ప్రొద్దుటూరు: మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటి సోదాలు జరిగాయి. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐటి అధికారులు తనిఖీలు చేశారు. సుధాకర్ యాదవ్ ఇంటి నుంచి...
హైదరాబాద్: వైసిపిలో చేరిన దగ్గర నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ సినీ నటుడు మోహన్బాబు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్...
అమరావతి: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఝలకిచ్చింది. ఈ రోజు చిత్ర విడుదలపై హైకోర్టు ఏదో ఒక తీర్పు ఇస్తుందని దర్శక నిర్మాతలు ఉదయం నుంచి...
అనంతపురం, ఏప్రిల్ 3: కొద్ది రోజులలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ స్థానంపై తమ పట్టు నిలుపుకునేందుకు సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి ప్రయత్నిస్తున్నారు. పత్యక్ష రాజకీయాలకు స్వస్తిపలికిన జెసి దివాకరరెడ్డి ఈ...
అమరావతి: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒక వైపు టిడిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలను వివరిస్తున్నారు. మరోవైపు వైసిపి అధినేత జగన్, ప్రధాని మోది, తెలంగాణ...
అల్లు అర్జున్ తనయుడు అయాన్కి గిఫ్ట్ రావడం.. బన్నికి షాక్ తగలడం ఒకేసారి జరిగాయి. ఇంతకు ఈ రెండు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా! బన్ని తండ్రి అల్లు అరవింద్. వివరాల్లోకెళ్తే.. బన్ని తనయుడు...
`ఇస్మార్ట్ శంకర్`గా మొన్నటి వరకు టాకీ పార్ట్తో బిజీగా ఉన్న హీరో రామ్ ఇప్పుడు ఆడి పాడుతున్నాడు. రామ్ హీరోగా పూరి డైరెక్షన్లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా...
అమరావతి: ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్నదాతా సుఖీభవ నిధులు విడుదల అవుతాయా లేదా అన్న సందేహంతో ఉన్న రైతులకు శుభవార్త. అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాజాలో జమ చేసింది. ఇప్పటికే...
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ఇంకొద్ది రోజులు మాత్రమే గడువు ఉన్న తరుణంలో హడావుడిగా నమో టివిని ప్రారంభించటంపై వివరణ కోరుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ...
విశాఖపట్నం, ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్తతరం నాయకుడిని కోరుకుంటున్నారని బిఎస్పి అధినేత్రి మాయావతి అన్నారు. తమ కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని మాయావతి పేర్కొన్నారు. విశాఖపట్నంలో బుధవారం...
సత్తెనపల్లి: దేశ వ్యాప్తంగా జిఎస్టి ఉంటే సత్తెనపల్లిలో కెఎస్టి (కోడెల సర్వీస్ టాక్స్) ఉందని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు కుటుంబం ఇక్కడ అవినీతి రాజ్యమేలుతోందని జగన్ దుయ్యబట్టారు. గుంటూరు...
2004లో `కౌన్ హో గయా నా` సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పంజాబీ సొగసరి కాజల్ అగర్వాల్ ..ఉత్తరాదిన అవకాశాలు రాకపోవడంతో 2007లో తేజ డైరెక్ట్ చేసిన `లక్ష్మీ కల్యాణం`తో తెలుగులో హీరోయిన్గా...
బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ అనోన్యంగా ఉంటే అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ మాత్రం .. వీళ్లిద్దరూ పెళ్లి అయిన...
విజయవాడ, ఏప్రిల్ 3: ఈ ఎన్నికల్లో ప్రజలు అందరూ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఎసి వేసుకోవాలని (వైసిపిని ఓడించాలని) ప్రకటించిన దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ శత్రుపీడ, సంకల్పసిద్ధి,...
మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ `ఎఫ్ 2` సక్సెస్ తర్వాత రెండు సినిమాలు చేయడానికి అంగీకరించారు. అందులో ఒకటి తమిళ చిత్రం `జిగర్ తండా` రీమేక్ `వాల్మీకి`. కాగా రెండో సినిమా కిరణ్...
