిలో పండిపోయి ఆ స్వామి అనుగ్రహం పొందిన వారే నయనార్లు. వీరందరూ ఆయా ప్రాంతాలకు, ఆయా కులాలకు అతీతంగా స్వామి అనుగ్రహం పొందారు. ఎక్కువమంది పేదలు, సామాన్యులు.. కానీ...
నారసింహం.. నరసింహ.. తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఈస్వామి అత్యంత శక్తివంతమైన విష్ణురూపం, అవతారంగా భావిస్తారు. ఈ స్వామికి ఈ నేలకు అవినాభావ సంబంధం. దేశంలో అత్యధిక నారసింహ క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయనడంలో సందేహం...
కొవిడ్ మహ్మరితో ప్రపంచం దాదాపు స్తంభించిపోయింది. ఇక నిత్యం జనసందోహంతో కిటకిటలాడే పవిత్ర క్షేత్రాలు కూడా భక్తుల రాకను నిషేధించాయి. కేవలం స్థాన ఆచార్యులతో ఆయా నిత్య కైంకర్యాలను జరిపిస్తున్నారు. అయితే ఏటా లక్షలాదిమంది...
ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం. కొందరు సోమవారం ఉపవాసం ఉంటారు. మరి కొందరు శుక్రవారం ఉపవాసం ఉంటారు. ఇంకొందరు గురువారం ఉపవాసం ఉంటారు. అయితే.. గురువారం ఎందుకు ఉపవాసం చేయాలి? గురువారం ఉపవాసం చేస్తే కలిగే...
వివాహం.. జీవితంలో ప్రధానఘట్టాలలో ఇది ఒకటి. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో స్త్రీ స్థానం ప్రధానమైంది. పవిత్రమైంది. అయితే పలు కారణాల వల్ల అమ్మాయిలకు వివాహం ఆలస్యం అవుతుంది. మంచి సంబంధాలు రాకపోవడం .. మంచి...
భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. ఈ నెల అంటే ఆగస్టు 22న ఈ పండుగను జరుపుకొంటాం. ఈ పండుగ ప్రత్యేకతలు పరిశీలిస్తే… గణములు అంటే శక్తులు (సూక్ష్మ చైతన్య కణాలు) వాటిని పాలించేవాడు...
భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత. ప్రతి దానిలోఆరోగ్యరహస్యాలు ఇమిడి ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటు చేయబడిందే వినాయక చవితి పండుగ. విశేష రూపం గలవాడు కనుక వినాయకుడు అనే పేరు వచ్చింది....
శ్రీశైలం.. ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో రెండది. దట్టమైన నల్లమల అడువల మద్యలో నుంచి వెళ్తే మనకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వస్తుంది. శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండు ఉన్న పరమపవిత్ర క్షేత్రం ఇదిజ. అయితే ఇక్కడ శివపార్వతులను మల్లికార్జున, భ్రమరాంబలుగా ఆరాధిస్తారు. అయితే ఈస్వామి దర్శనానికి వస్తే తప్పక ముందు స్వామి పుత్రుడు గణపతిని దర్శించుకోవాలి. ఆయన సాక్ష్యం తప్పనిసరి....
శ్రావణమాసఅమావాస్యను.. పోలాల అమావాస్యఅంటారు. అమావాస్యను పండుగలా జరుపుకోవడం దక్షిణ రాష్ట్రాలలో అనాదిగా ఉంది. శ్రావణ మాసం అమావాస్య ను పోలేరమ్మ పండగగా కూడా జరుపుకొంటారు. పూర్వం నుంచి మనకు ఎన్నో పర్వదినాలు, పండుగలు ఉండేవి. అవన్నీ మన సంస్కృతికి, సంప్రదాయాలకి అద్దం పట్టేవిగా ఉండేవి. అప్పట్లో ఊరు ఊరంతా కలిసి చేసుకునేవారు. ఇప్పుడు మ్యుఖ్యమైన పండగలకి...
శ్రావణమాసం అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. ఈరోజు అనేక ప్రాంతాలలో పశువులను, చెట్లను, పాడిని పూజిస్తారు. అయితే ఈ రోజు కొందరు వ్రతం కూడా చేసుకుంటారు.. ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ...
