Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కోసం పిఠాపురంలో ఇప్పటికే నాగబాబు, జానీ మాస్టర్, హైపర్ ఆది,...
JD Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన...
YSRCP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అసంతృప్తులు పార్టీని వీడుతున్నారు. ప్రధాన రాజకీయ పక్షాల్లోని అసంతృప్తులు ప్రత్యర్ధి పార్టీల్లో చేరిపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత వైసీపీకి గుడ్...
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలూ.. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. వైసీపీని గద్దె దింపకపోతే.. తమ పార్టీలపైనా ప్రభావం పడుతుందని టీడీపీ, జనసేన, బీజేపీలు తర్జన భర్జన పడుతున్నాయి. దీంతో వైసీపీకి...
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటి వరకు అసెంబ్లీ నామినేషన్లు 5969 పైచిలుకు వచ్చా యి. వీటిలో 3 వేల నామినేషన్లు కేవలం ఇండిపెండెంట్లే వేశారు. పోనీ.. ఒక్కొక్కరు రెండేసి నామినేషన్లు వేశారని అనుకున్నా.....
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జరిగే ఎన్నికలు సంకటంగా మారాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడ పోటీ చేస్తుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువా క నుంచి పోటీ...
TDP: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి...
PM Modi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు అయ్యింది. మే 3,4 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. 3న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటిస్తారు....
AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారంకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కర్మాగారంకు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వన్ని హైకోర్టు ఆదేశించింది. విశాఖ ఉక్కు...
BJP: ఏపీలో అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిశారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. మోడీ, చంద్రబాబు సారధ్యంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం...
ఏపీలో వైసీపీని గద్దె దించేయడమే ధ్యేయంగా చేతులు కలిపిన బీజేపీ-జనసేన-టీడీపీల్లో సఖ్యత మాట ఎలా ఉన్నా.. నాయకులు, పార్టీల మధ్య మాత్రం మనసులు కలుసుకున్నట్టు కనిపించడం లేదు. తొలి నాళ్లలో టికెట్ల విషయంలో పోరు...
తిరుపతి పార్లమెంటు పరిధిలో ఈ దఫా.. ఆసక్తికర పోరు సాగుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేసి న ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ.. ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యే వెలగలపల్లి వరప్రసాద్. బీజేపీ...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఇప్పుడు ఇదే సూత్రం.. ఏపీలోనూ అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. ఎన్నికలకు ముందు తమకు టికెట్లు ఇవ్వలేదన్న కారణంగా.. అనేక మంది నాయకులు వైసీపీ నుంచి...
ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముందు కొందరిని ప్రకటించిన తర్వాత.. ఇటీవల అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చేశారు. ఇది ఇప్పటికే ప్రకటించిన అభ్యర్తులకు మంటెత్తేలా చేసింది. దీంతో వారంతా...
YS Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. గురువారం ఉదయం నామినేషన్ కోసం పులివెందులకు చేరుకున్న సీఎం...
Andhra Paper mill: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్ కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. గేట్లకు తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్ కు లాకౌట్...
Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) గా పీహెచ్ డీ రామకృష్ణ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్...
YS Jagan: రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకూ జన సునామీని చూశామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన సిద్దం సభలో ఆయన మాట్లాడారు. కరోనా...
AP High Court: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకూ వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు...
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. జగన్ బస్సు యాత్రలో కూటమి (టీడీపీ,జనసేన,బీజేపీ) పార్టీల నుండి వచ్చి చేరుతున్నారు. సీఎం జగన్ సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. గత నెల 27న...
ఏపీ బీజేపీ పార్టీలో కల్లోలం కనిపిస్తోంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి.. క్షేత్రస్థాయిలో నాయకులకు ఎక్కడా అందుబాటులో లేకుండా పోయారనే వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఏ పార్టీ చీఫ్...
Stone Attack On Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ ను కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్కు ఎదురు లేదు. అందులో భువనగిరి పార్లమెంటు స్థానంలో కూడా కాంగ్రెస్కు తిరుగులేదు. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో కేవలం జనగామ తప్పితే...
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో రాజకీయ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే .. ఇక్కడ భిన్నమైన వాతావరణం ఉంది. గత మూడు ఎన్నికలుగా.. వైసీపీ ఇక్కడ అభ్యర్థులను మార్చు తోంది. కానీ, టీడీపీ...