అమరావతి, ఏప్రిల్ 3: ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే జనసేన కూడా అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు పలు వరాలతో కూడిన మానిఫెస్టోను విడుదల చేసింది.దేశంలోని ఇతర రాష్ట్రాలకు...
భర్త విజయ్ నుండి విడిపోయిన అమలాపాల్ ఇప్పుడు గ్లామర్ పాత్రల కంటే వైవిధ్యమైన పాత్రలను చేయడానికే ఆసక్తిని చూపిస్తున్నారు. గత ఏడాది క్రైమ్ థ్రిల్లర్ `రాక్షసన్` సినిమాలో నటించి .. ఆ సినిమా విజయంలో...
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశాడు. అసలైన ఎన్టిఆర్ అభిమానులుక విజ్ఞప్తి, లక్ష్మీస్ ఎన్టిఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర చూసిన తరువాత నిజాయితీపరులైన, అసలైన ఎన్టిఆర్ అభిమానులంతా ఓటు వేయాలని...
అమరావతి, ఏప్రిల్ 2: ఎన్నికలు జరుగుతున్న వేళ టిడిపి కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడి కంపెనీకి చెందిన పలు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. టిడిపి రాజ్యసభ...
వరంగల్: ప్రధాని కావాలనే కోరిక తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ స్పష్టం చేశారు. ప్రధాని ఎవరైనా ప్రజల అభీష్టం నెరవేరాలనేదే తన ఆకాంక్ష అని కేసిఆర్ చెప్పారు. మంగళవారం వరంగల్లోని అజాంజాహీ మిల్లు...
నేటి తరం స్టార్ హీరోలైన మహేష్, ఎన్టీఆర్, చరణ్లతో జత కట్టిన సమంత ఇప్పటి వరకు జోడి కట్టని స్టార్ హీరో ఒకరున్నారు. ఆయనెవరో కాదు.. యంగ్ రెబల్స్టార్ ప్రభాస్. ఈ అరున్నర అడుగుల...
ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖరారు చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై మోహన్బాబు స్పందించారు....
హైదరాబాద్: నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ను వాయిదా వేయాలని కోరుతూ ఆ స్థానానికి నామినేషన్ వేసిన పసుపు, జొన్న రైతులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలిని కలిశారు. పోలింగ్ను 10 నుంచి...
సినీ నటి ఊర్వశి రౌతెలా గురించి ఓ ఆంగ్ల పత్రిక రాసిన వార్త ఆమె దృష్టికి వెళ్లింది. ట్విట్టర్ వేదికగా ఈ హీరోయిన్ ఆ పత్రికపై మాటల తూటాలను పేల్చింది ఊర్వశి రౌతెలా. దేశంలో...
జమ్ము: పాకిస్తాన్ సైనికులు సోమవారం జరిపిన కాాల్పుల్ల ముగ్గురు భారత పౌరులు మృతి చెందిన నేపథ్యంలో పాకిస్థాన్కు భారత్ సైనికులు గట్టిగా బుద్ది చెప్పాలని భావించారు. సరిహద్దుల వద్ద తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని...
విశాఖపట్నం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఎస్పి అధినేత్రి మాయావతి రాష్ట్రానికి చేరుకున్నారు. మంగళవారం విశాఖపట్నం చేరుకున్న మాయావతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానం పలికారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాయావతి కాన్వాయ్...
అనకాపల్లి, ఏప్రిల్ 2 : విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటరీ సీటు బరిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తలబడుతున్నారు. ఈ పార్లమెంటరీ సీటును మాజీ ఎంపి కొణతాల రామకృష్ణకు కేటాయించాలన్న ఉద్దేశంతో చివరి...
విజయనగరం : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్పి ఠాకూర్ వాహనాన్ని సైతం ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు మగళవారం తనిఖీ చేశారు. ఎస్కోట...
