జైపూర్: చూడగానే ముద్దొచ్చే చిన్న పిల్లల ప్రకటనలతో అందరినీ ఆకర్షించే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూలలో కేన్సర్ కలగజేసే రసాయనాలు ఉన్నాయట. రెండు బ్యాచ్ ల షాంపూలను రాజస్థాన్ లో పరీక్షించగా వాటిలో...
ఈసీకి ఆప్, కాంగ్రెస్ పార్టీల ఫిర్యాదు న్యూఢిల్లీ: ‘నమో టీవీ’పై కాంగ్రెస్, ఆప్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగాలు, కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన విజయాలు ప్రసారం...
మూడు చిత్రాలు కలిసి జంటగా నటించిన నాగచైతన్య, సమంత తర్వాత పెళ్లి చేసుకుని రియల్ లైఫ్ జంటగా మారారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం `మజిలీ` ఏప్రిల్ 5న విడుదలవుతుంది. పెళ్లి...
టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో..ఉపయోగం ఎంత ఉంటుందో, నష్టం కూడా అంతే ఉంటుంది. కంప్యూటర్ను హ్యాక్ చేసి ఎదుటివారిని బెదిరిస్తుంటారు. ఆ నష్టం ఎంతంటే ఎదుటివారు ప్రాణాలు తీసుకునేంతగా. అలాగే రీసెంట్ టైమ్స్లో...
కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `మన్మథుడు 2`. గత వారం షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై...
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ కొత్త చిత్రం `దబాంగ్ 3` చిత్రీకరణను ప్రారంభించాడు. సల్మాన్ కెరీర్లో దబాంగ్ సీక్వెల్స్కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సీక్వెల్స్లో ఇప్పటి వరకు రూపొందిన `దబాంగ్`, `దబాంగ్ 2`...
నేడు రాజకీయాలు కొనసాగించడానికీ, మలుపు తిప్పడానికీ ప్రధాన మార్గం న్యూస్ టెలివిజన్. ప్రస్తుతం టెలివిజన్ లేని రాజకీయరంగాన్ని ఊహించలేం. పాతికముప్ఫయి సంవత్సరాల కింద పాశ్చాత్య దేశాల్లో ఎన్నికల వేళ పార్టీ నాయకులు టెలివిజన్లో ప్రసంగిస్తారు,...
వైవిధ్యమైన చిత్రాలు చేయడంలో హీరో ధనుష్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు ధనుష్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో (ఇంకా టైటిల్ పెట్టలేదు) కాగా… మరో చిత్రం వెట్రిమారన్...
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమపక్షులు తర్వలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు బాలీవుడ్లో వినపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో వీరిద్దరికీ సంబంధించిన...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న 687 ఫేస్బుక్ పేజీలను తొలగించినట్లు ఫేస్బుక్ ప్రకటించింది. కలిసికట్టుగా దొంగదారి ధోరణి (coordinated inauthentic behaviour)లో వ్యవహరిస్తున్నందుకు ఆ పేజీలను తొలగించాల్సివచ్చిందని ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ...
ఢిల్లీ: ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీ లిప్స్టిక్ గురించి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తావించడం కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేదికి ఆగ్రహం తెప్పించింది. ఆలోచనలు మారితేనే దేశం మారుతుందనీ,...
అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఎస్పి అధినేత్రి మాయావతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె పలు సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన...
విశాఖ, ఏప్రిల్ 1: ‘నా పేరు వివి లక్ష్మీనారాయణ, ఈవిఎంలో సీరియల్ నెం.7లో గాజు గ్లాస్ గుర్తుకు ఎదురుగా ఉంటుంది’ అంటూ విశాఖ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ ఓటర్లకు వివరంగా చెబుతున్నారు. ఆయన సిబిఐ...
రాజమహేంద్రవరం, ఎప్రిల్ 1: పోలవరం ప్రాజెక్టు నిధులను ఇక్కడి టిడిపి ప్రభుత్వం ఎటిఎంగా వాడుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోది విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి లాభం కలుగుతుందని మోది ప్రశ్నించారు....
హైదరాబాద్: ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనంపై టిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా గురించి ఒక ప్రముఖ మీడియా...
