NewsOrbit

Tag : tirumala

టాప్ స్టోరీస్

విహారం లేని వేసవి…

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా లాక్ డౌన్ ముగిసిపోతుంది. వేసవి సెలవులలో విహార యాత్రలకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్న వారి కలలు కల్లలు అయ్యాయి. ప్రతి ఏటా వేసవి సెలవులలో వేలాది మంది...
గ్యాలరీ

తిరుమలలో అల్లు అర్జున్ ఫ్యామిలీ

anjaneyulu ram
 ...
టాప్ స్టోరీస్

శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి సంబంధించిన కొన్ని కీలకమైన ఆర్జిత సేవలు రద్దుకు పాలవర్గం నిర్ణయం తీసుకోనున్నది. బింబ పరిరక్షణకు వసంతోత్సవాలు, విశేష పూజ, కలశాభిషేకం సేవలు రద్దు...
న్యూస్

తిరుమలలో అగ్నిప్రమాదం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీపోటులో అగ్నిప్రమాదం సంభవించింది. లడ్డూ బుందీ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బూందీ...
టాప్ స్టోరీస్

‘మత మార్పిళ్లపై నోరు మెదపరేం!?’

sharma somaraju
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్‌లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
న్యూస్

ఇకపై టిటిడి సొమ్ము జాతీయ బ్యాంకుల్లోనే..!

sharma somaraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం...
టాప్ స్టోరీస్

తిరుపతిలో మద్యం బంద్ సబబేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రెండు రోజుల క్రితం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) పాలకమండలి సమావేశంలో ఒక ఆసక్తికరమైన తీర్మానం చేశారు. తిరుపతి నగరంలో కూడా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని ప్రభుత్వాన్ని...
న్యూస్

కొలువుతీరిన టిటిడి నూతన పాలకమండలి

sharma somaraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి సోమవారం కొలువుదీరింది. టిటిడి నూతన పాలకమండలిలో 29 సభ్యులతో పాటు ఎడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు...
న్యూస్

‘తిరుపతికి ఉగ్ర హెచ్చరికలు లేవు’

sharma somaraju
తిరుపతి: తిరుపతి, తిరుమలకు ఉగ్రవాద హెచ్చరికలు లేవనీ, భక్తులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్‌పి అన్బురాజన్ తెలిపారు. తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎస్‌పి అన్బురాజన్ మీడియా...
టాప్ స్టోరీస్

అన్యమత ప్రచారంపై సీఎస్ సీరియస్

Mahesh
అమరావతిః తిరుమలలో కలకలం రేపిన అన్యమత ప్రచారంపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీరియస్ అయ్యారు. తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం దారుణమైన చర్య అని అన్నారు. టికెట్ల వెనుక అన్యమత ప్రచారం...
టాప్ స్టోరీస్

తిరుపతిలో రెడ్ అలర్ట్

Mahesh
తిరుపతిః తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా హెచ్చరికలతో తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రేణిగుంట మొదలుకుని చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను...
టాప్ స్టోరీస్

టార్గెట్ జగన్..బీజేపీ సరికొత్త వ్యూహం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో బీజేపీ టార్గెట్ 2024గా ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.  ఇప్పటికే తెలంగాణలో బలం పుంజుకున్న బీజేపీ..తాజాగా ఏపీలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీని బలహీన పరిచి..తమ...
టాప్ స్టోరీస్

‘సామాన్య భక్తులకే ప్రాధాన్యం’

sharma somaraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఎల్ -1,2,3 కేటగిరిల విఐపి...
న్యూస్

వివాదాస్పద నిర్ణయాలను సమీక్షిస్తాం

sharma somaraju
తిరుమల: హిందూ సంప్రదాయాలను కాపాడుతూ, భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి చైర్మన్‌గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి నేడు కాలినడకన...
న్యూస్

శ్రీవారి సేవలో జగన్

sharma somaraju
  తిరుమల: రేపు నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రికే...
న్యూస్

కడపకు రేపు

sharma somaraju
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. నేడు కడప జిల్లా పులివెందులకు వెళ్లి తండ్రి దివంగత సిఎం  వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన...
టాప్ స్టోరీస్

అతిధి మర్యాదలు అదుర్స్

sharma somaraju
తిరుమల: నిన్న తిరుమల చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు సోమవారం విఐపి బ్రేక్ దర్శన సమయంలో మహద్వారం గుండా ప్రవేశించి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి కార్యనిర్వహణ...
రాజ‌కీయాలు

‘కుట్ర రాజకీయాలు’

sharma somaraju
తిరుమల: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) సమీక్షలు నిర్వహిస్తున్నారనీ. ఆంధ్రప్రదేశ్‌పై ఈసి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని డిప్యూటి ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకుని...
న్యూస్

సీఎంపై కేసు పెడతా, ప్రభుత్వ మార్పు కోసం యాగం: స్వరూపానందేంద్ర

Siva Prasad
గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పాలన వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అన్యాక్రాంతమైన...
న్యూస్ రాజ‌కీయాలు

సీఎం రమేష్ గుండు చేయించుకున్నారు

sharma somaraju
తిరుమల, డిసెంబర్ 31: తన చిరకాల వాంఛ నెరవేరడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం ఆయన శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండపైకి వచ్చి...
న్యూస్

ఏపీకి వచ్చే నైతిక హక్కు మోదీకి లేదు – గంటా

sharma somaraju
తిరుపతి, డిసెంబర్ 25: గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏపీకి వచ్చే నైతికహక్కు ప్రధాని నరేంద్ర మోదీకి లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.   మంగళవారం ఆయన వీఐపీ దర్శన ప్రారంభ...