బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్కు కోర్టు నోటీసులు వచ్చాయి. అందుకు కారణం.. ఆయన కొత్త సినిమా `ప్రస్థానం`. ఇంతకు ప్రస్థానానికి, కోర్టు సంబంధం ఏంటి? అని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వస్తే.. తెలుగులో...
రజనీకాంత్కు.. హిమాలయలంటే ఇష్టం. ఏమాత్రం ఖాళీ ఉన్నా కూడా ఆయన హిమాలయాలకు వెళ్లి అక్కడ సాధువులను కలుస్తుంటారు. సమాచారం ప్రకారం ఈయన తర్వలోనే హిమాలయాలకు వెళ్లబోతున్నారట. ప్రస్తుతం ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ దర్బార్ సినిమా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను నాలుగు లక్షల మందికిపైగా వీక్షించారు. ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్లోని మూవీ వరల్డ్ ఎమ్యూజ్మెంట్ పార్క్లో రోలర్ కోస్టర్ (జెయింట్ వీల్) ఎక్కి ఎంజాయ్...
అమరావతి: సమర్థత లేని నాయకుల వల్లే జనసేన పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని...
ప్రతి పక్షి జత కట్టే ముందు గూడు కట్టుకుంటుంది. తరవాత జత కట్టి గుడ్లు పెడుతుంది అది ప్రకృ తి సహజం గూడు కట్టడం రాని చిలక చెట్టు తొఱ్ఱలలో గుడ్లు పెడుతుంది...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎవరికైనా జీవితంలో ఒకే ఒక్క అవకాశం దొరుకుతుంది అంటారు చూడండి. ఈ ఫొటో అలాంటిది. ఈ అత్యద్భుతమైన ఫొటో తీసింది చేజ్ డెక్కర్ అనే ఫోటోగ్రాఫర్. మెరైన్ బయాలజిస్ట్ అయిన...
అమరావతి: పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టుపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని ఏపి శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఒక వైపు సిబిఐ విచారణ జరుగుతుండగానే ఈడి జప్తు చేసిన...
కొత్త కాన్సెప్ట్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఆదరణ చూపుతున్నారు. కాబట్టి మన దర్శకులు కొత్త తరహా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మెసేజ్ చిత్రాలను కమర్షియల్ పంథాలో తెరకెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ...
కన్నడలో ప్రస్తుతం టాప్ స్టార్ యష్. ఈ హీరో నటించిన `కె.జి.యఫ్ చాప్టర్ 1` దక్షిణాది భాషలు సహా హిందీలోనూ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పుడు `కె.జి.యఫ్ చాప్టర్ 2` తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో...
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్లాడుతున్న ఉన్నావ్ అత్యాచారం బాధితురాలి కథలో నిర్ఘాంతపరిచే వాస్తవాలు ఒక్కొ కటిగా బయటకు వస్తున్నాయి. ఆమెపై తాను అత్యాచారం చేయడమే కాకుండా తన అనుచరులకు కూడా అప్పగించిన ఆభియోగంపై...
గుంటూరు: వైసిపి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న ఎంపిఇఒల దీక్షను విరమింపజేసేందుకు బుధవారం ఆయన అక్కడకు చేరుకున్నారు. సమస్యలన్నీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి...
అమరావతి: తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ అధికారి అయిన స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్ వచ్చేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఏపి ఇంటిలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియమానికి అడ్డంకులు తొలగిపోయాయి. రెండు...
స్టైలిష్ స్టార్ ఇప్పుడు కాకినాడలో ఉన్నాడా? అవును.. అయితే స్టైలిష్ స్టార్ తన ప్రొఫెషనల్గానే కాకినాడ చేరుకున్నారు. బన్నీ తన 19వ సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి...
అమరావతి: భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యపై పవన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గొంతు లోతు నీళ్లలో మునిగి రిపోర్టింగ్ చేస్తున్న ఒక పాకిస్తానీ జర్నలిస్టు వీడియో ఆన్లైన్లో తిరుగుతోంది. జిటివి ఛానల్లో పనిచేసే అజదర్ హుస్సేన్ అనే రిపోర్టరు సెంట్రల్ పాకిస్తాన్, కోట్...
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బిజెపి శాసనసభ్యుడు కులదీప్ సెనగర్ నుంచి తనకూ తన కుటుంబానికీ తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై గురువారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుదలగా చేపట్టిన ట్రిపుల్ తలాఖ్ బిల్లు రాజ్యసభలో అధికారపక్షానికి మెజారిటీ లేకపోయినా నెగ్గింది. ట్రిపుల్ తలాఖ్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇచ్చిన ముస్లిం భర్తకు మూడేళ్ల వరకూ...
అమరావతి: బెంజ్ సర్కిల్ వంతెన సమస్య చాలా చిన్నది. ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పెద్ద సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారంటూ టిడిపి ఎంపి కేశినేని నాని ప్రశ్నించారు....
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా `రైడ్`, `వీర` చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఏ స్టూడియోస్, ఎ హవీష్ ప్రొడక్షన్ బ్యానర్పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా...
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై అవినీతి ఆరోపణల కేసు దాఖలు చేసేందుకు సిబిఐను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అనుమతించారు. ఇలా ఒక హైకోర్టు న్యాయమూర్తిపై సిబిఐ...
బెంగళూరు: కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు,మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు విజి సిద్ధార్థ మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం సిద్ధార్థ నేత్రావతి నది వద్ద ఫోన్ మాట్లాడుతూ వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే....
సూపర్స్టార్ మహేశ్ రెండేళ్ల ముందు వరకు సినిమాలు, బ్రాండ్ అంబాసిడర్గా మాత్రమే నటిస్తుండేవాడు. క్రమంగా ఆయన బిజినెస్మేన్గా మారుతున్నారు. గత ఏడాది ఎ.ఎం.బి.సినిమా అంటూ థియేటర్స్ బిజినెస్లో అడుగు పెట్టాడు. తాజాగా ఆయన...
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన సినిమాల్లో రావు రమేశ్ కోసం పాత్రను బాగా డిజైన్ చేస్తాడు. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే రావు రమేశ్ను నటింపచేస్తుంటాడు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తనకు ఇష్టమైన నటుడుకి...
దుబాయ్ భామ నివేదా పేతురాజ్ ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. తెలుగు విసయానికి వస్తే `మెంటల్ మదిలో` చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు చిత్రలహరిలో కీలక...
మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా కోసం రంగం సిద్దం చేస్తున్నారు. మెసేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22న...
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొత్తం మీద పంతం నెగ్గించుకుంది. వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లును రాజ్యసభలో కూడా ఆమోదింపజేసుకుంది. బిల్లును వ్యతిరేకించే పార్టీలు కూడా వాకౌట్కు దిగడమో లేక గైరుహాజరు కావడమో...
బిగ్బాస్ నుండి తొలివారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన హేమ మంగళవారం హైదరాబాద్ ఫిలించాంబర్లో ప్రెస్మీట్ను నిర్వహించింది. ఇందులో బిగ్బాస్ హౌస్మేట్స్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హేమ మాట్లాడుతూ .. రెండు, మూడు నెలలుగా...
‘‘‘అవతార్’ సినిమాకు ఆ టైటిల్ నేనే పెట్టా. జేమ్స్ కేమరూన ఆ సినిమా కథను నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను కనీసం ఆ సినిమా చేయడానికి ఏడేళ్లు పడుతుందని అన్నా. అందుకు ఆయనకు...
కన్న కూతురు ప్రేమలో ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని బోనీకపూర్ కొట్టిపారేశారు. బోనీ – శ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె జాన్వి కపూర్ నటించిన తొలి చిత్రం ‘దఢక్’. ఇందులో కథానాయకుడు ఇషాన....
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ నూతన స్పీకర్గా బిజెపి సీనియర్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్దే కగేరి నియామకం ఖరారయింది. ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ పదవికి రమేష్కుమార్ సోమవారం రాజీనామా చేసిన విషయం...
న్యూఢిల్లీ: అమేఠీ రాజకుటుంబానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అస్సాం నుండి రాజ్యసభకు ఎన్నికైన సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు....
అమరావతి : 14రోజుల పాటు జరిగిన ఏపి బడ్జెట్ సమావేశాల్లో 20కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశాలను స్పీకర్ తమ్మినేని నిరవధికంగా వాయిదా వేశారు....
అమరావతి: ‘స్పందన’ కార్యక్రమంలో అర్జీ ఇస్తే సమస్యలు సత్వరం పరిష్కారం అవుతున్నాయని ప్రజలు భావిస్తున్నందున దీనికి విశేష స్పందన లభిస్తోందనీ, ఇదే స్పూర్తిని అధికారులు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంపై...
న్యూఢిల్లీ: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్న ఉన్నావ్ అత్యాచారం కేసు బాధితురాలి దైన్యం ప్రకంపనలు రేపుతోంది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వెళ్లి బాధితురాలిని చూశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనీ,...
హైదరాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి హైదరాబాదు యువతి సోనీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన నిందితుడు రవిశేఖర్ను ఒంగోలు శివారులో మంగళవారం అరెస్టు చేశారు. నిన్న రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆ...
లక్నో: మైనర్ బాలికపై రెండేళ్ల క్రితం అత్యాచారం చేశాడన్న ఆభియోగంపై ఆ బిజెపి శాసనసభ్యుడు జైలులో ఉన్నాడు. జైలు నుంచే బాలిక కుటుంబాన్ని ఫోన్లో బెదిరిస్తున్నాడు. ఉన్నావ్ రేప్కేసుగా ప్రచారంలో ఉన్న ఈ కేసులోని...
న్యూఢిల్లీ: వాన్పిక్ కేసులో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రస్ అల్ ఖైమా ఫిర్యాదుతో నిమ్మగడ్డ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్న సెర్బియా పోలీసులు బెల్గ్రేడ్లో విచారణ చేస్తున్నట్లు...
ఘజియాబాద్: యోగీ ఆదిత్యనాధ్ ప్రభుత్వం గత సంవత్సరం ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం కన్వరియాలపై ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ ఆకాశం నుండి గులాబీ రేకుల వర్షం కురిపించారు. మరోపక్కన ఉత్తరాఖండ్ ప్రభుత్వం...
బెంగళూరు: కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడైన విజి సిద్ధార్థ అదృశ్య ఘటన కర్నాటక వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం కల్గించింది. సోమవారం సాయంత్రం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మాంసం ముక్క ఒకటి ప్లేట్లో నుంచి పాక్కుంటూ కిందపడిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. దానికి కొందరు దెయ్యం చికెన్ అని పేరు పెట్టారు. అయితే అసలు...
అమరావతి: రాష్ట్రంలో చిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేయగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దానికి స్పందిస్తూ మీ రాక్షస పాలనలో ఉద్యోగులకు నిరసన తెలిపే...