మనిషి జీవితానికి కావల్సిందల్లా ఇచ్ఛాశక్తి. అంటే విల్ పవర్ అని నేడు పిలుస్తున్నాం. సనాతన ధర్మంలో ఇచ్చాశక్తి అంటే శ్రీ లక్ష్మీదేవి ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు.. ముఖ్యంగా అనుకున్న పనులు సకాలంలో...
ప్రపంచంలో ఏ సంప్రదాయానికి లేని అనేక రకాల ప్రత్యేకతలు సనాతన ధర్మంలో ఉన్నాయి. వాటిలో బొట్టు ప్రధానమైంది. బొట్టు పెట్టుకున్నారు అంటే చాలు.. కర్మ సిద్ధాంతాన్ని, సనాతన ధర్మాన్ని పాటించేవారని గుర్తు పట్టవచ్చు.. ...
పిల్లకు చదువు చాలా ముఖ్యం. ప్రతి తల్లిదండ్రులు కోరకునేది తమ పిల్లలు విద్యలో బాగారాణించాలని. దానికోసం వారు పడే కష్టాలు వర్ణనాతీతం. అయితే విద్య కానీ క్రీడలు కానీ మరేరకమైన దానిలోనైనా రాణించాలంటే కృషితోపాటు...
దుష్టసంహరణ.. శిష్టరక్షణ విష్ణుభగవానుడి బాధ్యత. ఆయన స్థితికారుడు కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా అవతరాలను ఎత్తి భక్తులను కాపాడటం ఆయన చేస్తూ ఉంటాడు. శ్లోకం: వేదనుద్దరతే జగన్నివహతే భూగోలముద్విభ్రతే దైత్యం ధారయతే బలిం చలయతే క్షత్ర...
హిందు మతంలో పూజలు అనేవి నిత్యం చేస్తారు. వీటిలో అనేక ఆచారాలు. ఏదేవుడికి పూజ చేసినా సరే వారికి ఆయా రకాల పుష్పాలను సమర్పించడం సాధారణం. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..?...
మానవుల జీవితం ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలియదు. నిత్యం ఏదో ఒక బాధ, ప్రమాదం ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో ఎవరు ఊహించలేం. అయితే వీటన్నింటి నుంచి రక్షించుకోవడానికి మన పూర్వీకులు అనేక...
గురువారం బాబా చరిత్ర కానీ ఆయన జీవితగాథలోని కొన్ని ముఖ్యమైన ఘటనలు కానీ గుర్తుచేసుకుంటే శుభఫలితాలు కలుగుతాయి. అటువంటి వాటిలో ప్రధానమైంది గోధుమల ఘటన… షిర్డీ సాయిబాబా తన దేహాన్ని నడపడం కోసం, దేహానికి...
భారత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముందు భూమి పూజ చేశారు.ఇప్పటికే మీడియా.. సోషల్ మీడియా అంతటా రామ నామస్మరణను జపిస్తున్నాయి. ప్రస్తుతం భారతీయులంతా అయోధ్యపైనే ఫోకస్ పెట్టారు.అయితే అయోధ్యలో...
సనాతన ధర్మంలో అనేక అవతరాలు, వాటికి సంబంధించి అనేక పర్వదినాలు. వాటిలో శివరాత్రి శివునికి, నవరాత్రి అమ్మవారికి, రామనవమి శ్రీరామ చంద్రునికి, స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి మనం చూస్తూ ఉన్నాము. కానీ కృష్ణాష్టమి...
శ్రీకృష్ణావతారం సంపూర్ణ అవతారం. ఆయన నామ స్మరణ జన్మరాహిత్యాన్నిస్తుంది. ఆయన భక్తులు అనంతం. ఆయన నామమే పారవశ్యానికి ప్రతీక. అందులో ఆయన పుట్టిన రోజు సకలలోకాలకు పండుగే. ఈరోజు భక్తులు పఠించాల్సిన ముఖ్యమైన స్తోత్రాలు...
శ్రీకృష్ణాష్టమి అంటే చాలు చిన్నపెద్ద అందరికీ పెద్ద పండుగ, చిన్ననయ్య పాద ముద్రలతో ప్రారంభించి రాత్రి ఊయలలో ఆయన జన్మదిన సంబురాలు చేసే వరకు అంతా శోభాయమానం. అయితే ఈ రోజు స్వామిని ఆరాధిస్తే...
