NewsOrbit

Tag : CBI

టాప్ స్టోరీస్

తీహార్ జైలుకు తరలించొద్దు

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 5 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో...
టాప్ స్టోరీస్

కోలుకున్న ఉన్నావ్ బాధితురాలు!

Siva Prasad
  న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు కోలుకుంది. ఇక ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో జూలై 28న తీవ్రంగా గాయపడిన ఆ యువతిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొద్ది...
టాప్ స్టోరీస్

సెప్టెంబర్ 5నే తీర్పు

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చిదంబరం పిటిషన్‌పై సెప్టెంబరు 5న తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐఎన్‌ఎక్స్‌...
టాప్ స్టోరీస్

చిదంబరం అరెస్ట్…గుడ్ న్యూస్!

Mahesh
ముంబై:ఐఎన్ఎక్స్ మీడియా కుంభ‌కోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రాన్ని సీబీఐ అరెస్టు చేయ‌డం సంతోషంగా ఉందని కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ఇంద్రాణి ముఖ‌ర్జీయా అన్నారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో...
టాప్ స్టోరీస్

మరో నాలుగు రోజులు సీబీఐ కస్టడీలోనే

Mahesh
న్యూఢిల్లీః ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని ఢిల్లీ హైకోర్టు మరో నాలుగు రోజులకు పొడిగించింది. దీంతో ఈ నెల 30 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో...
వ్యాఖ్య

పగ సాధిస్తా! నిను వేధిస్తా!!    

Siva Prasad
ప్రపంచం లో చైనీస్ సరుకులు అమ్మని చోటు లేనట్లుగానే, ఆ దేశపు సామెతలు చెల్లుబాటు కానీ రంగాలు కూడా లేవు. ఉదాహరణకి ఈ సామెత చూడండి-  “పగసాధించి తీరాల్సిందే అనుకునే వాళ్ళు రెండు సమాధులను...
టాప్ స్టోరీస్

చిదంబరానికి లభించని ఊరట!

Mahesh
న్యూఢిల్లీః ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

ఐదు రోజుల కస్టడీ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అనుమతించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ...
టాప్ స్టోరీస్

ఇంద్రాణీ వల్లే చిదంబరం అరెస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్‌ఎక్స్‌ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇరుక్కున్నారు. ఓ మహిళ లాబీయింగ్‌ ఉచ్చులో చిక్కుకుని ఇప్పటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఆమె పేరు ఇంద్రాణీ...
టాప్ స్టోరీస్

సీబీఐ కోర్టుకు చిదంబరం..

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. రాత్రంతా ఆయనను సీబీఐ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ...
న్యూస్

జైలు తప్పదా?

Mahesh
న్యూఢిల్లీ:  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో  నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణకు మరో అడ్డంకి...
టాప్ స్టోరీస్

చిదంబరం అరెస్టు తప్పదా!?

Siva Prasad
మంగళవారం సిబిఐ బృందం ఢి్ల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లింది న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం...
రాజ‌కీయాలు

మారాల్సిందే ఎవరంటే..

sharma somaraju
అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శపై టిడిపి ఎంపి కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. ఇకనైనా కేశినేని నాని మారాలంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కు కేశినేని తీవ్రంగా స్పందించారు. మారాల్సింది క్లీన్ చిట్...
న్యూస్

సిబిఐకి గేట్లు బార్లా

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సమీక్షలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు ఉన్న అడ్డంకిని తొలగిస్తూ ఉత్తర్వులు...
న్యూస్

సెలవుపై మాజీ పోలీస్ బాస్?

sharma somaraju
న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఐదు రోజులు సెలవుపై వెళ్లారు. రాజీవ్ కుమార్ దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు సిబిఐ...
న్యూస్

ఐపిఎస్‌పై సిబిఐ లుక్అవుట్

sharma somaraju
కోల్‌కతా: కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ఇబ్బందులు పెరిగిపోయాయి. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో కేసులో సాక్ష్యాలను మాయం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న రాజీవ్ కుమార్‌ ఇతర దేశాలకు పరారు కాకుండా...
న్యూస్

‘ఆ కంపెనీతో నాకు సంబంధం లేదు’

sarath
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, టిడిపి ఎంపి సుజనా చౌదరికి సిబిఐ సమన్లు జారీ చేసింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ...
న్యూస్

