మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో హిందూ రైట్ వింగ్ (మితవాద వర్గం) భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భారతదేశ ఓటర్లు మరొక్కసారి భారీ మెజారిటీతో గెలిపించారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రతాప్ సారింగి సోషల్ మీడియాలో పెద్ద హీరో. అత్యంత నిరాడంబరమైన ఆయన జీవన విధానం దేశప్రజల దృష్టిని ఆకర్షించింది., పూరిగుడిసె నివాసం, చిన్న సంచిలో బట్టలు సర్దుకోవడం, సైకిల్ ప్రయాణం..ఈ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇండియా నుంచి వెళ్లిన మరో డాన్స్ బృందం అమెరికన్లను ఒక ఊపు ఊపింది. పాపులర్ షో ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ నిర్వహించిన ఆడిషన్ రౌండ్లో ఈ బృందం పాల్గొన్నది. బృందం...
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. నిన్నముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ నేడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్లతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై...
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సచివాలయంలో అడుగుపెట్టే శుభ ముహూర్తం ఖరారయింది. జూన్ ఎనిమిదవ తేదీ ఉదయం 8.39గంటలకు సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లోకి జగన్మోహనరెడ్డి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వైసిపి వర్గాలు దృవీకరిస్తున్నాయి....
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించారు. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంపై వైసిపి ముఖ్యనేతలతో జగన్ చర్చిస్తున్నారు. తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలన్న యోచనలో...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం చేసిన సామాజిక భద్రతా పించన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నేడు తొలి జివో విడుదల చేసింది. పించన్ను 2250 రూపాయలకు...
యువ కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు జూన్ 1. ఈ సందర్భంగా ఆయన నటించబోయే తదుపరి చిత్రం `కార్తికేయ 2`ను అనౌన్స్ చేశారు. నిఖిల్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీ `కార్తికేయ`....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్లో వాస్తు లోపాలను అధికారులు గుర్తించారు. వాస్తు లోపాలను సరి చేసేందుకు నూతన ఛాంబర్ నిర్మాణం చేస్తున్నారు. ఆగ్నేయమూలలో ఉన్న సిఎస్ ఛాంబర్ను మరో చోటకు మారుస్తున్నారు. పాత...
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఎవరేమిటన్న ఉత్కంఠకు తెరపడింది. భారతీయ జనతాపార్టీని తన వ్యూహ చతురతతో అనూహ్యమైన విజయంవైపు నడిపించిన అమిత్ షాకు ప్రధాని అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నిన్న ప్రమాణ...
సూపర్ స్టార్ మహేష్ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం...
కేంద్ర మంత్రులు, వారికి కేటాయించిన శాఖల వివరాలు అమిత్ షా – హోంశాఖ రాజ్ నాథ్ సింగ్ – రక్షణ శాఖ పీయూష్ గోయల్ – రైల్వే శాఖ,పరిశ్రమలు, వాణిజ్యం నిర్మలా సీతారామన్ -ఆర్థిక...
ఎవరు ఏమనుకున్నా కొన్ని మాటలు చెప్పాలి తప్పదు. మొన్నామధ్య ఒక మిత్రుడు ఫోన్ చేసి హెచ్చరించాడు. కొంచెం దూకుడు తగ్గించు అన్నాడు. రాజ్యంతో సఖ్యంగా ఉంటే పదవులు..పీఠాలూ..అవార్డులూ వగైరా వగైరా..అని ఏదో సలహా ఇవ్వబోయాడు....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. సిఎంఒలో వైఎస్ జగన్ కొత్త టీమ్ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిపిగా గౌతమ్ సవాంగ్ను...
హైదరాబాదు: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వరంగల్, నల్లొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది వరంగల్లో అధికార టిఆర్ఎస్ అభ్యర్థిగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో ఆ పార్టీ పరిస్థితిపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. శక్ర, శనివారాల్లో సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి....
సూపర్స్టార్ మహేష్ హీరోగా సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా అందించిన ‘మహర్షి’ ఎపిక్ బ్లాక్ బస్టర్గా అఖండ ప్రజాదరణ పొందుతూ.. 100...
తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `గేమ్ ఓవర్`. అశ్విన్ శరవణన్ దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందున్న ఈ చిత్రాన్ని జూన్ 14న...
బాడీ షేమింగ్(శరీరాకృతిని హేళన చేయడం) అనే బాధను సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం అనుభవించారు. ఇంకా అలాంటి ఘటనలను ఫేస్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా సమీరా రెడ్డిపై కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని...
ఒక సినిమా హిట్ అయ్యి మరో భాషలోకి రీమేక్ అవుతుందంటే అందరి కళ్లూ రీమేక్ మీదే ఉంటాయి. ఇప్పుడు `96` మీద ఉన్నట్టు. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన చిత్రం `96`. తమిళంలో...
న్యూఢిల్లీ: భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఎదురుగా ఆరుబయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీతో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ పదవీ...