మహాభారతం అంటే పాండవులు, కౌరవులు అని అనుకుంటారు. కానీ నిజానికి భగవంతుడు శ్రీకృష్ణావతారం ఎత్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తారు. ఈక్రమంలో ఆయన పాండువులు, కౌరవుల పాత్రలను సృష్టించి మహాభారతాన్ని ఆయన లీలా విన్యాసంతో నడిపిస్తాడు,...
శ్రీకృష్ణుడి ప్రతీ లీల అద్భుతం. చిన్నపిల్లవాడి నుంచి సాగిన ఆయన లీలామృతంలో విద్యాభాస్యంలో మరింత స్పష్టంగా కన్పిస్తుంది. అల్లరిగా ఆటపాటలతో గడిపే కృష్ణబలరాములకు విద్యాభ్యాసం జరిపించాలనుకుంటాడు నందుడు. సాందీపని మహర్షి గురుకులంలో చేరుస్తాడు. కృష్ణబలరాములు...
సనాతన ధర్మంలో అనేక రహస్యాలు. ప్రతిరోజు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి అనేక మార్గాలను చూపించారు. వాటిలో ప్రధానంగా మనస్సును అదుపులో పెట్టుకోని ఇంద్రియ నిగ్రహంతో జీవిస్తే ఆనందం, దీర్ఘాయుష్షు లభిస్తాయి. వీటికోసం నిత్యం పఠించాల్సిన...
సిలికాన్వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఆశ్చర్యపరిచే మిస్టరీలు చాలా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇక్కడ బయటపడిన 7 వేల సంవత్సరాల నాటి నంది తీర్ధంలో నంది నోటి నుంచి నిరంతరం నీరు...
500 ఏండ్ల పోరాటం పూర్తయింది. అందరి అనుమతితో ఎట్టుకేలకు రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అయితే దేవాలయం చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మూడోదేవాలయంగా ఇది రికార్డు సృష్టించనుంది. ఈ ఆలయ విశేషాలు...
అయోధ్యలో పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆటో రిక్షాల ద్వారా ఇక్కడి ప్రధాన ఆలయాలను, మందిరాలను, రామజన్మభూమిని, ఇతర పర్యాటక ప్రాంతాలను హాయిగా సందర్శించి రావచ్చు. సరయూ నది, రామజన్మభూమి ఆలయం...
ఆయోధ్య రామమందిరం… ఆధ్యాత్మిక నగరంలో అంతా వివాదాస్పదం. కోర్టులు, కేసులు, వివాదాలు.. చివరకు ఎట్టకేలకు అందరినీ ఒప్పించి భారత సుప్రీంకోర్టు సామరస్య పూర్వకంగా రామమందిర నిర్మాణానికి అనుమతిచ్చింది. ఆగస్టు 5న శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో...
తిరుమల అంటే చాలు అందరికీ గుర్తుకువచ్చేది శ్రీవారు. తిరుమల కొండ పాదభాగన వెలిసిన శివుడే కపిలేశ్వరుడు. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం…తిరుమల తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీవేంకటేశ్వరుని ఆలయంతోబాటు...
శ్రీమహావిష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ….శిష్ట రక్షణ కోసం ఆయన ఆయా కాలాలలో ఆయా అవతారాలను ఎత్తారు. ముఖ్యమైన వాటిలో నారసింహ అవతారం ఒకటి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వామి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు.కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో...
శుక్రవారం.. అందులో శ్రావణమాసం. ఈ రోజు ఈ వర్ణన చదివితే చాలు తప్పక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అన్ని శుభాలే జరుగుతాయి. దీనికి కావల్సింది చిత్తశుద్ధి, భక్తి, విశ్వాసం. ఆ వర్ణన పెద్దలు, పండితులు...
జూలై 31 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ప్రతీ ఏటా శ్రావణమాసం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు. అష్టైశ్వర్యాల్ని ప్రసాదించే వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఎంతో విశిష్టమైన వ్రతం. వరలక్ష్మి వ్రతం...