మైనింగ్ లో అక్రమాలు నిరోధించాలి

sarath
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సిబిఐతో విచారణ జరిపించాలని మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో 350 కి...
టాప్ స్టోరీస్

సుజన చౌదరికి ఇడి షాక్

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 2: ఎన్నికలు జరుగుతున్న వేళ టిడిపి కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడి కంపెనీకి చెందిన పలు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. టిడిపి రాజ్యసభ...
టాప్ స్టోరీస్

చౌకీదార్ల స్కాం.. బయటపెట్టిన సీబీఐ

Kamesh
న్యూఢిల్లీ: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ప్రాంతంలో ‘చౌకీదార్ల’ నియామకంలో స్కాం జరిగింది. ఒకరికి బదులు మరొకరు రావడం లాంటివి చోటుచేసుకున్నాయి. దీనిపై ఎఫ్.సి.ఐ. చేసిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది....
టాప్ స్టోరీస్

మాల్యా ఆస్తుల అటాచ్‌కు కోర్టు ఆదేశం

sharma somaraju
విజయ్‌ మాల్యాకు బెంగళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీలోని న్యాయస్థానం శనివారం ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. మాల్యాను ఇప్పటికే ప్రకటిత నేరగాడిగా కోర్టు పేర్కొన్నది. ఫెరా చట్టాన్ని ఉల్లంఘించిన కేసుకు సంబంధించి...
టాప్ స్టోరీస్

సిబిఐ దర్యాప్తునకు హైకోర్టులో పిటిషన్

sharma somaraju
కడప, మార్చి 19: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. బూరగడ్డ అనిల్ అనే...
న్యూస్

సీబీఐ బృందంపై నిందితుడి కుటుంబం దాడి

Siva Prasad
నోయిడా: అవినీతికి పాల్పడిన ఓ అధికారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై నిందితుడి కుటుంబసభ్యులు దాడి చేశారు. వారి దాడిలో పలువురు సీబీఐ అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని...
టాప్ స్టోరీస్

హరేన్ పాండ్య హత్య కేసు ఎందుకు తిరగదోడాలి?

Siva Prasad
సోహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ.  గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసుని తిరిగి విచారించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద ఉత్తర్వులని సుప్రీం కోర్టు వాయిదా వేసింది. నరేంద్ర...
టాప్ స్టోరీస్ న్యూస్

‘కమిషనర్‌ను షిల్లాంగ్‌లో విచారించండి, అరెస్టు వద్దు!’

Siva Prasad
కోల్‌కతా పోలీసు కమిషనర్ ప్రసాద్ కుమార్ సిబిఐతో సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోల్‌కతా వివాదంపై సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీవ్  ఖన్నాలతో...
టాప్ స్టోరీస్ న్యూస్

సిబిఐ మొరపై రేపు సుప్రీంలో విచారణ

Siva Prasad
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య నెలకొన్న రాజకీయ వైరం నేపధ్యంలో కోల్‌కతాలో నిన్న సిబిఐకి, రాష్ట్ర రాజధాని పోలీసులకూ మధ్య చెలరేగిన వివాదం సుప్రీంకోర్టుకు...
న్యూస్

ఖర్గే అసమ్మతిపై జైట్లీ విసుర్లు!

Siva Prasad
న్యూఢిల్లీ, ఫిబ్రవరి3: సిబిఐ కొత్త డైరక్టర్‌గా రిషి కుమార్ శుక్లా ఎంపికను హైపవర్ కమిటీ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే వ్యతిరేకించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఆ త్రిసభ్య కమిటీలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్...
న్యూస్

చందా కొచ్చర్‌పై సిబిఐ కేసు

Siva Prasad
  ముంబాయి, జనవరి 24: ఐసిఐసిఐ-విడియోకాన్‌ రుణం కేసుకు సంబంధించి సిబిఐ, బ్యాంకు మాజీ సిఇవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, విడియోకాన్‌  సంస్థ అధినేత వేణుగోపాల్ ధూత్‌లపై కేసు నమోదు...
న్యూస్

ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్‌పై సిబిఐ కేసు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 23: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్‌, ఎండి అరవింద్ జాదవ్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎయిర్ ఇండియా నియామకాల్లో జాదవ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన...
న్యూస్