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలని పట్టుబడుతున్న నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి గెలిచి తీరాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లోపరాజయం పాలైనప్పటికీ.....
AP BJP: అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు బీజేపీలో చేరారు. పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఇటు బీజేపీ, అటు టీడీపీ నేతలు ఒప్పించడంతో...
YSRCP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ, బీజేపీ, జనసేనలోని అసంతృప్తి నేతలు వైసీపీలో చేరుతున్నారు. సీఎం జగన్మోహనరెడ్డి బస్సు యాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు నేతలు సీఎం...
TDP: నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత గుడ్ బై చెప్పారు. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న...
EC: ఆంధ్రప్రదేశ్ లో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం...
AP High Court: శిరో ముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు హైకోర్టులో ఊరట లభించలేదు. శిరోముండనం కేసులో విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది....
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్ధిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత అయిదేళ్లలో తన ఆదాయం, ఆప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. అయిదేళ్లలో...
AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసే వరకూ వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కమిషనర్, గ్రామ సచివాలయ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య...
Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఇవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత చేబ్రోలులోని నివాసం నుండి...
AP Elections: ఏపీలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పార్టీల నేతలు, అభ్యర్ధులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ...
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయ పోరు అమీ తుమీ అన్నట్టుగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక, టీడీపీ నుంచి ప్రస్తుత సిట్టింగ్...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తిరుపతి అసెంబ్లీ. ఇక్కడ పోరు ఆసక్తిగా మారింది. వైసీపీ ముఖ్య నాయకుడు.. టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఇక్కడ...
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలు చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సర్వేలు కూడా ముందస్తు ఫలితాలను...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో రసవత్తర పోరు జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మె ల్యేగా ఉన్న వైసీపీ నాయకుడు, సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇక్కడ...
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సీటు వ్యవహారం.. రాజకీయంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ.. దేశభక్తి కోణంలోనూ… కాకరేపుతోంది. ఎందుకంటే.. ఇక్కడ జరుగుతున్న రాజకీయం అలానే...
AP Elections: ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ప్రదాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో కోలాహలం నెలకొంది. సోమవారం నామినేషన్లు వేసిన వారిలో వైసీపీ, టీడీపీ చెందిన ముఖ్య...
Pawan Kalyan: అధినేత పవన్ కళ్యాణ్ ఇవేళ (సోమవారం) తాడేపల్లిగూడెం, ఉంగుటూరు పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈరోజు ప్రచారానికి ఆయనకు ఊహించని అంతరాయం ఏర్పడింది. పవన్ ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది....
AP Elections 2024: ఏపీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్ధుల మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. గతంలో 114 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, తాజాగా 38 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేశారు. ఈ మేరకు...
AP SSC Results: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలు విడుదల చేశారు. మార్చి 18 నుండి 30వరకూ రాష్ట్ర వ్యాప్తంగా...
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కి సికింద్రాబాద్ లో ఎదురు లేనట్టేనా.. ఆయనకు లైన్ క్లియర్ అయినట్లేనా.. ఇద్దరు బీసీ నేతల మధ్య రెడ్డి గారు బీజేపీ జెండాను రెపరెపలాడించేలా కనిపిస్తున్నారు. బీజేపీ రెడ్డికి...
తెలంగాణ ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఒక ఆసక్తికరంగా సన్నివేశం చూడబోతున్నారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని నాలుగు పార్లమెంటు స్థానాల్లో ప్రజలు మెజారిటీ సీట్లను కట్టబెడుతారో అనే ఆసక్తి తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎందుకంటే...
రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో హీరో ఎవరు… విలన్ ఎవరు… ఇదే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నుంచి సినీ నటుడు, సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ వైసీపీ...
గోరంట్ల బుచ్చయ్య చౌదరి… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. చంద్రబాబు సమకాలికులుగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రికి ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు అత్యంత సన్నిహితులు. వాస్తవానికి 2019లో గెలిచిన...
Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్ధుల జాబితా విడుదలైంది. ఏపీలో తొమ్మిది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్ధులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబాతను ఆ పార్టీ...
AP Elections 2024: గత కొద్ది రోజులుగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనపర్తి అసెంబ్లీ సిగ్మెంట్ నుండి కూటమి అభ్యర్ధి పోటీ పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కూటమిలో...