శుక్రవారం గణపతి ఆరాధనకు ప్రధానమైన రోజుల్లో ఒకటి. సకల కార్య విఘ్ననాశకుడు, సకల కార్యజయాలకు మూలం అయిన శ్రీ వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే అన్ని పనులు సాఫీగా సాగిపోతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అత్యంత...
కలియుగం అంటే చాలు అందరికీ భయం. మహాభారత యుద్ధం తర్వాత కొన్ని ఏండ్లకు కలియుగం ప్రారంభమైంది. ఈ యుగ విశేషాల గురించి తెలుసుకుందాం.. కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని...
పురాణం.. అనేక దేవతామూర్తులు, రాక్షసులకు సంబంధించిన గాథలు. వీటిలో అనేక ఆసక్తి కథలు, ఆలోచించాల్సిన రహస్యాలు ఉన్నాయి. అయితే పండితుల వాదన ప్రకారం పురాణాలలో అనేక కల్పితాలు మధ్యకాలంలో సంభవించాయని అంటారు. ...
సోమకాసురుడు వేదాలను దొంగలిస్తే ఆ రాక్షసుడి నుంచి వాటిని రక్షించి అందించిన అవతరామే మత్స్యావతారం. ఆ అవతార రూపమే శ్రీవేదనారాయణస్వామి. ఈ స్వామి దేవాలయాలు చాలా అరుదు. ఆ స్వామి దేవాలయం ఎక్కడుంది...
శివోహం.. శివుడు అంటే సర్వమంగళకారకుడు. అరోగ్యం, ఐశ్యర్యం అయన అనుగ్రహం అంటారు పండితులు. స్వామి ధనికుడు, పేద తేడాలేకుండా అందరినీ అనుగ్రహించే భోళా శకంరుడు. ఆయకు చెంబునీళ్లు, చిటికెడు భస్మం చాలు...
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దేవాలయంలో జూలై 31న వర్చువల్ విధానంలో వ్రతం తిరుమల తిరుపతి అంటే తెలియని వారు ఉండరు. తిరుపతిలోని సాక్షాత్తు శ్రీలక్ష్మీ స్వరూపమైన శ్రీపపద్మావతి దేవాలయంలోని శ్రీలక్ష్మీ దేవి ఆలయంలో ఈనెల...
శ్రావణమాసం అంటే పండుగల నిలయం. మంగళగౌరీ, వరలక్ష్మీ, గోకులాష్టమి, పౌర్ణమి ఇలా అనేక పండుగలు. పూజలు, వ్రతాలు ఒక ఎత్తుయితే పిండి వంటలు మరో ఎత్తు. వీటి గురించి తెలుసుకుందాం…. ప్రస్తుతం శ్రావణం వచ్చింది. ఇక ఈ నెల అంతా సందడే సందడిగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభంలో అనేక రోగాలు వ్యాపిస్తుంటాయి. అవసరమైన రోగ నిరోధక శక్తి ఈ శ్రావణ మాసం ద్వారా లభిస్తుందని కొంతమంది అంటుంటారు. పండుగల ద్వారా వండే వంటల ద్వారా ఆరోగ్యం రహస్యం దాగి ఉందని అంటున్నారు. వరలక్ష్మీ వ్రతం, ఇతర నోమాలు, వ్రతాలు ఆచరిస్తుంటారు. ఈ కాలంలో లభించే పండ్లు, వివిధ పుష్పాలు నివేదిస్తారు. ఈ సందర్భంగా వివిధ రకాలైన ప్రసాదాలు చేస్తుంటారు. ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారని వెల్లడిస్తున్నారు....
తెలుగు మాసాలలో ఐదోమాసం. దక్షిణాయనంలో వచ్చే పవిత్రమాసాలలో తొలి మాసం శ్రావణమాసం. ఈమాసంలో శ్రవణానక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. లక్ష్మీ, విష్ణువులతోపాటు మహాదేవుడు శివుడికి ఈ మాసం ప్రతీకరం....
మాసాలలో ఎక్కువ శుభకార్యాలు ఆచరించే మాసం శ్రావణమాసం. ఈ మాసమంతా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ముఖ్యంగా కొత్తగా పెండ్లయిన మహిళలు ఆచరించే వ్రతం మంగళగౌరీ వ్రతం. ఈ మాసంలో వచ్చే మంగళవారాలలో దీన్ని...