తీగలాగుతున్న సిబిఐ

sharma somaraju
విజయవాడ, జనవరి 18: ఆయేషా మీరా హత్య కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌ను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. గూడవల్లిల్లోని ఆతని గృహంలో సిబిఐ అధికారులు సతీష్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని...
న్యూస్

సత్యంబాబును విచారిస్తున్న సిబిఐ అధికారులు

sharma somaraju
అమరావతి, జనవరి 18: ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. నందిగామ శివారు అనాసాగరంలో శుక్రవారం పిడతల సత్యంబాబును, అతని కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆ కీలక పత్రాలు బహిర్గతం చేయండి మోదీజీ – ఖర్గే

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ తొలగింపుకు సంబంధించిన కీలక పత్రాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి...
టాప్ స్టోరీస్ న్యూస్

నిఘా ఉత్తర్వుపై సుప్రీంకోర్టు విచారణ

Siva Prasad
ఎవరిపైనయినా నిఘా పెట్టేందుకు పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారం అప్పగిస్తూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇటీవల కేంద్రం ఇచ్చిన ఈ ఉత్తర్వుల ప్రకారం ఐటి చట్టం కింద...
న్యూస్

ఆయనపై ఆరోపణలకు ఆధారాలు లేవు: సుప్రీం మాజీ న్యాయమూర్తి పట్నాయక్

sharma somaraju
డిల్లీ, జనవరి 12: సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఏమీ లేవని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె పట్నాయక్ అన్నారు. ఒక ఇంగ్లీషు న్యూస్ ఛానల్‌కు...
న్యూస్

రాకేష్ ఆస్థానాకు హైకోర్టులో ఎదురుదెబ్బ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 11: సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో పాటు...
టాప్ స్టోరీస్ న్యూస్

సిబిఐ మాజీ చీఫ్ అలోక్‌వర్మ రాజీనామా

sharma somaraju
సిబిఐ డైరెక్టర్ బాధ్యతల నుండి తప్పించి అగ్నిమాపక శాఖకు బదిలీ అయిన అలోక్ వర్మ అక్కడ బాధ్యతలు చేపట్టకుండానే రాజీనామా చేశారు.  నిర్భంద సెలవు ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించి,  రెండవ సారి సిబిఐ డైరెక్టర్‌గా...
టాప్ స్టోరీస్ న్యూస్

‘ఒకే వ్యక్తి కారణం’!

Siva Prasad
తానంటే గిట్టని ఒక వ్యక్తి చేసిన ఆధారాలు లేని, తప్పుడు ఆరోపణల కారణంగా తనను పదవి నుంచి తొలగించారని సిబిఐ మాజీ డైరక్టర్ అలోక్ వర్మ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి సిబిఐ డైరక్టర్...
టాప్ స్టోరీస్ న్యూస్

సిబిఐలో బదిలీలు రద్దు

Siva Prasad
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో బుధవారం మళ్లీ ఉద్యోగ బాద్యతలు చేపట్టిన సిబిఐ డైరక్టర్ అలోక్ వర్మ మొదటిరోజునే గతంలో జరిగిన బదిలీలు దాదాపు అన్నిటినీ రద్దు చేశారు. అలోక్ వర్మ పదవికి దూరంగా ఉన్న సుమారు...
న్యూస్

తిరిగి సీటులో  అలోక్‌వర్మ ‌

sharma somaraju
ఢిల్లీ, జనవరి 9: సిబిఐ కేంద్ర కార్యాలయంలో డైరెక్టర్‌గా అలోక్ వర్మ బుధవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మళ్లీ ఆయన విధులకు హజరయ్యారు. ఆయనను సెలవుపై పంపుతూ కేంద్రం,...
న్యూస్

న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీలపై నమ్మకం పోయింది!

Siva Prasad
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, న్యాయవాది కపిల్ సిబాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అగస్టా వ్యవహారంలో ఈడీ సీబీఐ కోర్టుకు చెప్పిన విషయాలన్నీ మోడీ సూచనలు, ఆదేశాల...
న్యూస్

ఆయేషా మీరా హత్య కేసు ఆధారాల మాయంపై సీబీఐ కేసు నమోదు

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 29 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి, ఆధారాలను మాయం చేసిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు...
న్యూస్

హర్యానా మాజీ సీఎం హుదా పై చార్జిషీట్

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా పై సీపీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు భూముల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన కేసు ఇది. అసోసియేటెడ్...