వరుస సినిమాలతో ఖాళీ లేకుండా కెరీర్ను ప్లాన్ చేసుకుంటోన్న నాని ఈ నెల 19న జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరో వైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `గ్యాంగ్ లీడర్`...
ఢిల్లీ: ఫేస్బుక్,వాట్సాప్లు ఫేక్ న్యూస్కు అడ్డాగా మారాయి. ముఖ్యంగా ఎన్నికలు వచ్చాయంటే ఈ మాధ్యమాలలో ఫేక్ న్యూస్ విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈ నేథ్యంలో ఫేక్ న్యూస్కు అడ్డుకట్ట వేసేందుకు ఫేస్బుక్, వాట్సాప్లు కసరత్తు ముమ్మరం...
నేను ‘యాదృఛ్ఛిక రాజకీయవేత్త’ (Accidental Politician) అయ్యాక ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. నేను ఎప్పుడూ కూడా రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నవాడినే. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు పార్లమెంట్ ఎన్నికలలో పోటి చెయ్యాలి అని...
హైదరాబాద్, ఏప్రిల్ 2: చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీనటుడు, ఇటీవలే వైసిపిలో చేరిన మంచు మోహన్బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి కోర్టులో...
ఢిల్లీ: దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో హమ్ నిభాయేంగే పేరుతో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రాహుల్ గాంధీ విడుదల చేశారు. ఈ...
బాలీవుడ్ ప్రేమ జంటలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్కి జోనస్ను పెళ్లి చేసుకుంటే రణవీర్ సింగ్ దీపికా పదుకొనెను ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రణభీర్ కపూర్, అలియా భట్...
నంద్యాల, ఎప్రిల్ 2 : కొద్ది రోజులలో జరగనున్న ఎన్నికలలో కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ సీట్ను ముక్కోణపు పోటీలో ఎవరు కైవసం చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పార్లమెంట్ సీటు పరిధిలో...
మహేష్ `మహర్షి` చిత్రంతో మే 9న సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా నటించిన 25వ చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకుడు....
రాక్ స్టార్ మీద మీటూ ఆరోపణలు మెక్సికో సిటీ: మెక్సికన్ రాక్ బ్యాండ్ బోటెలిటా డీ జెరెజ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాక్ స్టార్ అర్మాండో వెగా గిల్ (64) ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక బాలికను...
భారతీయ ఎశాట్ పరీక్ష ఫలితం ఇది దారుణాతి దారుణమన్న నాసా వాషింగ్టన్: భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి వల్ల అంతరిక్షంలో 400 ముక్కల చెత్త ఏర్పడిందని నాసా తెలిపింది. దీనివల్ల ఇంటర్నేషనల్ స్పేస్...
స్మార్ట్ సిటీల కోసం ఇది అవసరం అమలు చేస్తానన్న రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మేయర్లకు ఇక ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్...
వరుసగా పేజీలు తీసేస్తున్న ఫేస్ బుక్ ఇప్పటికే 700 కాంగ్రెస్ పేజీల తొలగింపు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రక్షాళన మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న...
కమిషనర్ల మీద ఫిర్యాదులపై విచారణాధికారం అధికారం కావాలని కోరుతున్న కేంద్రప్రభుత్వం కుదరదని చెబుతున్న సమాచారహక్కు చట్టం న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవస్థల ధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. సమాచార...
మోదీ విజయానికి కళ్యాణ్ సింగ్ పిలుపు అది ఉల్లంఘనేనన్న ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావాల్సిందేనంటూ రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. అది...
జర్నలిస్టు జమాల్ ఖషొగ్గీ పిల్లలకు ఇళ్లు, డబ్బు రియాద్: సౌదీ అరేబియాలో మరణించిన జర్నలిస్టు జమాల్ ఖషొగ్గీ పిల్లలకు కోట్లాది రూపయాలు విలువ చేసే ఇళ్లు ఇచ్చారు. దాంతో పాటు తండ్రిని చంపినందుకు ప్రతి...