న్యూఢిల్లీ: బిజెపి వ్యూహకర్త అమిత్ షా ఈసారి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చేరబొతున్నారు. 2014లో బిజెపికి గెలుపు సాధించిపెట్టి, తర్వాత తాజాగా 2019 ఎన్నికలలో ఇంకా భారీ విజయానికి వ్యూహం పన్ని విజయవంతంగా అమలుచేసిన...
అమరావతి: సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనపై పట్టుబిగించేందుకు వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోని నలుగురు ముఖ్య అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి...
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం సందర్బంగా తన నవరత్నాలలో ఒకటయిన పెన్షన్ల పెంపునూ, గ్రామ స్థాయి ఉద్యోగాలనూ ప్రకటించడంతో పాటు అవినీతిపై ప్రధానంగా దృష్టి సారించారు. గత టిడిపి ప్రభుత్వం అవినీతిలో...
అమరావతి: టిడిపి ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రమాణస్వీకారం అనంతరం వేదిక నుండే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్ తన ప్రభుత్వంలో...
అమరావతి: ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ ఆ తర్వాత తన ప్రసంగాన్ని పాదయాత్ర గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా జనం మధ్య ఉంటూ పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ 3648...
అమరావతి: కల సాకారమైన వేళ అటు వైఎస్ జగన్, ఇటు ఆయన తల్లి విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేసి వెనక్కి తిరిగిన కుమారుడు జగన్ను ఆయన...
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్లు హజరు కావడం లేదు. విజయవాడలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ...
అమరావతి: పూర్తి ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన వైఎస్ జగన్ ఆ విషయంలో స్పష్టత ఇచ్చారు. శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మాట్లాడుతూ సూచించినట్లుగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్టుల...
న్యూఢిల్లీ: కొద్ది గంటల్లో భారత ప్రధానిగా మోది రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోనున్న నేతలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్యాబినెట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు...
అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రతి 50 ఇళ్లకూ ఒకరు చొప్పున నాలుగు లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే...
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ , హై టెక్నికల్ వేల్యూస్ చిత్రం `సాహో`. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. హాలీవుడ్...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై,ఎస్. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పించన్ రెండు వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైలుపై మొదటి...
అమరావతి: కత్తులు దూసుకోవడం కాదు, కరచాలనం చేసుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి...
అమరావతి: నవ్యాంధ ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నర్శింహన్ జగన్మోహనరెడ్డితో...
న్యూఢిల్లీ: బిజెపిని రెండవసారి ఘన విజయం వేపు నడిపించిన నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ ముందున్న స్థలంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ...
అమరావతి: జనరంజక పాలన అందించి అభిమానుల హృదయాల్లో దేవుడుగా ముద్రవేసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ వరుణ దేవుడూ...
అమరావతి: జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కళ్లారా వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, అభిమానులు తరలిరావడంతో విజయవాడ నగర వీధులు జనసంధ్రమయ్యాయి. 12.23గంటలకు వైఎస్ జగన్తో గవర్నర్...
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత నాయకులకు దూరంగా ఉంటున్న రాహుల్ గాంధీ.. సొంతంగా కారు నడుపుకొంటూ బయటకు వెళ్లారు. ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. ఆయనతో పాటు కారులో...
న్యూఢిల్లీ: ఇప్పటి నుంచి నెల రోజుల పాటు తాము టీవీ చర్చలలో పాల్గొనేది లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొంటానని...
హెచ్-1బి వీసాదారుల భార్యలకూ ఉద్యోగాలు హక్కుల పరిరక్షణకు అమెరికా ప్రతినిధుల ప్రయత్నం వాషింగ్టన్: హెచ్-1బి వీసాల మీద అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారి భార్యలు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకునేలా వీలు కల్పించేందుకు కాలిఫోర్నియాకు...
డిటెన్షన్ సెంటరుకు తరలింపు గువాహటి: రిటైరయిన ఆర్మీ సుబేదార్ విదేశీయుడని తేలడంతో.. అతడిని అధికారులు అరెస్టు చేసి, డిటెన్షన్ సెంటరుకు తరలించారు. మహ్మద్ సనావుల్లా కోర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఈఎంఈ)లో...
ఇరానియన్ టీవీలో మాజీ మేయర్ అంగీకారం టెహ్రాన్: మహ్మద్ అలీ నజాఫీ తనకు తానుగా ఇరానీ అధికారులకు లొంగిపోయినపుడు మంచి సూటు వేసుకుని నవ్వుతూ వచ్చారు. పోలీసులు ఆయనను సాదరంగా స్వాగతించారు. టెహ్రాన్ నగర...
అమరావతి: రేపు మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ నేడు క్షణం తీరక లేకుండా గడిపారు. వరుసగా పుణ్యక్షేత్రాల సందర్శన, ఉన్నతాధికారులతో ప్రమాణ స్వీకారంఏర్పాట్లపై సమీక్షలు, గవర్నర్ తో భేటీ తదితర కార్యక్రమాలతో...