నందమూరి కల్యాణ్ రామ్ `118`తో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వేణు మల్లిడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తుగ్లక్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాకుసంబంధించిన ప్రీ...
కాకినాడ, ఎప్రిల్ 1: కాకినాడ పార్లమెంట్ సీటు పరిధిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నప్పటికీ ప్రధానమైన...
ఢిల్లీ: ఆంధ్రప్రేదేశ్లో మళ్ళీ టిడిపిదే అధికారమని లోక్నీతి-సిఎస్డిఎస్ సర్వేలో వెల్లడయినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో నిజంలేదని లోక్నీతి-సిఎస్డిఎస్ సంస్థ వెల్లడించినది. ‘తాము ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఆదివారం రాత్రి 10 గంటల 10 నిమిషాల సమయంలో ఢిల్లీలో...
న్యూఢిల్లీ: తన పేరు ముందు చౌకీదార్ అని తగిలించుకున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. ఓ వ్యక్తి ఎంతలా తిట్టినా రెచ్చిపోకుండా చాలా సౌమ్యంగా సమాధానమిచ్చారు. తన పాస్ పోర్టు రావడం లేదని,...
న్యూఢిల్లీ: ఒక్కసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే చాలు… ఇక ఆదాయానికి లోటుండదని అంటారు. ఆ సంగతేమో గానీ, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరిలో అత్యధిక ఆదాయం ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎంపీలకేనట. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న...
నేచురల్ స్టార్ నాని ఈ నెల 19న `జెర్సీ` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ అంతా అయిన తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `గ్యాంగ్లీడర్` సినిమా షూటింగ్లో పాల్గొంటాడు....
అమరావతి, ఎప్రిల్ 1: చంద్రబాబు అన్నట్లు జగన్మోహనరెడ్డికి నమ్ముకున్నవారిని వెన్నుపోటు పొడిచే విషయంలో మాత్రం అనుభవం లేదని ప్రముఖ సినీనటుడు మోహన్బాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయాన్ని...
ఢిల్లీ: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలను ఆంధ్రప్రదేశ్లో నిలిపివేయడంపై చిత్ర నిర్మాత రాకేశ్రెడ్డి సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన...
ఢిల్లీ: ఈవిఎంలతో పాటు 50 శాతం వివిప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన కౌంటర్ అఫడివిట్పై పిటిషనర్...
`మహర్షి`గా సూపర్స్టార్ మహేష్ మే 9న థియేటర్స్లో సందడి చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రెండు పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ రెండు పాటలను ఏప్రిల్...
`లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రం తర్వాత తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళపై సినిమా తీస్తానని.. ఆ సినిమా పేరు `శశికళ` అని ఇది వరకే వర్మ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో...
అమరావతి, ఎప్రిల్ 1: వైసిపికి ఎన్నికల ప్రచారం నిర్వహించి సహకారం అందించేందు సినీనటులు ఒక్కరొక్కరుగా సిద్దం అవుతున్నారు. హాస్యనటుడు ఆలీ, ప్రముఖ నటి జయప్రద, మరో నటుడు రాజా తదితరులు ఇప్పటికే వైసిపి తరపున...
గువాహటి: అసోం పోలీసుల నిబద్ధతను సోషల్ మీడియాలో అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ పోలీసుకు సెల్యూట్ చేయాల్సిందేనంటూ రీట్వీట్లతో అదరగొడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర రాజధాని గువాహటి నగరంలో భారీ ఎత్తున వర్షం పడుతోంది. ట్రాఫిక్...
సంబిత్ పాత్రా వీడియోపై గందరగోళం ఉజ్వల పథకం అమలుపై ప్రశ్నలు పూరి: బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రా ట్వీట్ చేసిన వీడియో గందరగోళం సృష్టిస్తోంది. దారిద్ర్యానికి దిగువన ఉన్న గ్రామీణ కుటుంబాల ఉచితంగా గ్యాస్...
లండన్: పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా తెగ సంబరపడుతున్నారు. తన ఆస్తులలో రూ. 14వేల కోట్ల విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నానని సాక్షాత్తు ప్రధానమంత్రే చెప్పారంటూ మాల్యా అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం...