రోజుకొక్కశాఖపై శ్వేత పత్రం విడుదల చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ రోజు సహజవనరులు- సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా తమ...
అమరావతి, డిసెంబర్ 27: ఉత్తిత్తి స్టీల్ ప్లాంట్కు శంఖుస్థాపన చేసి చంద్రబాబు మరొక డ్రామా ఆడారు, రాయేగా పోయిందేముందని వేసేశారు అంటూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇటువంటి అమలుకు...
గుంటూరు, డిసెంబర్ 27 : గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ భవనాన్ని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురువారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కాపు కార్పోరేషన్...
న్యూఢిల్లీ డిసెంబర్ 27: కొత్త కేబుల్ నిబంధనల వల్ల కేబుల్ ఆపరేటర్లపై అధిక భారం పడుతుందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి అన్నారు. పే ఛానల్స్ యాజమాన్యాలు ఎంఎస్ వోలు, కేబుల్...
తమిళనాడు ప్రజలు సాంప్రదాయంగా భావించే జల్లికట్టు పోటీలను అధికారికంగా నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మధురైలో తరువాత జనవరి15,16,17 తేదిల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరాష్ట్రప్రభుత్వం...
ఉమ్మడి హై కోర్టు విభనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు గురువారం హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు పూర్తి కాలేదని ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఏపీ, తెలంగాణ హైకోర్టులుగా విభజిస్తూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి...
క్రకటోవా అగ్నిపర్వతం బద్దలై లావా వెదజల్లిన తర్వాత మరోమారు ప్రకంపనలు తలెత్తే అవకాశం వుందని ఇండోనేషియా భూకాంప పరిశీలనాశాఖ ప్రకటించింది. గత శనివారం ఈ పర్వతం బద్దలై సునామీకి కారణం అయిన సంగతి విధితమే....
కడపలో ఉక్కు పరిశ్రమకు పునాదిరాయి వేసే వరకు గడ్డం తీయబోనంటూ దీక్షబూనిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గురువారం తన దీక్ష విరమించనున్నట్లు ఆయన తెలిపారు. పునాదిరాయి కార్యక్రమం పూర్తయ్యాక తిరుమల చేరుకుని స్వామికి...
హిమాచల్ప్రదేశ్, డిసెంబరు27: ప్రధానమంత్రి మోదీ హిమాచల్ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. హిమాచల్లో బిజెపి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ర్యాలీ, సభలో పిఎం పాల్గొన్నారు....
కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృష్టితో చూడాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.ఎవరైనా వరకట్నం డిమాండ్...
మనుషుల ప్రాణాల కంటే బీజేపీ సర్కార్ కు ఆవులపైనే శ్రద్ధ ఎక్కువ అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీధుల్లో ఎవరూ పట్టించుకోకుండా తిరిగే గోవుల పట్ల సరైన...
కాపలాదారే దొంగ అంటూ ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తూ తన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసిన శివసేనపై ఆర్ఎస్ఎస్ విరుచుకుపడుతోంది. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వెలువడే మరాఠీ దినపత్రిక తరుణ్ భారత్ శివసేనపై తీవ్ర...
అమరావతి, డిసెంబరు27: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పాలనా నగర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పరిపాలనా నగరంలోని అత్యంత కీలకమైన సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ను కాంక్రీట్తో నింపే పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు...
కడప డిసెంబర్27: కడప ఉక్కు పరిశ్రమ విభజన చట్టంలో ఉన్నప్పటికి కేంద్రం ఏర్పాటుకు సహాకరించటం లేదని సీఎం విమర్శించారు. కేంద్రం నిర్మించదు, మనం నిర్మించుకుంటామంటే సహాకరించదు అని ఆయన అన్నారు. కేంద్రం మాపై...
రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ తన కేబినెట్ సహచరులకు శాఖలు కేటాయించారు.కాగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు సహా 9 శాఖలను తన అధీనంలోనే ఉంచుకున్నారు. వీటిలో ఎక్సైజ్, ప్లానింగ్,...
మెల్ బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగియడానికి మరో 6 ఓవర్లు మిగిలి...
సుదీర్ఘ విరామం అనంతరం ఈ రోజు ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభలలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాఫెల్ డీల్ పై ఉభయ సభలలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష సభ్యులు వెల్...
అమరావతి, డిసెంబర్ 27: ఆంద్రప్రధేశ్ రాజధాని అమరావతిలో భాగస్వాములం అయ్యాం, అమరావతి అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని సింగపూర్ విదేశీ వ్యవహరాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా...
బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగియడానికి ఇంకా 12 ఓవర్లు ఉండగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 5...
ఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచనపై గర్జన పేరుతో గురువారం దీక్షను చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీలో...
హైదరాబాద్: హిందూ మహా సముద్రం, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మరోవైపు మాల్దీవుల ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణలో మంగళ,...
బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ బ్యాట్స్ మన్ రాణించారు. రెండో రోజు లంచ్ వరకూ ఒక్క వికట్ కూడా కోల్పోకుండా ఆడిన జట్టు లంచ్ తరువాత స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది....
సాయి పల్లవి శర్వానంద్ జంటగా నటించిన చిత్రం, పడి పడి లేచే మనసు. ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ...
పూరి జగన్నాధ్, హీరోని ఎలివేట్ చేయడంలో దిట్ట. ఎవరు అవునన్నా కాదన్నా హీరోని అద్భుతంగా చూపించడంలో, కొత్తగా ప్రెజెంట్ చేయడంలో పూరీని మించిన దర్శకుడు లేరు. అయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా చుసిన...
నాపేరు సూర్య సినిమా తో మరో ప్లాప్ చవిచూశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై బన్నీ చాలా ఆశలు పెట్టుకున్నాడు.. అయితే తీరా...
కార్తి, రకుల్ ప్రీత్ దేవ్ షూటింగ్ పూర్తి.. సంక్రాంతికి ఆడియో, ఫిబ్రవరిలో సినిమా.. కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న దేవ్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు...
సెన్సార్ పూర్తి చేసుకున్న “ప్రాణం ఖరీదు” (యూ/ఏ) ప్రశాంత్,అవంతిక హీరో హీరోయిన్స్ గా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా పి. ఎల్....
రజినీకాంత్ బాషా తరువాత మళ్ళీ సంక్రాంతి కానుక గా వస్తున్న”పేట” సర్కార్, నవాబ్ వంటి హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిరుచిగల నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు న్యాయమూర్తులను కేటాయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకూ వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదలతో పాటు రెండు హైకోర్టులకూ వేర్వేరుగా...
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త సంవత్సరం మొదటి తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు వేర్వేరుగా హైకోర్టులు ఉంటాయి. కాగా రెండు హైకోర్టులకు జడ్జీల కేటాయింపు కూడా...
మోదీ సభను తప్పనిసరిగా అడ్డుకుంటామని, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి ఆనందబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోదీ నాయకత్వంలోని బీజేపీ మోసం చేసిందని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ...
కృష్ణా, డిసెంబరు26: ప్రజల హృదయాల్లో దివంగత వంగవీటి రంగా చిరస్మరణీయులని వైసిపి నేత, మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. బుధవారం వంగవీటి రంగా 30వ వర్ధంతి సందర్భంగా కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో...
అనంతపురం, డిసెంబర్ 26: నూతన ఆవిష్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం, ఇది చూసి ప్రధాని మోదీ, ఇటు పక్క జగన్ మరి కొందరు ఒర్వలేక పోతున్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురంలో జరిగిన...
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎంపీ జేసీ దివాకరరెడ్డి పొగడ్తలైనా, విమర్శలైనా ఒక రేంజ్ లో ఉంటాయి. ఆయన వ్యాఖ్యలు ఏనాడూ కూడా పార్టీ పరిధులకు లోబడి ఉండవు. తోచినది మాట్లాడేస్తారు. సాధారణంగా ఆయన వ్యాఖ్యలు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై సీపీఎం నేత మధు విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న విషయాన్ని ముందు నుంచి వామపక్షాలు...
అమరావతి, డిసెంబర్ 26 : నిన్నటి వరకూ మూడవ కూటమి అంటూ అటూఇటూ తిరిగిన తెలంగాణా సీఎం కె చంద్రశేఖరరావు నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో అర్థం ఏమిటని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
హైదరాబాద్,డిసెంబరు26: . రాయలసీమకు ప్రబుత్వం న్యాయం చేయడం లేదని మాజీ మంత్రి మైసూరా రెడ్డి విమర్శించారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు శివరామకృష్ణ, మదన్ మోహన్ రెడ్డి లతో కలిసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు...
బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ల విలీనానికి వ్యతిరేకంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు బుధవారం ఒక రోజు సమ్మె చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో...
మధురై (తమిళనాడు), డిసెంబర్ 26: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో ఎదురుదెబ్బ కారణంగా బిజెపిలో ప్రధాని మోదీ పలుకుబడి మసకబారిందా అన్న చర్చ మొదలయిన వేళ బాబా రాందేవ్ కూడా ప్లేటు ఫిరాయించారు....
ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నానని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో విలేకరలతో మాట్లాడిన ఆయన బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో...
అమరావతి, డిసెంబర్ 26: రాష్ర్టంలో రైతాంగానికి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం రైతు సంక్షేమంపైన 4వ శ్వేతపత్రాన్ని సిఎం విడుదల చేశారు. తాము చేపట్టిన చర్ల ఫలితంగా...
జాతీయ పార్టీల ప్రమేయం లేకండా ఏ ఫ్రంట్ కూడా మనుగడ సాగించలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజిక్కడ ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరుతూ ఒడిశా సీఎం...
గాంధీ- నెహ్రూ కుటుంబం దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఆ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని పేర్కొన్నారు.ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ,...
ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ను కేంద్రం లోక్ సభలో రేపు బిల్లు రూపంలో ప్రవేశపెట్టనుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ సభ్యులకు విఫ్ జారీ...
అనంతపురం డిసెంబర్ 26: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రపట్ల వ్యవహారిస్తున్న తీరుకు నిరసనగా గత కొద్దికాలంగా ఆంధ్రలో టీడీపీ శ్రేణులు ధర్మపోరాట దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు మధ్యానం 2 గంటలకు అనంతపురంలో...
బెంగుళూర్ డిసెంబర్ 26: దేంలోనే అత్యంత పొడవైన బోగీబీల్ రైలు,రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలో ప్రారంభించారు. 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసింది అప్పటి ప్రధాని దేవెగౌడ. అయితే దేవెగౌడకు ఈ ప్రారంభోత్సవానికి...
బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. పుజారా 68 పరుగులతోనూ, కెప్టెన్ కోహ్లీ 47 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. అంతకు...
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్…రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు నక్సలైట్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని అన్నారు. అయితే...
అమెరికా: అమెరికాలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. కొలిర్విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి నలుగురు మృతిచెందారు. మృతులు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గుర్రపుతండా గ్రామానికి...